తెలుగు, బైబులు సామెతలు : ఒక తులనాత్మక పరిశీలనం మొదటి భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

 

తెలుగు, బైబులు సామెతలు : ఒక తులనాత్మక పరిశీలనం
 (A Comparative Study of Telugu and Biblical Proverbs)
పరిశోధకుడు
గుజ్జుల అంతోని పీటర్‌ కిశోర్‌, ఎమ్‌.ఎ.

పర్యవేక్షకులు
ఆచార్య ఎండ్లూరి సుధాకర రావు

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి
పిహెచ్‌.డి. పట్టము కొరకు సమర్పించిన
సిద్ధాంత గ్రంథం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
సాహిత్యపీఠం
తెలుగు సాహిత్య అధ్య యన శాఖ - నన్నయ ప్రాంగణం
రాజమండ్రి, బొమ్మూరు - 533 124
అక్టోబరు - 2008


 

హామీ పత్రం
'తెలుగు, బైబులు సామెతలు : ఒక తులనాత్మక పరిశీలనం' అనే ఈ సిద్ధాంత గ్రంథాన్ని ఆచార్య ఎండ్లూరి నుధాకర రావు గారి పర్యవేక్షణంలో నేనే స్వయంకృషితో రూపొందించాను. దీనిని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంతకుముందు ఏ ఇతర పటవము కోనము ఏ విశ్వ విద్యాలయానికీ, సంస్థకూ సమర్పించలేదని ఇందుమూలముగా హామీ ఇచ్చుచున్నాను.
గుజ్జుల అంతోని పీటర్‌ కిశోర్‌
పరిశోధకుడు
ధ్రువీకరణ పత్రం
'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' అనే ఈ సిద్ధాంత గ్రంథాన్ని గుజ్జుల అంతోని పీటర్‌ కిశోర్‌ నా పర్యవేక్షణంలో స్వయం కృషితో రూపొందించారని, ఏ ఇతర పటవము కోనం దీనిని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇంతకుముందు ఏ విశ్వవిద్యాలయానికి సమర్పించలేదని ధ్రువీకరించుచున్నాను.
ఆచార్య ఎండ్లూరి నుధాకరరావు
పర్యవేక్షకులు


 

కృతజ్ఞతాంజలి
ఈ 'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' మీద పరిశోధన చేయడానికి అనుమతించిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సాహిత్యపీరవం, రాజమండ్రి ప్రాంగణం పాలక వర్గానికి . . .
ఈ ఈ అవకాశం కల్పించిన మా ఆంధ్ర లొయోల (స్వయం ప్రతిపత్తి) కదాశాల, విజయవాడ, యాజమాన్య, పాలక వర్గాలకు . . .
ఈ ఈ పరిశోధనలో అవనరమైన నూచనలు, నలహాలతో ప్రతిక్షణం ప్రోత్సహించిన నహాృదయ పర్యవేక్షకులు ఆచార్య ఎండ్లూరి నుధాకరరావు గారికి . . .
ఈ ఉపయుక్త గ్రంథ నేకరణంలో నహాయపడిన పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నహాయ గ్రంథాలయాధికారి
డా॥ నిరీక్షణబాబు, మా కదాశాల గ్రంథాలయాధికారి
డా॥ ప్రసాదరావు, మిత్రులు ఫాదర్‌ ఫిలమిన్‌రాజర, ఎన్‌.జె., ఫాదర్‌ పాపయ్య, ఎన్‌.జె., గార్లకు . . .
మేనకోడలు చిరంజీవిని అనిత విజయశ్రీ కి. . .
ఈ ఈ పరిశోధనలో నాకు నకల విధాల నహాకరించిన గురుపుంగవులు పూదోట జోజయ్య, ఎన్‌.జె., గారికి, మా కదాశాల అధ్యాపకులు
డా॥ జోబర నుదర్శన్‌, డా॥ కృపారావు గార్లకు . . .
ఈ ఈ సిద్ధాంత గ్రంథానికి అక్షర రూపం కల్పించిన శ్రీ ప్రభాత్‌ గారికి
హాృదయపూర్వక కృతజ్ఞతాంజలి


 

విషయనూచిక

నా నుడి............................................................................................................. 1
|. సైద్ధాంతిక నేపథ్యం
1. జానపద విజ్ఞానం ......................................................................................... 6
2. సామెత ................................................................................................. 14
||. తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం...........................76
1. తెలుగు, బైబులు సామెతలు: మానవ స్వభావం............................................ 78
2. తెలుగు, బైబులు సామెతలు: ఉపదేశం...................................................... 167
3. తెలుగు, బైబులు సామెతలు: సార్వత్రిక నత్యాలు .......................................220
4. తెలుగు, బైబులు సామెతలు: నమ్మకాలు, విశ్వాసాలు ........................ 275
5. తెలుగు, బైబులు సామెతలు: స్త్రీ ............................................................... 294
6. తెలుగు, బైబులు సామెతలు: వ్యవసాయం .................................................312
7. తెలుగు, బైబులు సామెతలు: ఇతరాలు ...................................................... 319
ఉపనంహారం ............................................................................................................ 324
అనుబంధం................................................................................................. 326
ఉపయుక్త గ్రంథాలు.......................................................................................... 348


 

నా నుడి
ఇప్పటివరకు నేను చేనిన జీవిత ప్రయాణంలో వివిధ థలలో ఇతర భాషలవారితో కలని జీవించే భాగ్యం నాకు లభించింది. వారితో కలని జీవించినపుడు తెలుగు భాతా సాహిత్యాల విద్యార్థినైన నేను నహాజంగానే వారి భాతా సాహిత్యాల పట్ల ఆనక్తిని చూపేవాడిని. దీనివలన భాతా సాహిత్యాల గురించి అనుభ'వపూర్వకంగా నేను గ్రహించిన అనేక విషయాలలో ఒకటి నమానార్థకాలైన సామెతలు వివిధ భాషలలో ఉండడం. ఉదాహారణకు ఈ క్రింది సామెతలను పేర్కొనవచ్చు:
1. తెలుగు : గాలి ఉన్నపుడే తూర్పారబటావలి
కన్నడ : గాలి బందాగ్యె తూరికొద్ళ బేకు
తమిదం : కాట్రుద్ళ పోదు తూట్రిక్కొదర
మలయాదం : కాట్రుద్ళపోలర తూట్రవణమ్‌
హిందీ : నమయ్‌ కో దుర్లభర జానో
ఇంగ్లిష్‌ : Make hay while the sun shines
2. తెలుగు : నిప్పు లేనిదే పొగరాదు
కన్నడ : కిచ్చిల్లదె హాొగయుంటె
తమిదం : నెరుపల్లామలర పుగయుమా?
మలయాదం : తీయల్దాద్‌ పుగ ఉన్డావుక్‌ యిల్ల
హిందీ : బినా ఘం ఆ న ఆగు
ఇంగ్లిష్‌ : No smoke without fire
3. తెలుగు : పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణనంకటం
కన్నడ : చెక్కిగె చెల్లాటె, ఇలిగె ప్రాణనంకట
తమిదం : పూనైక్కు కొండాటవమ్‌, ఎలిక్కు తిండాటవమ్‌
మలయాదం : పూచక్కు విలయాటవమ్‌, ఎలిక్కు ప్రాణనంకటమ్‌
హిందీ : చిడియోంకీ మౌత్‌ గవారోం కో హానీ
ఇంగ్లిష్‌ : Sport to the cat, death to the rat

1


 

4. తెలుగు : మెరినేదంతా బంగారం కాదు
కన్నడ : హాొదెయువుదెల్లా హాొన్నల్ల
తమిదం : మిన్నువదల్లా పొన్నల్ల
మలయాదం : మిన్నున్న తెల్లాం పొన్నల్ల
హిందీ : హార్‌ చమక్‌ తీ చీజర సోనా నహీ
ఇంగ్లిష్‌ : All that glitters is not gold
5. తెలుగు : మొరిగే కుక్క కరవదు
కన్నడ : బొగదో నాయి కచ్చుపుదిల్ల
తమిదం : కురైక్కిరనాయి కడిక్కాదు
మలయాదం : కురక్కుమ్‌ నాయి కటిక్కిల్ల
హిందీ : గర్జనేవాలా బాదలర బరనతా నహీ
ఇంగ్లిష్‌ : A barking dog seldom bites
ఇటువంటి నమానార్థక సామెతలు నా దృషివకి చాలా వచ్చాయి. వీటికి కారణం కేవలం ఆయా భాషల మధ్యనున్న భౌగోళిక, రాజకీయ సాన్నిహిత్యమేనా, లేక ఇంకేదైనా ఉన్నదా అనే ప్రశ్నే నాకు సామెతల పట్ల ఆనక్తిని పెంచింది. ఈ ఆనక్తే సామెతల అధ్యయనానికి నన్ను నడిపించింది. ఆ అధ్యయనం సామెతలు మౌలికంగా మానవుల అనుభ'ూతుల నుండి అనుభ'వాల నుండి పుడతాయన్న ఎరుకను కలిగించింది. ఆ ఎరుకే కతోలిక క్రైన్తవ యాజకుడిని కూడా అయిన నన్ను ఈ తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనానికి పురికొల్పింది. దీని ద్వారా తెలుగు ప్రజల, బైబులు ప్రజల అనుభ'ూతులు, అనుభ'వాలు ఎలా ఉన్నాయో తెలునుకోవాలన్నది నా ఉద్దేశం.
ఈ పరిశోధనా గ్రంథంలో రెండు భాగాలున్నాయి. మొదటిది, సైద్ధాంతిక నేపథ్యం. దీనిలో రెండు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయం జానపద విజ్ఞానానికి నంబంధించినది. సామెతలు జానపద విజ్ఞానంలోని మౌఖిక జానపద విజ్ఞానానికి చెందిన కథారహిత వచన శాఖకు నంబంధించినవి. అందువలన ఈ అధ్యాయంలో ఎవరు జానపదులో, ఏది జనపదమో, జానపద విజ్ఞానమంటే ఏమిటో నిర్వచించి,

