పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఇందు ముఖ్యకల్పములో మొదటి తరగతిభోక్త యని చెప్పబడినాడు.

పైస్మృతి 22వ శ్లోకము

సన్నికృష్టం ద్విజంయస్తు యుక్తజాతిం ప్రియంవదం
మూర్ఘంవా పండితెంవాపితృప్తి హీన మథాపివా
నాతి కమేన్నరో విద్వాన్ దారిద్ర్యాభి హతం తధా॥

పయిస్మృతి పయిఅధ్యాయం 24 25 శ్లోకములు

సంబంధిన స్తధా పర్వాన్ దౌహిత్రం విట్పతిం తధా
భాగినేయం విశేషేణ తధాబంధూశ్చ నారద
అతిక్రమ్య హఠాత్కామాత్ రౌరవం నరకం ప్రజేత్

ఇందు అనుకల్ప భోక్తలు చెప్పబడిరి.

15 శోకము

మాతులో భాగినేయశ్చ జామాతా స్వసృజోపివా
అనుకల్పా ఇమే ప్రోక్తా బాంధవాశోపకారిణః|

ఔశనసస్మృతి 4వ ఆధ్యాయము 17 19 శ్లోకములు

తస్మా ద్యత్నేన యోగింద్రాన్ ఈశ్వరజ్ఞానతత్పరాన్
భోజయేద్ధవ్య కవ్యేషు ఆలాభే చేతరాన్ ద్విజాన్

ఇందు ముఖ్యకల్పము మూడు తరగతుల భోక్తలు జెప్పబడిరి.

మాతామహం మాతులంచ సప్రీయంశ్వశురం గురుం
దౌహిత్రం విట్పతింబంథుం ఋత్యిగ్వాజ్వౌచ భోజయేత్!