ఈ పుట ఆమోదించబడ్డది
76
తిరుమల తిరుపతియాత్ర.
i. చెరుపులు.__________
దధ్యోదనము. 30 రూపాయలు.
పుళిహోర. 35 "
పొంగలి. 40 "
చెక్కర పొంగలి. 45 "
శాకరభాత్. 65 "
కేసరిభాత్. 65 "
పాయసం. 45 "
శీరా 85 "
ఈ మొత్తముఁ జెల్లించి రసీదు తీసుకొనవలెను. సాధారణముగా ఉదయము 8 లేక 9 ఘంటలలోగా చెల్లించక ఆల స్వమయినంతట ఆరోజున నివేదనకు తయారుకావు. దినుసుల వెలలబట్టి నివేదనలకు చెల్లించుసొమ్ము అప్పుడప్పుడు మారవచ్చును.
ii. పళ్లు:_______
లడ్డు లేక జిలేబి 1.కి ర్స .65
వడ, మనోహరం, ర్స .40
పోళి, దోశ, అప్పం, ర్స .40
తేనె తొళ, శుఖి, ర్స .40
అతిరసం 1_కి ర్స .40
ఈ నివేదలకు ఇంతకు హెచ్చు ఏమియు చెల్లించనవసరములేదు. నివేదన అయినతరువాత 30 పణ్యారములు ఇయ్యం బడును.