2


 

జానపద విజ్ఞాన న్వరూప న్వభావాలను, జానపద విజ్ఞానంలోని విభాగాలను, జానపద విజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను గురించి న్థూలంగా వివరించాను.
రెండవ అధ్యాయం సామెతకు నంబంధించినది. ఈ అధ్యాయంలో మొదట వివిధ భాషలలో సామెతకున్న పేర్లను పేర్కొని, సామెతకు అరిసావటిలర నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రనిద్ధి చెందిన నిర్వచనాలను నమీక్షించి, సామెత లక్షణాలను వర్గీకరణ పద్ధతులను వివరించాను. అటుపిమ్మట తెలుగు సామెత సైద్ధాంతిక నేపథ్యమున్నది. దీనిలో సామెత శబ్దవిచారం, తెలుగు సామెతకు పండితులు ఇచ్చిన వివిధ నిర్వచనాల నమీక్ష, తెలుగు సామెత లక్షణాలైన పోలిక, న్పషవత, నంక్షిప్తత, శ్రావ్యత, ప్రాచుర్యత, అనుభ'వ మూలకత, ధ్వని, సాంప్రదాయికతలకు నంబంధించిన వివరణం, తెలుగు సామెతల పుటువ పూర్వోత్తరాలు, న్వరూపం, వర్గీకరణ పద్ధతులకు చెందిన నమాచారమున్నది. ఆ తరువాత ఉన్నది బైబులు పరిచయం. దీని తరువాత హీబ్రూ సామెత మాతాలరకు నంబంధించిన సైద్ధాంతిక నేపథ్యమున్నది. దీనిలో మాతాలర కున్న అర్థం, బైబులులో మాతాలర పదప్రయోగం, మాతాలర నిర్వచనం, నేపథ్యాలు, మూలాలు, లక్షణాలు, న్వరూపం గురించి వివరించాను. ఈ అధ్యాయంలో చివరగా సామెతల నేకరణం, అధ్యయనం, తెలుగు సామెతల నేకరణం, తెలుగు సామెతల మీద ఇప్పటివరకు జరిగిన పరిశోధనలను నమీక్షించాను.
ఈ పరిశోధనా గ్రంథంలో రెండవ భాగం తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనానికి నంబంధించినది. ఈ భాగంలో మొదటగా తులనాత్మక సాహిత్యం అంటే ఏమిటో న్థూలంగా వివరించాను. ఆ తరువాత నమానార్థకాలైన 215 తెలుగు, బైబులు సామెతలను వాటిలోని విషయాన్ని ఆధారంగా చేనుకొని 7 అధ్యాయాలలో పరామర్శించాను. ప్రతి అధ్యాయంలోని జంట సామెతలను తెలుగు సామెత ఆధారంగా అకారాది క్రటమంలో పేర్చాను. ఈ తులనాత్మక పరిశీలనానికి ఎన్నుకున్న బైబులు సామెతలను 'పవిత్ర గ్రంథము-క్యాతలిక్‌ అనువాదము' నుండి గ్రహించాను.
ఈ తులనాత్మక పరిశీలనంలోని మొదటి అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: మానవ స్వభావం.' ఒక చేతి వ్రేద్ళు ఒకేలాగా ఉండవు. అలాగే లోకములో ఉన్న మనుషుల న్వభావాలు కూడా ఒకేలాగా ఉండవు. అందువలన విభిన్న మానవ న్వభావాలకు చెందిన నమానార్థకాలైన 77 తెలుగు, బైబులు సామెతలను ఈ

3


 

అధ్యాయంలో పరిశీలించాను. సౌలభ'్యం కొరకు వీటిని మానవ స్వభావం: నహానశీలత, న్నేహాం, మూర్ఖత్వం, దౌషవ్యం, వాక్శుద్ధి - వాచాలత్వం, కపటం, డంబం, సోమరితనం, దురాశ, కృతఘ్నత, లోభ'ం, తారతమ్యం, చిన్నచూపు, అహాం, ద్వంద్వ ప్రమాణం, భోజన ప్రియత్వం అను 16 ఉపవర్గాలుగా పునర్విభ'జించాను.
రెండవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: ఉపదేశం.' సామెతల ముఖ్య ప్రతిపాదనలు పలు రకాలు. కొన్ని నలుగురి గమనంలో ఉన్నదానిని ఉన్నట్లు చెప్పి ఊరుకుంటాయి. మరికొన్నిటిలో హితబోధ, ఉపదేశం కరతలామలకమై సామెత వినగానే చటుక్కున న్ఫురించే విధంగా ఉంటుంది. 'తినడానికి తిండి లేదు గాని తనవారికి తద్దినాలు', లేదా 'అప్పుచేని పప్పుకూడు' అనగానే ఇక్క్లలో ఉన్నప్పుడు డాబునరి పనికిరాదు (నీరా 18:13) అనే హితోపదేశం ప్రత్యక్షమై ఆకటువకొంటుంది. ఈ కోవకు చెందిన నమానార్థకాలైన తెలుగు, బైబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.
మూడవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: సార్వత్రిక నత్యాలు.' సార్వత్రిక నత్యాలు ఎప్పుడైనా, ఎక్కడైనా - తెలుగు నేల మీదనైనా, ఇశ్రాయేలు కొండల మీదనైనా - ఒకే విధంగా ఉంటాయి. 'ఆకలి రుచి ఎరుగదు' 'పుటివనవాడు గిటవక తప్పదు' మొదలైనవి సార్వత్రిక నత్యాలు. ఇవి ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటాయి. ఈ అధ్యాయంలో పరిశీలించినది ఇలాటి సామెతల జతలనే.
నాలుగవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: నమ్మకాలు, విశ్వాసాలు.' ఈ అధ్యాయంలో నమ్మకాలు, విశ్వాసాలను గురించి చెప్పే నమానార్థకమైన తెలుగు, బైబులు సామెతలను పరిశీలించాను.
అయిదవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: స్త్రీ.' సామాజిక, కౌటుంబిక జీవితాలలో స్త్రీకి ముఖ్య స్థానమున్నది. తల్లిగా, తోబుటువవుగా, భార్యగా, బిడ్డగా ఎన్నో రూపాలలో జీవించి మరెన్నో అనుభ'ూతులకు కారణమయ్యే స్త్రీమూర్తి సామెతలలో ప్రఖ్యాత వన్తువు. అందువలన స్త్రీలకు నంబంధించిన నమానార్థక తెలుగు, బైబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.
ఈ భాగంలోని చివరి రెండు అధ్యాయాలు చాలా చిన్నవి. అందుకు కారణం ఈ అంశాలకు చెందిన నమానార్థకాలైన తెలుగు, బైబులు సామెతలు తక్కువగా ఉండడమే.
4


 

వీటిలో ఆరవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: వ్యవసాయా'నికి నంబంధించినది. వ్యవసాయం మానవ జీవనాధారం. అందువలన ప్రతి భాషలోనూ వ్యవసాయ నంబంధిత సామెతలుండడం నహాజం. ఈ అధ్యాయంలో తెలుగు, బైబులు సామెతలలో వ్యవసాయానికి నంబంధించిన నమానార్థకాలైన అయిదు సామెతలను పరిశీలించాను.
ఏడవ అధ్యాయం 'తెలుగు, బైబులు సామెతలు: ఇతరాల'కు నంబంధించినది. మొదట పరిశీలించిన ఆరు అధ్యాయాలలో ఒదగని నమానార్థకాలైన మిగిలిన తెలుగు, బైబులు సామెతలను ఈ అధ్యాయంలో పరిశీలించాను.
ఆ తరువాత తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనంలో నేను కనుగొన్న వాటిని ఉపనంహారంలో నంతరించాను. అటుపిమ్మట అనుబంధంలో పరిశీలించిన నమానార్థకాలైన తెలుగు, బైబులు సామెతల జాబితాను, చివరగా ఉపయుక్త గ్రంథాల పటివకను పొందుపరిచాను.

