ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
కొప్పులింగేశ్వరశతకము
ఇది
గోదావరీతీరంబున పల్వలపురంబునందుండు
కూచిమంచి సోమసుందరునిచే
రచియింపంబడి
తత్పుత్రులు సాంబశివరావుచే
ప్రకటింపఁబడియె
రెండవకూర్పు 500 ప్రతులు
రామచంద్రపురం,
కృత్తివెంటి వేంకట కృష్ణారావు పంతులుగారి
విద్యావినోదినీముద్రాక్షరశాలయందు
ముద్రింపఁబడియె
కాపీరైట్ రిజిష్టర్డు
1923
వెల 2 అణాలు