పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

తిరుమల తిరుపతియాత్ర.

i. చెరుపులు.__________

దధ్యోదనము. 30 రూపాయలు.

పుళిహోర. 35 "

పొంగలి. 40 "

చెక్కర పొంగలి. 45 "

శాకరభాత్. 65 "

కేసరిభాత్. 65 "

పాయసం. 45 "

శీరా 85 "

ఈ మొత్తముఁ జెల్లించి రసీదు తీసుకొనవలెను. సాధారణముగా ఉదయము 8 లేక 9 ఘంటలలోగా చెల్లించక ఆల స్వమయినంతట ఆరోజున నివేదనకు తయారుకావు. దినుసుల వెలలబట్టి నివేదనలకు చెల్లించుసొమ్ము అప్పుడప్పుడు మారవచ్చును.

ii. పళ్లు:_______

లడ్డు లేక జిలేబి 1.కి         ర్స .65

వడ, మనోహరం, ర్స .40

పోళి, దోశ, అప్పం, ర్స .40

తేనె తొళ, శుఖి, ర్స .40

అతిరసం 1_కి ర్స .40

ఈ నివేదలకు ఇంతకు హెచ్చు ఏమియు చెల్లించనవసరములేదు. నివేదన అయినతరువాత 30 పణ్యారములు ఇయ్యం బడును.