5


 

మొదటి భాగం: సైద్ధాంతిక నేపథ్యం
1. జానపద విజ్ఞానం


 

|. సైద్ధాంతిక నేపథ్యం
1. జానపద విజ్ఞానం
తన గతానికి గర్వించని జాతి గతించి పోతుంది (జు దీబిశిరిళిదీ గీరిజిజి చీలిజీరిరీనీ తిదీజిలిరీరీ రిశి బీనీలిజీరిరీనీలిరీ రిశిరీ చీబిరీశి) అంటుంది ఒక ఆంగ్లసామెత. ఒక జాతి గతం గురించి తెలునుకోవడానికి ఆ జాతి నంన్కృతి మూల సాధనం. నంన్కృతికి నమగ్ర నిర్వచనం ఇంత వరకు రూపొందలేదు. అందువలనే ఊనీలి శ్రీలిగీ జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి పదహారవ నంపుటం 874వ పుటలో క్రోయెబర్‌ (జు.ఉ.చజీళిలిలీలిజీ), క్లైడ్‌ క్లుకోన్‌ (్పుజిగిఖిలి చజితిబీదినీళినీదీ) లు నంన్కృతికి 164 నిర్వచనాలను ఉటంకిన్తూ, భాషలు, భావాలు, నమ్మకాలు, ఆచారాలు, నిషేధాలు, న్మృతులు, వ్యవన్థలు, పనిముట్లు, కదలు, కర్మకాండలు, దున్తులు, ఆటలు మొదలైనవన్నీ నంన్కృతిలో అంతర్భాగాలని పేర్కొన్నారు. న్థూలంగా నంన్కృతి అంటే ఆదిమానవుని కాలంనుండి నేటి నాగరిక మానవుని వరకు ఆయా కాలాలలో మనిషి తన అభ'ు్యన్నతి కొరకు చేనిన కృషి అని భావించవచ్చు. 1
నంన్కృతిని అది ప్రవర్తిల్లిన కాలాన్ని బటివ, ప్రాంతాన్ని బటివ 1. ఆటవిక 2. జానపద 3. నాగరిక నంన్కృతులుగా విద్వాంనులు విభ'జించారు. మనిషి నంచార జీవిగా అడవులలో వేట ద్వారా తన ఆహారాన్ని నంపాదించుకున్న థకు చెందినది ఆటవిక నంన్కృతి. మనిషి న్థిర నివాసాన్ని ఏర్పరచుకొని తన ఆహారాన్ని తాను ఉత్పత్తి చేనుకున్న థకు చెందినది జానపద నంన్కృతి. మనిషి సాంకేతిక విజ్ఞానంతో, యాంత్రికాభివృద్ధితో జీవిన్తున్న ప్రన్తుత థకు చెందినది నాగరిక నంన్కృతి. వీటిలో జానపద నంన్కృతికి నంబంధించినదే జానపద విజ్ఞానం.
జానపద విజ్ఞానుల వర్గీకరణం ప్రకారం సామెతలు జానపద విజ్ఞానం లోని మౌఖిక జానపద విజ్ఞానానికి చెందినవి. అందువలన ఈ అధ్యాయంలో జానపద విజ్ఞానం అంటే ఏమిటో, దానిలోని విభాగాలేమిటో న్థూలంగా తెలునుకుందాం.
------
1 ఆర్వీయన్‌.నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు.1
6


 

జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీష్‌ లోని ఫోక్‌లోర్‌ (ఓళిజిదిజిళిజీలి) కు నమానార్థటకంగా మనం తెలుగులో వాడుతున్నాం. ఫోక్‌లోర్‌ అనే పదాన్ని విలియం జాన్‌ థామ్స్‌ -ఇరిజిజిరిబిళీ అళినీదీ ఊనీళిళీరీ - (1803-85) క్రీ.శ 1846 లో రూపొందించాడు. ఇది క్రీ.శ. 1787లో జోనెఫ్‌ మాదెర్‌ - అళిరీలితీ ఖబిఖిలిజీ- (1754 - 1815) ఉపయోగించిన వఙళిజిదిరీ దితిదీఖిలివ అను జర్మన్‌ పదానికి ఆంగ్లానువాదం. జాన పదులకు చెందిన ఆచారాలు, నమ్మకాలు, కథాగేయాలు, సామెతలు మొదలైన వాటిని నూచించడానికి థామ్స్‌ ఫోక్‌లోర్‌ ను వినియోగించాడు. 2
జానపద థ నుండి వన్తున్న ఆచారాలను, నమ్మకాలను, నంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిన్తున్న ప్రదేశాన్ని జనపదం అని చెప్పుకోవచ్చు. అందుకే జానపద విజ్ఞానం 'నజీవ శిలాజం' (ఉరిఖీరిదీవీ ఓళిరీరీరిజి) వంటిదని విద్వాంనులు పేర్కొన్నారు. అంటే నేటి నాగరిక నమాజంలో ఉండడానికి వీలుకాని నంప్రదాయాలను, ఆచారాలను జనపదం కాపాడుతుందని, అందుకే అది నజీవ శిలాజం వంటిదని వారి అభిప్రాయం. కాబటేవ జానపద విజ్ఞానం గతానికి చెందిన ప్రతిధ్వనీ, వర్తమానానికి చెందిన శక్తిమంతమైన గొంతుక అని ప్రముఖ జానపద విద్వాంనుడు రిచర్డ్‌ ఎమ్‌.డార్సన్‌ అన్నాడు.3
కాని,19వ శతాబ్దంలో ఫోక్‌లోర్‌ లోని 'ఫోక్‌' ను నిర్వచించిన విద్వాంనులు జానపదులంటే విద్యావిహీనులైన కర్షక జనులనీ, గ్రామీణులనీ అభిప్రాయపడ్డారు. జానపద విజ్ఞానానికి నంబంధించిన వివిధ విషయాలు నేటికీ ఎక్కువగా గ్రామాలలోనే లభిన్తున్నాయనడంలో నందేహాం లేదు. అంత మాత్రాన అవి నగర ప్రాంతాలలో ఉండవని మనం భావించలేము. ఉదాహారణకు నేడు ఒక జననమూహానికి చెందిన వారు పల్లెలలో ఉన్నా, పటవణాలలో ఉన్నా పుటువట దగ్గర నుండి గిటువట వరకు పాటించే ఆచారాలు, నంప్రదాయాలు ఒకే తీరులో ఉండడాన్ని మనం గమనిన్తున్నాం.

------


7
2 బీతీ.ఊనీలి జుదీబీనీళిజీ ఔరిలీజిలి ఈరిబీశిరిళిదీబిజీగి,లిఖి. ఈబిఖీరిఖి శ్రీళిలిజి ఓజీలిలిఖిళీబిదీదీ (ఈళితిలీజిలిఖిబిగి, శ్రీలిగీ ఖళిజీది, 1992) ఙళిజి.2, చీ818.
3 వఓళిజిదిజిళిజీలి రిరీ బిదీ లిబీనీళి ళితీ శినీలి చీబిరీశి, లీతిశి బిశి శినీలి రీబిళీలి శిరిళీలి రిశి రిరీ బిజిరీళి శినీలి ఖీరివీళిజీళితిరీ ఖీళిరిబీలి ళితీ శినీలి చీజీలిరీలిదీశివ, ఓళిజిదిజిళిజీలి బిదీఖి ఓళిజిదిజిరితీలి, |దీశిజీళిఖితిబీశిరిళిదీ, ష్ట్రరిబీనీబిజీఖి ఖ. ఈళిజీరీళిదీ (లిఖి.), 1972, చీ.17 బిరీ వితిళిశిలిఖి లీగి ఆర్వీయన్‌.నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 20
7


 

అందుకే జానపదులను గ్రామీణులు , కర్షకులు, నిరక్షరాన్యులు, అనే పరిమితార్థ్ధంలో పండితులు నేడు భావించడం లేదు.
కాబటివ ప్రనిద్ధ జానపద విద్వాంనుడైన ఆలెన్‌ డండెన్‌ జానపదులంటే 'ఏదైనా ఒక విషయంలోనైనా భావసామ్యం కలిగిన జననముదాయం' అని నిర్వచిన్తూ, 'వీరు ఒకే వృత్తికి, భాషకు, మతానికి నంబంధించిన వారు కావచ్చ్ష్ము అయితే ఈ జన నముదాయం తమదే అని చెప్పుకోగలిగిన కొన్ని నంప్రదాయాలు కలిగి ఉండాలి' అని వివరించాడు.4 (ఊనీలి శిలిజీళీ 'తీళిజిది' బీబిదీ జీలితీలిజీ శిళి బిదీగి వీజీళితిచీ ళితీ చీలిళిచీజిలి గీనీబిశిరీళిలిఖీలిజీ, గీనీళి రీనీబిజీలి బిశి జిలిబిరీశి ళిదీలి బీళిళీళీళిదీ తీబిబీశిళిజీ. |శి ఖిళిలిరీ దీళిశి ళీబిశిశిలిజీ గీనీబిశి శినీలి జిరిదీదిరిదీవీ తీబిబీశిళిజీ రిరీ -రిశి బీళితిజిఖి లీలి బి బీళిళీళీళిదీ ళిబీబీతిచీబిశిరిళిదీ , జిబిదీవీతిబివీలి ళిజీ జీలిజిరివీరిళిదీ - లీతిశి గీనీబిశి రిరీ రిళీచీళిజీశిబిదీశి రిరీ శినీబిశి బి వీజీళితిచీ తీళిజీళీలిఖి తీళిజీ గీనీబిశిలిఖీలిజీ జీలిబిరీళిదీ గీరిజిజి నీబిఖీలి రీళిళీలి శిజీబిఖిరిశిరిళిదీరీ గీనీరిబీనీ రిశి బీబిజిజిరీ రిశిరీ ళిగీదీ.)
ఈ విధంగా చూచినపుడు నమాన నంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గ్రామీణులైనా, నగరవానులైనా జానపదులే అవుతారని చెప్పవచ్చు.
జనపదానికి నంబంధించినదే జానపదం. అంటే జనపదంలో నృషివ అయ్యేదంతా జానపదమే. జానపదానికి నంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం. కాబటివ జానపద విజ్ఞానం చాలా విశాలమైనది. జీవితానికి, నంన్కృతికి నంబంధించిన అన్ని విషయాలను తనలో ఇముడ్చుకోగలినంత విన్తృత పరిధి కలది. ప్రామాణిక జానపద నిఘంటువు (ఐశిబిదీఖిబిజీఖి ఈరిబీశిరిళిదీబిజీగి ళితీ ఓళిజిదిజిళిజీలి) లో దీనికి 21 నిర్వచనాలు కనిపిస్తాయి. జాన్‌ హారాలర్డ బ్రున్‌ వాండ్‌ ఇచ్చిన నిర్వచనం అన్నిటికన్నా నమంజన మైనదిగా కనిపిన్తుంది. ఈ నిర్వచనం ప్రకారం జానపద విజ్ఞానమంటే మౌఖికంగా కాని, రూఢాత్మకంగా కాని ఏదైనా ఒక జననమూహాంలో వివిధ రూపాలతో సాంప్రదాయకంగా ప్రసారమయ్యే సాంన్కృతిక నంబంధమైన విషయాలు. 5
అ. జానపద విజ్ఞానం - న్వరూప న్వభావాలు: నిర్వచనాన్ని బటివ జానపద విజ్ఞానం న్వరూప న్వభావాలను కొంతవరకు తెలునుకోవచ్చు.



