214
విక్రమార్కచరిత్రము
| త్తాలికుల మొక్కొ! నాఁగను | 47 |
తే. | ఒప్పులే యేఱి మాఱులేకుండ బ్రహ్మ | 48 |
తే. | బయలఁ గనుపట్టునొంటికంబంబుమీఁదఁ | 49 |
ఉ. | అంతటఁ గూర్మినందనవయఃపరిపాకము చూచి, తండ్రి య | 50 |
వ. | అని విచారించి సకలలోకజయధ్వజుం డగుధర్మజుండు, మదవదసహ్యరిపుకరటిసింహుం డగుసింహళేశ్వరకుమారుండు హేమాంగదుండు రూపవిజితమకరధ్వజుండగుట మున్ను వినియునికిం జేసి, తగినవారలం బుచ్చి రప్పించి బ్రియపూర్వకంబుగా గారవించి, శుభముహూర్తంబున నానృపకుంజరునకుఁ గామమంజరిని వివాహంబు చేసి, మణిగణోజ్జ్వలానేకవిరాజితోపచారంబులం బూజించి, యల్లునిఁ గూఁతు ననర్హ్యరత్నఖచితకనకమయమందిరంబున నుండ నియమించిన. | 51 |
క. | రతియును గంతుఁడును, శచీ | 52 |