పుట:కాశీమజిలీకథలు-11.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28

కాశీమజిలీ కథలు - పదునొకండవ భాగము


యింటిలోగూ.] నట్టి సంవాదమే ' వినంబడినది. పెక్కేల? ఆర్మాతినా ధ్యా లీపతి [వాహ్మం పంగ న న్‌ గాడికిటోయినను పితృదత్త ను గరించి చెపి కొనుమాటలే వినం 'బనుచుంప:ప?. పొంకడామె మంచిదనియు, గొందరు చెద్డవ వనియు, చాటోపవాదములు గావించిరి. " 5'ణన్సపతికింగూడ నా రేడియి శీల మెట్టిడియో, యా యర్భకుం “డెట్టుదయిం నో నిజను దెలిసీకొన నభిలాషగలిగినది. “శెలతెలవారుచుండి నింటికి బోయి పండుకొనింఫకు, రునాచు కొలువుకూటంబున కరుదెంచి విదత్య్మవులనెల రప్పించి యీ సమన్య నిచ్చెను. స ల ల స రప పసూత కన్యాత్మజ మపష్యనాధా శ్‌ సమస్య కవుల కిచ్చుటయు కు బూర్తి గొవించిరి. అందు భవభూతి, శ్లో॥ మునీర్యద దత్తోత్తమ మం్యత ళక్త్వ్యాసమీశ్షింతుభాను ముదీక్షకుంతీ సరిద్గతావూతరవ్ని పభావాత్‌ (పసూత కన్యాత థి జమప్యనాధా. కన్యక మగడులేనిదై నను కొడుకుని గనినది. అను సమస్యకు భవభూతి దూర్వాసులచే నీయబడిన మం (తళక్తిని దెలియటకై కుంతీదేవి భానునిం బిలిచి యళతనివలన కుమారునిం గనినడి యన్‌ పూర్తి చే సెను. పిమ్మట నమ్మహారాజు కాళదాసకవి మొగంబుచూచి కవీర్యదా! నీవుకూడ నీ సమస్యం బూర్తి చేయుదువే యని కోరుబయు నమ్మహాకవి యిట్లు పూర్తిచే సెను,

ఖో! సకొామరూపో మణిమానృణిం[దః సరిత త్త టేవీక్య వధూం[పసక్త : -(పహరేమే నిశికన్యయాంతః [ప పసూతకన్యాత్మజమప్యనాధా. మణివంతుగను సర్పరాజు కామరూపుడగుట నేటియొడ్డున బితృడత్త ౦జూచి మోహించి రాతి యామె పంకుకొనిన గదిలో (ఐవేకించి వదల నామెతో 'గూడెను. దానం గుమారు డుదయించెను. అని కాళదాసకవి పూర్తి చేసెను

లోజలూపతి ర్యాతి [బజలాతుకొనిన మాటలలో నా బోటి కలలోవచ్చి యెవ్వడో తనతో గలిసికొనినని ౩పె ప్పెనువార్త వినినవాడగుట నాకథ కీ సమస్య సరిపోయినడిగా దలంచి పిక దత్త నుత్తమ; (వతం స సంపన్న యని నిశ్చయించి యట్టి దేవరహస్యము వెల్ల డించిన కాథదాస కపి నగ్గించుచు గౌగలించుకొనియెను.

పక్రగాత తన రాజధానిలో నొక సకీడిలక మూరక యపనింద పాల్వడిన దని వగచుచు నప్పుడు యా రహస్య చర్మితమంతయు బలికలలో [వాయించి [గామ మంతయు బంచిఫె పెట్టింపుచు నామె నిర్జోమూలని చాటింపనే 'సెను