4 ఊనీలి ఐశితిఖిగి ళితీ ఓళిజిదిళిజీలి, జుజిబిదీ ఈతిదీఖిలిరీ (జూఖి), 1965,చీ2. బిరీ గతిళిశిలిఖి లీగి ఆర్వీయన్‌.నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి,హాౖదరాబాదు, 1983, పు. 20
5 అబిదీ కబిజీళిజిఖి ఔజీతిదీఖీబిదీఖి,(1968) ఊనీలి ఐశితిఖిగి ళితీ జుళీలిజీరిబీబిదీ ఓళిజిదిజిళిజీలి, గతిళిశిలిఖి లీగి
ఆ.ష్ట్ర ఐతిలీజీబినీళీబిదీగిబిళీ రిదీ 'జుదీ |దీశిజీళిఖితిబీశిరిళిదీ శిళి శినీలి ఐశితిఖిగి ళితీ |దీఖిరిబిదీ ఓళిజిదిజిళిజీలి' , 1972, చీ. 47

8


 

1. నంన్కృతికి నంబంధించిన విషయాలు: జానపద విజ్ఞానం నంన్కృతికి నంబంధించినది. జానపద విజ్ఞానానికి చెందిన గేయాలు, కథలు, సామెతలు, నమ్మకాలు, ఆభ'రణాలు , పండుగలు, కదలు మొదలైనవన్నీ మానవ నంన్కృతిలో భాగాలే. నంన్కృతిలో భాగం కానిది జానపద విజ్ఞానంలో ఏదీ లేదు.
2. ఏ జననముదాయంలోనైనా సాంప్రదాయకంగా ప్రసారమయ్యేవి: జానపద విజ్ఞానంలో చేరాలంటే ఆ విషయాలు ఏ ఒక్కరో నృషివంచినవీ, ఆ ఒక్కరి పేరుతోనే చెలామణి అయ్యేవీ కాకూడదు. ఒక జననముదాయంలో అవి ప్రచారమవుతుండాలి. ఇవి సాంప్రదాయకమైనవి కూడా కావాలి. ఒక తరంనుండి మరో తరానికి కొన్ని విషయాలు నంక్రటమించినపుడే నంప్రదాయ మన్నది ఏర్పడుతుందని ఇక్కడ గమనించాలి.
3. వివిధ రూపాలు కలిగి ఉండడం: జానపద విజ్ఞానానికి ఒక ప్రామాణిక రూపం అంటూ ఉండదు. ఎందుకంటే ఒకే రూపం ఉంటే అది ఒక వ్యక్తికి నంబంధించినది అవుతుంది.అలా కాకుండా ఎవరు రూపొందించినదైనా అది జనుల నోద్లలో నలిగి, వారికి ఇషవమై , తరతరాలుగా వాడుకలో ఉండి, రూపాంతరాలు పొందినపుడే అది జానపద విజ్ఞాన విషయమవుతుంది. అంటే ఒక జానపద విజ్ఞాన విషయానికి ఎన్ని ఎక్కువ రూపాలుంటే అది అంత చెలామణిలో ఉన్నదని అర్ధం. ఇలా రూపాంతరాలు ఉండడం జానపద విజ్ఞాన లక్షణాలలో ఒకటి.
4. మౌఖికంగా కాని , రూఢాత్మకంగా కాని ప్రసారం కావడం: మౌఖికంగా ప్రసారమయ్యేదే జానపద విజ్ఞానమని పలువురు విద్వాంనులు చాలా కాలం భావించారు. అందువల్ల గేయం, కథ, సామెతలాంటి మౌఖికరూపాలను మాత్రమే జానపద విజ్ఞానంగా భావించారు. కాని, ఇటీవలి విద్వాంనులు జానపద విజ్ఞానంలో మౌఖికేతర ప్రక్రియలు కూడా చేరాలనే నంగతిని ఒత్తి చెబుతున్నారు. అందువలన నమ్మకాలు,ప్రదర్శనకదలు మొదలైనవి కూడా జానపద విజ్ఞానంలో చేరడానికి వీలవుతున్నది. వీటిలో వృత్తి నంబంధమైన పనులు,కదలు మొదలైన వాటిని నోటితో చెప్పనవనరం లేకుండానే చూచి నేర్చుకోవచ్చు. రూఢివల్ల తెలును కోవచ్చు. అందువల్ల మౌఖికేతరమైన ప్రసారం కూడా జానపద విజ్ఞాంలో ఉన్నదని విద్వాంనులు గుర్తించారు.
ఆ. జానపద విజ్ఞాన విభాగాలు : జానపద విజ్ఞానాన్ని నమగ్రంగా అవగతం చేనుకోవాలంటే దానిని విభాగాలుగా వర్గీకరించి విశ్లేషించాలి. ఆర్‌.ఎన్‌. బాగ్సు

9


 

ప్రామాణిక జానపద విజ్ఞాన నిఘంటువు (ఐశిబిదీఖిబిజీఖి ఈరిబీశిరిళిదీబిజీగి ళితీ ఓళిజిదిజిళిజీలి) లో జానపద విజ్ఞానంలోని విభిన్న అంశాలను కొన్ని గణాలు(స్త్రజీళితిచీరీ)గా, ఈ గణాలలో ఒక్కొక్క దానిని కొన్ని వర్గాలు (్పుబిశిలివీళిజీరిలిరీ)గా, ఒక్కొక్క వర్గాన్ని కొన్ని మాదిరులు (ఊగిచీలిరీ)గా, ఒక్కొక్క మాదిరిని కొన్ని పక్రియలు (ఓళిజీళీరీ)గా, వాటిని కొన్ని విభాగాలు (ఈరిఖీరిరీరిళిదీరీ)గా నూక్ష్మాతి నూక్ష్మంగా విభ'జించి పరిశీలించాడు.6
రిచర్డ్‌ ఎమ్‌. డార్సన్‌ (ష్ట్రరిబీనీబిజీఖి ఖ. ఈళిజీరీళిదీ) జానపద విజ్ఞానాన్ని న్థూలంగా, శాస్త్రీయంగా నాలుగు విభాగాలుగా విభ'జించాడు. ప్రన్తుత పరిశోధనకు ఈ విభ'జన చాలు కాబటివ ఆ విభాగాలను గురించి తెలునుకుందాం.
1. మౌఖిక జానపద విజ్ఞానం (ంజీబిజి ఓళిజిదిజిళిజీలి): ఈ విభాగంలో జానపద గేయాలు, కథాగేయాలు (ఔబిజిజిబిఖిరీ), పురాణాలు (ఖగిశినీరీ) , కథలు (ఊబిజిలిరీ), సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, నుడికారాలు, తిట్లు, ఒట్లు మొదలైనవి ఉంటాయి.
2. సాంఘిక జానపద ఆచారాలు (ఐళిబీరిబిజి ఓళిజిది ్పుతిరీశిళిళీరీ) : పుటువక, వివాహాం, మరణం మొదలగు వానికి చెందిన ఆచారాలు, కుటుంబం, నంబంధ-బాంధవ్యాలు, పండుగలు, నోములు, ఆటలు, వినోదాలు, జానపద వైద్యం, మతం, నమ్మకాలు మొదలైనవి ఈ విభాగంలో చేరతాయి.
3. వన్తు నంన్కృతి (ఖబిశిలిజీరిబిజి ్పుతిజిశితిజీలి) : భౌతిక జీవితానికి నంబంధించిన వన్తువులన్నీ ఈ విభాగంలో స్థానం పొందుతాయి. అంటే చిత్రకద, శిల్పం లాంటి వన్తుకదలు, వివిధ వృత్తులకు చెందిన పరికరాలు, దున్తులు, ఆభ'రణాలు, ఆహారసామాగ్రి, పూజాసామాగ్రి మొదలైనవన్నీ ఈ విభాగంలో చేరతాయి.
4. జానపద కదలు (ఓళిజిది జుజీశిరీ) : నంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కదలన్నీ ఈ విభాగంలో చేరతాయి.7
ఇ. జానపద విజ్ఞానంలో పరిశోధనలు : 18 వ శతాబ్దం నుండి జానపద విజ్ఞానంలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. నాటి నుండి నేటిదాకా జరిగిన

------
6 ఐశిబిదీఖిబిజీఖి ఈరిబీశిరిళిదీబిజీగి ళితీ ఓళిజిదిజిళిజీలి, ఖగిశినీళిజిళివీగి బిదీఖి ఉలివీలిదీఖి, ఖబిజీరిబి ఉలిబిబీనీ(లిఖి.),1975,చీచీ1138- 1147. జురీ వితిళిశిలిఖి లీగి ఆర్వీయన్‌.నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదు, 1983, పు.6
7 ష్ట్రరిబీనీబిజీఖి ఖ.ఈళిజీరీళిదీ (1972), ఓళిజిదిజిళిజీలి బిదీఖి ఓళిజిది ఉరితీలి(జూఖి.) గతిళిశిలిఖి లీగి ఆర్వీయన్‌. నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదు, 1983, పు.5
10


