పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

224 e o ,) в ов в ол в ఉ, సా భువనారసింహ వునుజ పభ కార్య క్ష భాధురంధగుం 3. లవణాల్టివేష్టిత ధరాధిపదుర్మతమంత) మంతి) శుం డాలవితాన కేసరి యనంగ ననంగసమూనరూప 권 ఖాలలి తాంగుఁడట్టి చిటిXంగనయోుప్ప గుణాను వంగుఁడై ఈసాళువ నరసింగరాయలు జైమనీ భారత కృతిపతియైన నర సింహరాయలే కాని యితిగుఁడు కాడు. కర్ణాట రాజ్య మిరాతిని కాలము న నే సంగమ వంశమునుండి సాళువ వంశములోనికి వచ్చినది. కర్ణాట రాజ్య సింహాసనమున నీతఁడు పట్టాభిషిక్తుఁ డైనది కీ) శ. ౧రూ) పాంతమైనను, Dూ నరసింహరాయలు ౧రం మొదలు కర్ణాట రాజులకు సామంతుఁడై దండనాథుడై నట్టీతిని శాసనముల వలన దెలియుచున్నది. (ఇతనిని గూర్చి పిల్లలమఱ్ఱ పిసపీర న చరితమును జూడుడు) ఈ చిటి గంగన గాజసభలయందు మూటలాడుటలోఁ గడు నేర్పరి యని యు, గొప్పవక్త యనియు సీకింది పద్యములోఁ గవి వర్ణించి యున్నాఁడు. శా, అంగాధీశ కళింగ రాజ వుగ భాధ్యతౌది భూభృత్సభా రంగా భంగవిహారముల్ ఘనశిలాగా)వస్థలీసంసర ద్దంగోత్తుంగ తరింగనిర్గళిత నిధ్వానోద్భవపుకియా సాంగత్యంబులు చిట్టిగంగవిభ వాచా సంభవూరంభముల్. ఈచిట్టిగంగన కడ సాళువ తిమ్మరుసు మంత్రి శిష్యుఁదిగా నుండి యార్ధిక రాజకీయ విషయములను నేర్చుకొనియెనఁట-౧ కృతిపతియైన యప్పయామాత్యుఁడు, వీగ నరసింహ రాయల కును గృష్ణదేవరాయలకును మంతియై ప)ఖ్యాతి గనిన సాళువ తిమ్మరుసుమంతికి యల్లుడైన బ్లీ కింది పద్యములలో జెప్పి యున్నాcడు. అప్పమంతి) భార్య తిరువులాంబిక. గి కృష్ణార్థన సంవాద పీఠిక,