పుట:లీలావతీగణితము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ గ్రంథము గోదావరీమండలమునందు వాసిష్ఠాగౌతమీమధ్యభాగమున గోపాలపుర సంస్థానములో చేరిన, పొడగట్లపల్లి జానకీపురాగ్రహారము నివాసముగాగల, పిడపర్తి చినపూర్ణయ్య సిద్ధాంతిగారి, తృతీయపుత్రుడు కృష్ణమూర్తిశాస్త్రిచే రచించి ప్రకటింపబడినది. మఱియు జ్యోతిశ్శాస్త్రమునకు సంబంధించిన గణిత, సిద్ధాంత, జాతక, ముహూర్త, వాస్తు సంహితాది భాగములందును ఉద్గ్రంథములు గ్రంథమాలగా ప్రకటింపబడగలవు.

వలయు వారు :—

దైవజ్ఞభూషణ పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రి,

పొడగట్లపల్లి,

గోపాలపురం సబ్ పోష్టు : తూర్పు గోదావరిజిల్లా.