 

పరిశోధనలు కొన్ని సిద్ధాంతాలుగా పరిణామం చెంది తరువాత పరిశోధకులను ప్రభావితం చేశాయి. వాటిని గురించి నంక్షిప్తంగా తెలునుకొందాం.
1. పురాణమూల సిద్ధాంతం (ఖగిశినీళిజిళివీరిబీబిజి ఊనీలిళిజీగి) : గ్రిమ్‌ సోదరులు జర్మన్‌ జానపద కథలను నేకరించి వాటి పుటువక, అర్థం, వ్యాప్తి, కథలలో పారవాంతరాలు, కథలలో పరన్పర నంబంధం, మొదలైన అంశాలను మొటవమొదటసారిగా అధ్యయనం చేశారు. వీరు భాతా శాన్త్రవేత్తలు కూడా కావడం వల్ల వీద్ళు తమ దృషివని ఇండో యూరోపియన్‌ భాషల మీద కేంద్రీకరించారు. జానపద కథ ఏదైనా ఒక న్థలంలో, ఒక కాలంలో ఆవిర్భవించి మౌఖిక రూపంలో ప్రవర్తించి ప్రపంచమంతట వ్యాపిన్తుందని వీద్ళు భావించారు. వీద్ళు అధ్యయనం చేనిన జర్మన్‌ కథలు ఇండో-యూరోపియన్‌ భాతా కుటుంబంలో కనిపిన్తుండడం వల్ల భాతామూలాన్నే కథామూలానికి కూడ అన్వయించి ప్రపంచంలోని అన్ని కథలు ఇండో యూరోపియన్‌ భాషలు మాట్లాడే ప్రజలు నుండే వచ్చి ఉంటాయని వీద్ళు విశ్వనించారు. పురాణాలన్నీ ముక్కలుగా విడివిడి కథలకు మూలమైనాయనే పురాణమూల సిద్ధాంతాన్ని వీద్ళు ప్రతిపాదించారు. మేక్స్‌ ముల్లర్‌ మొదలైన పండితులు ఈ సిద్ధాంతాన్ని ఆదరించారు.
2. మానవ విజ్ఞాన సిద్ధాంతం (జుదీశినీజీళిచీళిజిళివీరిబీబిజి ఊనీలిళిజీగి) : ఈ సిద్ధాంతానికి నంబంధించిన పరిశోధకులు జానపద నమాజంపై, నంన్కృతిపై తమ దృషివని ప్రధానంగా కేంద్రీకరించారు. వలనలు, ఆదానాలు, అవిచ్ఛిన్న నంప్రదాయాలు వీద్ళ సిద్ధాంతాలలో ముఖ్యమైన అంశాలు.
ఆటవిక/అనాగరిక (ఐబిఖీబివీలి), జానపద/మధ్య నాగరిక (ఔబిజీలీబిజీరిరీళీ) థల నుండి మానవుడు ప్రన్తుత నాగరిక థకు అభివృద్ధి చెందాడని వీద్లు విశ్వనించారు. సామాజిక వివాహాలు ఆటవిక/అనాగరిక, జానపద/మధ్యనాగరిక నమాజాలకు, ఏకపత్నీ వ్రతం నాగరిక నమాజాలకు గుర్తుగా వీద్లు భావించారు.
జానపద విజ్ఞాన అభివృద్ధిలో మానవ విజ్ఞాన పరిశోధకుల కృషి గణనీయమైనది. విలియం ఆర్‌. బాన్కమ్‌ మొదలైనవాద్ళు ఈ రంగంలో ముఖ్యమైనవాద్ళు.
3. మనోవిశ్లేషణ సిద్ధాంతం (ఆరీగిబీనీళిబిదీబిజిగిశిరిబీబిజి ఊనీలిళిజీగి) : ఫ్రాయిడ్‌ మొదలైన మనో విశ్లేషణ శాన్త్రజ్ఞులు మానవునిలో బలవంతంగా అణచి వేయబడిన కోరికలే, నమాజవిరుద్ధ వాంఛలే పురాణాలకు, కాల్పనిక కథలకు మూలాలని వాదించారు.

11


 

ఈడిపన్‌ భ్రాంతి (ంలిఖిరిచీతిరీ ్పుళిళీచీజిలిని) ని ఆవిష్కరించడానికి ఫ్రాయిడ్‌ జానపద కథలను ఉపయోగించుకున్నాడు. అద్భుత కథలు కలల నుండి రూపుదిద్దుకొంటాయని యూంగు పేర్కొన్నాడు. జానపద విజ్ఞానం ద్వారా మానవ న్వభావాన్ని అర్థం చేనుకోవ డానికి ఈ పరిశోధనలు ఉపకరిస్తాయి.
4. నిర్మాణ సిద్ధాంతం (ఐశిజీతిబీశితిజీబిజి ఊనీలిళిజీగి) : రత్యా దేశానికి చెందిన వ్లాదిమిర్‌ ప్రాప్‌ నిర్మాణవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కథలను మూల విషయాల (ఊనీలిళీలిరీ) ఆధారంగా వర్గీకరించడంకన్నా నిర్మాణాలను అనునరించి వర్గీకరించడం వలన అర్థ్ధవంతమైన ఫలితాలు ఉంటాయని ప్రాప్‌ వాదించాడు. ప్రాప్‌ రత్యా దేశ జానపద కథలను విశ్లేషించి వఖళిజీచీనీళిజిళివీగి ళితీ ఓళిజిది ఊబిజిలిరీవ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. జానపద కథలన్నింటికీ ఒక నిర్దిషవ నిర్మాణం ఉంటుందనీ, ఈ నిర్మాణం కథల మాదిరులను నూచిన్తుందనీ ప్రాప్‌ గ్రహించాడు. కథలో పాత్రలు మారుతుంటాయి. అయితే క్రియ (ఓతిదీబీశిరిళిదీ) మాత్రం న్థిరంగా ఉంటుందనీ, ఒక క్రియ మరొక క్రియని నిర్దిషవ విధానంలో అనునరిన్తుందనీ, ఈ నిర్దిషవ విధానమే ఆ కథల రచనాత్మక రూపం అనీ సిద్ధాంతీకరించాడు. ఆలెన్‌ డండెన్‌ ప్రాప్‌ సిద్ధాంతంచే ప్రభావితుడై పరిశోధనలు సాగించి జానపద కథల్లో నాలుగు అంశాలను గుర్తించాడు.
అవి 1. లోటు (ఉబిబీది) 2. వంచన (ఈలిబీలిరిశి) 3. వంచన ఫలించడం (ఈలిబీలిచీశిరిళిదీ) 4. లోటు తీరడం (ఉబిబీది ఉరివితిరిఖిబిశిలిఖి) .
5. వలన సిద్ధాంతం (ఖరివీజీబిశిరిళిదీబిజి ఊనీలిళిజీగి) : తియోడోర్‌ బెన్ఫె అనే జర్మనీ శాన్త్రజ్ఞుడు వలన నిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పంచతంత్రపు కథలను అనువదించిన బెన్ఫె ప్రాణి కథలకు తప్ప మిగిలిన అన్ని కథలకు భారతదేశమే పుటివనిల్లని (|దీఖిరిబిదీ ంజీరివీరిదీ ఊనీలిళిజీగి) వాదించాడు. భారతదేశంలోని కథలకు యూరపు దేశపు కథలకు సామ్యాలను గుర్తించి ఈ కథలన్నీ హిందూ, బౌద్ధ సాహిత్యాల నుండి వచ్చాయని, భారతదేశం నుండి ఇతర దేశాలకు వలన వెద్లాయని చెప్పాడు. ఈయన సిద్ధాంతానికి వలన సిద్ధాంతం అని పేరు.
6. ఫిన్నిష్‌ సిద్ధాంతం (ఓరిదీదీరిరీనీ ఊనీలిళిజీగి): ఫిన్లాండు దేశన్థుడు జూలియన్‌ క్రోన్‌ (అతిజిరితిరీ చనీజీళినీదీ) అతని కుమారుడు కార్లే క్రోన్‌ (చబిబిజీజిలి చనీజీళినీదీ) ఇరువురూ జానపద కథల అధ్యయనంలో చారిత్రక భౌగోళిక పద్ధతి (కరిరీశిళిజీరిబీబిజి స్త్రలిళివీజీబిచీనీరిబీ ఖలిశినీళిఖి) ని అనునరించారు. కథ మూలరూపాన్ని పునర్నిర్మించడం లోను, రూపాంతరాల

12


 

