పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56 е о 8.) s 5 & & о л се నారీ హృదయ మర్మజ్ఞఁడును శూరా గేసరుఁడు నైన గాయ లా వేును ఉు ఏుంచి వురల బరి గహించినను గ్సహించియు ౧డవచ్చును. -ఈ వీపు యువు)న నిదమిర్ధమని నిర్ణయింపఁజాలము V (7) () గజపతిపుత్రిక వివాహమెప్పు డెచ్చటజరిగినది! గజపతితనయకును రాయలకు ను బరిణయము, కళింగ దేశ విజ యూనంతరము గజపతితో సంధియైనపిగ్మట జరిగెనని కృష్ణరాయ విజ యము చెప్పచున్నది. కొండవీడుదుర్గమును బట్టుకొనినప్పడు గాయలు పతాపరుద్రగజపతిభార్యను కుమారుఁ డైన వీరభదగజపతినిగూడఁ బట్టుకొని చెఱయధిదుం చెననియు, వీరభదగజపతి యాత్మహత్యచేసి కో" సెననియుఁజెఱ యందున్న, తన భార్యనువిడిపించుటకై కృష్ణ Tూయలు గోర్కె ననుసరించి పతాపగు దగజపతి తన పుతికను "రా ఆయటకడ కంపెననియు నొకక ధ కలదు. ఇది సత్యమైనచో సివి వాహను కిళింx దేశ విజయమునకుఁ బూర్వము జరిగియుండవలయును. గజపతితో* సంధిజరుగుటయుఁ గన్మూలముననే "ూయులకు గజపతి పుత్రిక నొసంగుటయు జరిగెనని నిర్ణయించుటయే సమo జసము. అంతకుఁబూర్వ విూవివాహము జరిగియున్నచోఁ గళిలX దండయాతిల కవసరముండదు. రాయలు మామగారిని శతువుగా భావించియుండఁడు. కావున నీపరిణయము క్రీ.శ. ౧౧2 వ సంవ త్సరములో జరిగియుండునని నిశ్చయిం తము. కవి పొహము కృష్ణరాయవిజయమునఁ జెప్పినట్లు కటక మున జరిగినదనుటకం"Eు న్యూనిజు వాసెనట్లు విజయనగర ముస నడచిన దను టయే లెస్స. యుద్ధవిరమణమునకుఁ బణముగా గైకొనిన కన్యను ద నయింటికిఁ దెచ్చుకొని పరిణయమూడునుగాని యప్పటివఆకు శతు వుగా నున్న వాని యింట నామహోత్సవమును జరుపనిచ్చగింపఁడు.