పండితారాధ్యచరిత్ర (గుజిలీప్రతి)

వికీసోర్స్ నుండి

శ్రీ శివాయ నమః,
శ్రీమాన్ జగద్గురు మల్లికార్జున

శ్రీ పండితారాధ్యచరిత్ర



శ్రీమదష్టభాషా సుకవిత్వ రచనా బిరుదాంకితులగు
పాల్కురికి సోమనారాధ్యకవిచే రచింపబడినది.
ఇది
మ॥ రా॥ నిడుదవోలు సుందరపంతులవారిచేతను
శ్రీగురు శ్రీగిరి దిగంబర మల్లికార్జునస్వాములవారి సేవకుడగు
చింతకుంట పసపుల నాగయ్యగారిచేతను
మూడుప్రతులను చూచి సవరింపబడి
చింతకుంట పసపుల నాగయ్యగారిచే
శ్రీ విజయరామచంద్ర ముద్రాక్షరశాలయందు
ముద్రింపించి ప్రకటింపబడియె.
విశాఖపట్టణము
1914 ఆనంద సం॥ర ఆషాఢ బ౧౩ సోమవారము.

వెల 1 రూపాయి.]

[పోస్టేజి గాక

పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/2 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/3 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/4 పుట:పండితారాధ్యచరితము (పాల్కురికి సోమనాథుడు).pdf/5