మధ్యనున్న చారిత్రక భౌగోళిక నంబంధాలను గుర్తించడం లోను ఈ పద్ధతి ఉపయోగిన్తుం ది. వీరిద్దరి కృషి ఫలితంగా జానపద విజ్ఞానంలో తులనాత్మక అధ్యయనం పెద్ద ఎత్తున ప్రారంభ'మైంది.
రిచర్డ్‌ ఎమ్‌. డార్సన్‌, క్లాడ్‌ బ్రెమోండ్‌, ఎడ్మండ్‌ లీచ్‌, ని.ఎమ్‌. బౌరా మొదలైన వాద్ళు జానపద విజ్ఞానంలో పరిశోధనలు పెద్ద ఎత్తున సాగించారు. ఫ్రెంచి దేశానికి చెందిన లెవి స్రావన్‌ ప్రతిపాదించిన కథా నిర్మాణ విశ్లేషణా విధానం జానపద విజ్ఞాన పరిశోధనా రంగంలో నూతన శకాన్ని ప్రారంభించింది.
ఈ. జానపద విజ్ఞాన ప్రయోజనాలు:
మానవ సామాజిక, సాంన్కృతిక జీవితాలను ప్రతిబింబించే జానపద విజ్ఞానం వలన ఈ క్రింది ప్రయోజనాలున్నట్లు ఆచార్య ఆర్‌.వి.యన్‌. నుందరం గారు గుర్తించారు.8
1. జానపద విజ్ఞానం జానపదులకు శ్రమను తగ్గించి ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిన్తుంది.
2. జానపద విజ్ఞానం తరతరాల నంన్కృతిని కాలగర్భంలో కలినిపోకుండా కాపాడుతుంది.
3. జానపద విజ్ఞానంలోని పొడుపు కథలు మానవులకు బుద్ధి వికాసాన్ని, సామెతలు జీవిత అనుభ'వాలను, వీరగాథలు ధైర్య సాహాసాలను, జానపద కదలు కదాత్మక హాృదయాన్ని అందించి మానవుల నర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయి.
4. జానపద విజ్ఞానం మానవ నమాజంలో నిషిద్ధమైన వాటికి అవకాశం కల్పిన్తుంది.
5. జానపద విజ్ఞానంలోని అనేక అంశాలు శిషవ సాహిత్యంలో ప్రవేశించి దానిని నునంపన్నం చేస్తాయి.
ఇదీ జానపద విజ్ఞాన నంక్షిప్త సైద్ధాంతిక నేపథ్యం. ఈ నేపథ్యంతో సామెతను గురించి తరువాత అధ్యాయంలో తెలునుకుందాం.

------
8 ఆర్వీయన్‌. నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదు, 1983, పు.12-14

13


 

మొదటి భాగం: సైద్ధాంతిక నేపథ్యం
2. సామెత


 

2. సామెత
సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటుంది ఒక తెలుగు సామెత. సామెత లేని మాట విందు లేని ఇల్లు లాంటిదని దీని అర్థం. భోజనానికి ఉప్పులాంటిది భాషకు సామెత - జు చీజీళిఖీలిజీలీ రిరీ శిళి రీచీలిలిబీనీ గీనీబిశి రీబిజిశి రిరీ శిళి తీళిళిఖి - అంటుంది ఇంకొక అరబిక్‌ సామెత. సామెత వేదంతో నమానం - గాదె వేదక్కె నమాన - అంటుంది వేరొక కన్నడ సామెత.1 ఒక దేశాన్ని దాని సామెతల వైశిషవ్యంతో అంచనా వేయుము - అతిఖివీలి బి బీళితిదీశిజీగి లీగి శినీలి వితిబిజిరిశిగి ళితీ రిశిరీ చీజీళిఖీలిజీలీరీ - అని ఒక జర్మన్‌ సామెత అంటే, ఒక వ్యక్తి శీలాన్ని ఆ వ్యక్తికి ఇషవమైన సామెతలతో అంచనా వేయుము - అతిఖివీలి బి చీలిజీరీళిదీ లీగి నీరిరీ తీబిఖీళితిజీరిశిలి చీజీళిఖీలిజీలీరీ - అంటుంది ఇంకొక ఫ్రెంచి సామెత.2 సామెతలను గురించి ఉన్న ఇటువంటి సామెతలు వాటి గొప్పతనాన్ని చెప్పకుండానే చెబుతుంటాయి. ఒక జాతి అనుభ'వాలకు, ఆలోచనలకు అద్దం పడుతూ, నూక్ష్మంలో మోక్షం చూపించే, అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని అందించే సామెత న్వరూప న్వభావాలను గురించి ఈ అధ్యాయంలో తెలునుకుందాం.
మొదటి అధ్యాయంలో చూచిన విధంగా జానపద విజ్ఞానం నంన్కృతిలో ఒక భాగం. మౌఖిక జానపద విజ్ఞానం ఆ జానపద విజ్ఞానంలో ఒక భాగం. సామెత ఈ జానపద మౌఖిక విజ్ఞానంలో ఒక భాగం.
అ. వివిధ భాషలలో సామెత :
భాష నజీవమైనది. సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు ఆయా భాషల ఔన్నత్యానికి మచ్చు తునకలు. ఇవి లేని భాషలు ఉండవంటే బ,ుశః అతిశయోక్తి కాకపోవచ్చు. అందువలన కొన్ని భాషలలోనైనా సామెతకు ఉన్న నమాన పదాలను తెలునుకుందాం.
నంన్కృతం : నుభాషిత ం, నూక్తి, లోకోక్తి ప్రాకృతం : గాహా (గాథా శబ్దతద్భవం) ఆంగ్లం: ఆజీళిఖీలిజీలీ గ్రీకు: ఆబిజీళిలిళీరిబి లాటిన్‌: ఆజీళిఖీలిజీలీరితిళీ ఐరిషు: ఐలిబిదీ తీనీళిబీబిజి టర్కిషు: జుశిజిబిజిలిజీ రీళిచిరిజీ హాంగెరి: ఆలిజిఖిబి లీలివీవీలిఖి ఆరబిక్‌: ఖబిశినీబిజి చీనీ: నుహా,

------
1 జి.ఎన్‌. మోహాన్‌, సామెతలలో సాంఘిక జీవితం, శ్రీనివాన పబ్లికేషన్స్‌, అనంతపురం, 1983, పు.7
2 టి.వి.రామనర్సయ్య, తెలుగు సామెతలు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ,ౖాదరాబాదు, 1994, పు.14

14


 

నయీ హీబ్రూ: మాతాలర బల్గేరియా: పోస్లోవినా హిందీ: కహావత్‌ కన్నడం: గాదె, నాణ్ణుడి, లోకోక్తి, శాన్త్ర, సామతి తుదు: గాదె కొడవ: గాది తమిదం: పదమొళి మలయాదం: పదంచొలర, పదచొల్లు. 3
ఆ. సామెత - నిర్వచనం:
అరిసావటిలర నుండి నేటి వరకు పలువురు దేశ, విదేశీ సాహిత్య వేత్తలు, సామెతల నంగ్రహాకారులు సామెతలను అనేక విధాలుగా నిర్వచించారు. వాటిలో కొన్ని ముఖ్య నిర్వచనాలను ఇప్పుడు చూద్దాం.
వజు చీజీళిఖీలిజీలీ రిరీ బి జీలిళీదీబిదీశి తీజీళిళీ ళిజిఖి చీనీరిజిళిరీళిచీనీగి, చీజీలిరీలిజీఖీలిఖి బిళీరిఖిరీశి బీళితిదీశిజిలిరీరీ ఖిలిరీశిజీతిబీశిరిళిదీరీ లీగి జీలిబిరీళిదీ ళితీ రిశిరీ లీజీలిఖీరిశిగి బిదీఖి తీరిశిదీలిరీరీ తీళిజీ తిరీలివ - జుజీరిరీశిళిశిజిలి
నంక్షిప్తత, ప్రయోగార్హత కారణాలుగా అనంఖ్యాకమైన ఆటుపోట్లకు మారొడ్డి నిలిచిన ప్రాచీన జిజ్ఞాసావశేషమే సామెత.
వఐనీళిజీశి రీలిదీశిలిదీబీలిరీ ఖిజీబిగీదీ తీజీళిళీ జిళిదీవీ లినిచీలిజీరిలిదీబీలివ - ్పులిజీఖీబిదీశిబిరీ
తరతరాల అనుభ'వం నృషివంచిన నంక్షిప్త వాక్యాలు సామెతలు.
వ ఊనీలి గీరిరీఖిళిళీ ళితీ ళీబిదీగి బిదీఖి శినీలి గీరిశి ళితీ ళిదీలివ - ష్ట్రతిరీరీలిజి
అనేక మంది జ్ఞానం, ఒకని చమత్కారం సామెత.
వ జు రీనీళిజీశి, చీరిశినీగి రీబిగిరిదీవీ రిదీ బీళిళీళీళిదీ బిదీఖి జీలిబీళివీదీరిరీలిఖి తిరీలివ - ఊనీలి ంనితీళిజీఖి ఈరిబీశిరిళిదీబిజీగి ళితీ జూదీవీజిరిరీనీ ఆజీళిఖీలిజీలీరీ
సార్వజనీనమై గుర్తింపబడిన, సారవంతమైన, నంక్షిప్త వ్యక్తీకరణమే సామెత.
వజు రీనీళిజీశి, చీరిశినీగి రీబిగిరిదీవీ చీజీలిరీలిదీశిరిదీవీ రిదీ బి రీశిజీరిదిరిదీవీ తీళిజీళీ బి గీలిజిజి దిదీళిగీదీ శిజీతిశినీవ - జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి జుళీలిజీరిబీబిదీబి
ఒక ప్రనిద్ధ నత్యాన్ని ఉటంకించే నంక్షిప్త సారవంతమైన వాక్యమే సామెత.
వజు చీజీళిఖీలిజీలీ రిరీ బి రీనీళిజీశి గీరిరీలి రీబిగిరిదీవీ, గీనీరిబీనీ నీబిరీ లీలిలిదీ బిబీబీలిచీశిలిఖి రిదీశిళి బీతిజీజీలిదీశి రీచీలిలిబీనీ బిదీఖి గీజీరిశిరిదీవీవ - జుతీజీరిబీబిదీ జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి
నేటి నంభాషణలో, సాహిత్యంలో అంగీకరింపబడిన నంక్షిప్త వివేకయుతమైన పలుకే సామెత. 4



3 జి.ఎన్‌. మోహాన్‌, సామెతలలో సాంఘిక జీవితం, శ్రీనివాన పబ్లికేషన్స్‌, అనంతపురం, 1983, పు.4
4 పాపిరెడ్డి నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జన జీవనం, శ్రీనావాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి 1983, పు.1-2
15


 


పై నిర్వచనాలలోని వైవిధ్యాలను సాధ్యమైనంతవరకు నూత్ర రూపంలోకి కుదిన్తూ రోజర్‌ డి. అబ్రహామ్స్‌ సామెతను ఈ విధంగా నిర్వచించాడు: సామెతలు నంక్షిప్తంగా, వివేకయుతంగా ఉండే సాంప్రదాయిక అభివ్యక్తులు. - ఆజీళిఖీలిజీలీరీ బిజీలి రీనీళిజీశి బిదీఖి గీరిశిశిగి శిజీబిఖిరిశిరిళిదీబిజి లినిచీజీలిరీరీరిళిదీరీ 5
ఇ. సామెత - లక్షణాలు:
జాన్‌ వార్డ్‌ సామెతల లక్షణాలను ఐదింటిని పేర్కొన్నాడు. అవి : 1. నంక్షిప్తత, 2. న్పషవత, 3. ప్రాచుర్యత, 4. ఆలంకారికత, 5. ప్రాచీనత - ష్ట్రలిఖీ. అళినీదీ ఇబిజీఖి, ఙరిబీబిజీ ళితీ ఐశిజీబిశితీళిజీఖి, రిదీ శినీలి జీలిరివీదీ ళితీ ్పునీబిజీజిలిరీ || ఖిలిబీజిబిజీలిఖి శినీబిశి తీళిజీ బి చీజీళిఖీలిజీలీ తీరిఖీలి శినీరిదీవీరీ బిజీలి లిరీరీలిదీశిరిబిజి. |శి ళీతిరీశి లీలి 1. ఐనీళిజీశి, 2. ్పుజిలిబిజీ 3.|దీ ్పుళిళీళీళిదీ ఏరీలి 4. ఓరివీతిజీబిశిరిఖీలి రిదీ జూనిచీజీలిరీరీరిళిదీ బిదీఖి 5. జుదీబీరిలిదీశి 6
వీటిని, పైని పేర్కొనిన సామెత నిర్వచనాలను అనునరించి సామెతల లక్షణాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.
1. నంక్షిప్తత : భాతా ప్రమేయం లేకుండా నంక్షిప్తంగా ఉండడం సామెతల ప్రధాన లక్షణంగా కనిపిన్తుంది. సాధారణంగా సామెతలలో ఒక వాక్యం గాని, ఒక పరిమాణం గల రెండు వాక్యాలు గానీ ఉంటాయి. అరుదుగా కొన్ని సామెతలు ఇంతకంటె పెద్దవిగా కూడా ఉండవచ్చు.
ఉదా : గతిబిజిరిరీ జీలిని, శిబిజిరిరీ వీజీలిని (ఉబిశిరిదీ)
జురీ శినీలి చరిదీవీ, రీళి శినీలి తీజిళిబీది (జూదీవీజిరిరీనీ)
యథా రాజా, తథా ప్రజా (ఐబిదీరీదిజీరిశి)
రౌతును బటివ గుర్రం
2. న్పషవత : పదునైన భావాలను పదునైన మాటలలో నూటిగా, న్పషవంగా చెప్పడం సామెత మరొక లక్షణం. మానవుల దీర్ఘానుభ'వం నుండి పుటివన నంక్షిప్త వాక్యాలు కావడం చేత సామెతలకు న్పషవత వచ్చి ఉండవచ్చు.
ఉదా : ఉల్లి తల్లి లాంటిది
5 ష్ట్రళివీలిజీ ఈ.జులీజీబినీబిళీరీ, ఓళిజిదిజిళిజీలి బిదీఖి ఓళిజిదిజిరితీలి, ష్ట్రరిబీనీబిజీఖి ఖ.ఈళిజీరీళిదీ (జూఖి.) చీ.119
6 ఊనీలి ఖబిబీళీరిజిజిబిదీ ఔళిళిది ళితీ ఆజీళిఖీలిలీరీ, ఖబినిరిళీరీ బిదీఖి ఓబిళీళితిరీ ఆనీజీబిరీలిరీ, ఆ1957, బిరీ వితిళిశిలిఖి లీగి రామనరనయ్య, టి.వి. తెలుగు సామెతలు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, ,ౖాదరాబాదు, 1994, పు. 7




16


 

3. శ్రావ్యత : సామెతలలో చెవికి ఇంపైన శ్రావ్యత ఉంటుంది. ఈ శ్రావ్యత సామెతలలోని లయ, యతి, ప్రాన, అనుప్రాన, శబ్దాలంకారాల కారణంగా ఏర్పడుతుంది.
ఉదా : జు రీశిరిబీనీ రిదీ శిరిళీలి రీబిఖీలిరీ దీరిదీలి
కండే కాంతి, మేపే రూపు
4. ఆలంకారికత : చెప్పే విషయాలను ఆలంకారికంగా, గూఢార్థద్యోతకంగా చెప్పడం సామెతల ఇంకొక లక్షణం. ఉపమాలంకారం సామెతలలో తరచుగా కనిపిన్తుంటుంది.
ఉదా : కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
పులిని చూచి నక్క వాత పెటువకున్నట్లు
5. ప్రాచీనత : సామెతలు తరతరాల మానవ అనుభ'వాలకు అద్దం పడుతుంటాయి.
ఉదా : ఐజిళిగీ బిదీఖి రీశిలిబిఖిగి గీరిదీ (రీ) శినీలి జీబిబీలి
ఉల్లి చేనిన మేలు తల్లి కూడా చేయదు
6. ప్రాచుర్యత : అనేకమంది విజ్ఞానం ఒకరి చమత్కారంగా సామెతలు పుటివనప్పటికీ ప్రజలలో ప్రాచుర్యం లేనిదే అవి సామెతలుగా నిలవవు. అందువలన ప్రాచుర్యతను సామెతల వేరొక లక్షణంగా చెప్పుకోవలని ఉంటుంది.
పైని పేర్కొన్న లక్షణాల కారణంగా, మరీ ముఖ్యంగా వాటిలోని నంక్షిప్తత, శ్రావ్యతల వలన సామెతలను తేలికగా గుర్తు పెటువకోవచ్చు.
ఈ. సామెతలు - వర్గీకరణ పద్ధతులు :
సామెతలు నంక్షిప్తమైనవీ, వైవిధ్యమైనవీ కావడం వలన వాటిని వర్గీకరించడం కషవసాధ్యం. వీటి విభ'జనకు అనేకులు అనేక మార్గాలను అనునరించారు. వాటిలో మొదటిది సామెతలను అకారాదిగా విభ'జించడం. దీనిలో మళ్ళీ రెండు ఉపమార్గా లున్నాయి. అవి : సామెతల మొదటి మాటను అకారాది క్రటమంలో అమర్చడం, లేక సామెతలలోని ముఖ్య పదాలను అకారాది క్రటమంలో అమర్చడం.
రెండవ పద్ధతి సామెతలను జనప్రియ, గ్రంథన్థ సామెతలనుగా విభ'జించడం. జన బా,ుద్యంలో ప్రాచుర్యాన్ని నంపాదించుకొన్న తరతరాల సామెతలు జనప్రియ సామెతలు కాగా, పండితులు పున్తకాలలో నంతరించినవి గ్రంథన్థ సామెతలు. అయితే జన బా,ుద్యంలో ప్రాచుర్యాన్ని పొంది కొన్ని గ్రంథన్థ సామెతలు జనప్రియ సామెతలుగా పరిణమించే ప్రమాదం ఈ పద్ధతిలో ఉంది.
17



 

మార్గరెటర ఎం. బ్రయాంటర చేనిన వర్గీకరణం భాతాశాన్త్రపరమైనది. ఈ పద్ధతి ప్రకారం సామెతలలో ఈ క్రింది విభాగాలను గుర్తించవచ్చు. 1. పూర్తి వాక్యాలు, 2. విద్యావంతుల నంగ్రహా వాక్యరూపాలైన సామెతలు, 3. అనుప్రానలు,
4. అనంపూర్ణ వాక్యాలు, 5. క్రియారహిత అనంపూర్ణ వాక్యాలు, 6. ఉపమలు, 7. ఉదాహాృత వాక్యాలు, 8. ఆధునిక నరసోక్తులు. 7
సామెతలను వర్గీకరించడానికి విద్వాంనులు అనునరించిన వేరొక పద్ధతి వన్తువును ఆధారంగా చేనుకొని వర్గీకరించడం. మొదట వన్తువును బటివ వర్గీకరించి పిమ్మట వాటిని అకారాది క్రటమంలో కూర్చడాన్ని ఈ పద్ధతి అనునరిన్తుంది. దీనిలో ఆకారాది పద్ధతిని అనునరించినా ఉప విభాగాలుంటాయి కాబటివ సామెతలను తేలికగా వెదకుకోవచ్చు. మిగిలిన పద్ధతుల కంటే ఇదే ఎక్కువ ఉపయోగకరంగా, తేలికగా ఉండడంతో ఈ పద్ధతే ఎక్కువమంది ఆమోదాన్ని కూడా పొందినది. ఈ పద్ధతిని అనునరించి సామెతలను నత్యాలను, నీతులను బోధించేవి అనుభ'వాలను చెప్పేవి నంప్రదాయాలను నూచించేవి కథల నుండి పుటివనవి వాతావరణానికి నంబంధించి నవి వైద్యానికి నంబంధించినవి మొదలగునవిగా విభ'జించవచ్చు.
తెలుగు సామెత
అ. సామెత - శబ్దవిచారం:
శబ్ద రత్నాకరము 'సామెత' శబ్దాన్ని వైకృతంగా పేర్కొంటూ దీని అర్థం లోకోక్తి అని వివరించినది. కాని ప్రకృతి రూపాన్ని చూపించలేదు. 'నమతా' అనే నంన్కృత పదం నుండి 'సామిత', 'సామెతె', 'సామెత' పదాలు వచ్చినట్లుగా పేర్కొంటూ, ఒక నంగతికి దృతావంతముగా లోకులు వాడుకగా చెప్పే మాట, లోకోక్తి అని సామెతకు అర్థ వివరణను ఇచ్చినది తెలుగు - ఇంగ్లీష్‌ బ్రౌణ్య నిఘంటువు. శ్రీ నూర్యరాయాంధ్ర నిఘంటువు (ఆరవ నంపుటం) 'సామెత'కు లోకోక్తి అనే అర్థాన్ని ఇచ్చి పొన్నిగంటి తెలగనార్యుడి యయాతి చరిత్రము నుండి (గీ.రాజు మగడైన వెనుకకు గాజు కడియ|మన్న సామెత నిక్కంబె యయ్యె మాకు - 3 ఆ. 107) , చేమకూర వేంకటకవి సారంగధర చరిత్రము నుండి (ద్వి. తామనించినవాడు దామనియన్న| సామెత నిజమాయె నతిమాటలకును - 3 ఆ .112 పు. 13 పం.) ప్రయోగాలను ప్రదర్శించినది.
------
7 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 182

18


 

'సామ్య' శబ్దానికి 'సామ్యత' అనే అసాధురూపం ఏర్పడి సామెతగా మారి ప్రచారంలో ఉందని డా॥ చిలుకూరి నారాయణరావుగారి అభిప్రాయం. 8 నమత, నమత్వము, సామ్యము మూడూ శిషవరూపాలు. సామ్యత అన్నది అసాధురూపం. సామ్యత వాడుకలో సామెతగా మారింది. సామెతకు రూపాంతరం సామిత. 'నమత' కల్గినది సామెత అని నేదునూరి గంగాధరం చెప్పారు.9
సామెత అనే అర్థంలో నానుడులు, నుద్దులు, జనశ్రుతులు, శాన్త్రములు, మాటలు అనే పదాలు కూడా వ్యవహారంలో ఉన్నాయి.10
సాటువ, సాటవ, చాటువ, చాటవ - అని నెల్లూరు, రాయలనీయ ప్రాంతాల్లో సామెతకు పేర్లు. 'సాటి అయినదే సాటవ' అని దివాకర్ల వేంకటావధానిగారు చెప్పారు.11
ఆ. తెలుగు సామెత - నిర్వచనములు:
వేదాలు మహార్షులయొక్క జ్ఞాననముదాయములైతే, సామెతల్ని సామాన్య జనుల యొక్క అనుభ'వసాగరాలుగా పేర్కొనవచ్చును. 12
నంక్షిప్తమైన, వివేకయుతమైన, తీక్షణమైన, సాంప్రదాయికమైన, జనప్రియమైన, అనుభ'వమూలమైన అభివ్యక్తి సామెత. 13
సామెత అనగా జనవ్యవహార కక్షుణ్ణమైన ఉక్తి.14
ఒక పిండితార్థాన్ని కొద్దిమాటల్లో చెబుతుంది సామెత. సామెతలు జాతి యొక్క అనుభ'ూతి పారమ్యాన్ని ప్రతిబింబిన్తూ మహాశాన్త్రముల యొక్క నూత్రముల

------

8 జి.ఎన్‌.మోహాన్‌, సామెతలలో సాంఘిక జీవితం, శ్రీనివాన పబ్లికేషన్స్‌, అనంతపురం, 1983,పు.3
9 పనిడి పలుకులు, జాతీయ విజ్ఞానపీరవం, మద్రాను, 1960, పు.1
10 నంపత్‌ రాఘవాచారి, తెలుగు సామెతలు (మూడవ కూర్పు), ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1974, పు.1
11 పి.నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి,1983, పు.1
12 కాలిపు వీరభ'ద్రుడు, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సామెతలు (వ్యానం). న్రవంతి - మార్చి 1968, పు. 57-60
13 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 174
14 నంపత్‌ రాఘవాచారి, తెలుగు సామెతలు (మూడవ కూర్పు), ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదు, 1974, పు.1

19



 

వలె నిగూఢ రమణీయ వ్యాఖ్యాపేశలత్వాన్ని వాంఛిన్తూ ఉండే ఒక విలక్షణమైన సాహిత్య ప్రక్రియ. 15
పూర్వులు తమ యనుభ'వములను నూత్రప్రాయముగా చెప్పుచూ వచ్చినవే సామెత లైనవి. క్రటమముగా కొన్ని నీతులు, కథలు, బోధనలు కూడ సామెతలుగా నిల్చియున్నవి. 16
పై నిర్వచనములన్నింటిని క్రోడీకరిన్తూ పాపిరెడ్డి నరనింహారెడ్డి గారు సామాజిక మైౖన తరతరాల అనుభ'వాన్ని ఇముడ్చుకొని సామ్యత, ప్రభావోత్పాదకత, ధ్వని ప్రాధాన్యత, ప్రజా ప్రాచుర్యం, శ్రావ్యత కలిగి నంభాషణా యోగ్యమైన నంక్షిప్త వాక్యం తెలుగు సామెత అని నిర్వచించారు.17
ఇ. తెలుగు సామెత - లక్షణాలు
పై నిర్వచనాలను అనునరించి తెలుగు సామెత లక్షణాలను ఈ క్రింది విధంగా క్రోడీకరించవచ్చు.
1. పోలిక : సామెతకున్న ప్రధాన లక్షణం పోలిక చెప్పడం. సామ్యమంటే ఒక వన్తువును మరొక వన్తువుతో, ఒక విషయాన్ని అటువంటి వేరొక విషయంతో పోల్చి చెప్పడం. సామెతల్లో పోలికను చెప్పేవే ఎక్కువ. 'సాటి అయినదే సాటవ' అని ఇంతకు ముందు చూచినట్లుగా దివాకర్ల వేంకటావధానిగారి నిర్వచనం.
ఉదా: 'రాజుగారి పెద్ళాం మేడ ఎక్కితే, కుమ్మరి వాడి పెద్ళాం ఆవమెక్కిందట!' ఇక్కడ అంతన్తుల్లో తేడా వున్నా 'ఎక్కడ' మనే పనిలో పోలిక వుంది. ఈ పోలిక మాటల్లోను, చేతల్లోను, భాషలోను, భావంలోను, అక్షర నంఖ్యలోను ఉండవచ్చు. 'పులిని చూచి నక్క వాతలు పెటువకొన్నట్లు, 'నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు' మొదలగునవి అటువంటివి.
2. న్పషవత : చెప్పదలచుకున్న విషయాన్ని నూటిగా, న్పషవంగా చెప్పడం తెలుగు సామెత ముఖ్యలక్షణాలలో ఒకటి. ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి బాగా తెలినేలా

------
15 విశ్వనాథనత్యనారాయణ, తెలుగు సామెతలు (మూడవ కూర్పు), ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు,1974, పు. 31
16 నేదునూరి గంగాధరం, వ్వవసాయ సామెతలు, విశ్వసాహిత్యమాల, రాజమండ్రి, 1959, పు. 1
17 పాపిరెడ్డి నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జన జీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి 1983, పు.6
20


 
-
చెప్పాలంటే దానికి సామ్యమైన వాక్యాన్ని చెబుతారు. దానినే సామెత అంటారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తుపెటువకొని, ప్రన్తుత విషయాన్ని దానితో పోల్చి చెప్పడంవల్ల ఎదుటి వారికి విషయం న్పషవమవుతుంది.
ఉదా: 'పైన పటారం లోన లొటారం', 'చూచి రమ్మంటే కాల్చి వచ్చినాడట', 'తా దూర నందులేదు మెడకొక డోలు అన్నట్లు', 'అడగనిదే అమ్మయినా అన్నం పెటవదు', 'రెక్కాడితే గాని డొక్కాడదు', 'నోరుమంచిదయితే ఊరు మంచిదవుతుంది' మొదలైన సామెతల వెనుక వున్న ఆంతర్యం ప్రజలకు నులభ'ంగా న్పషవమవుతుంది.
3. నంక్షిప్తత: 'అల్పాక్షరాలలో అనల్పార్థ రచన' అనే వాక్యానికి సామెతలు మంచి నిదర్శనాలు. సామెతలు చూడడానికి చిన్న వాక్యాలుగా ఉన్నా విశాల మానవ జీవితానికి వ్యాఖ్యాన ప్రాయంగా ఉంటాయి. ఉదా: 'కోటి విద్యలు కూటి కొరకే' 'అడును త్రొక్కనేల? కాలుకడగనేల' 'ఏటికి ఎదురీదినట్లు' 'పిటవ కొంచెము, కూత ఘనము', 'లోకులు కాకులు' మొదలైన సామెతలు నంక్షిప్తంగా ఉన్నా విన్తృతమైన అర్థాన్ని ఇన్తున్నాయి. సామెతలో ఇరవై పదాలకంటే ఎక్కువ ఉండవని, ఉంటే అవి సామెతలు కావని కొందరు విద్వాంనుల అభిప్రాయం. 18 కాని, అక్కడక్కడ కొంచెం పెద్దగా కనిపించే సామెతలు కూడా కొన్ని కనిపిన్తుంటాయి.
4. శ్రావ్యత: పాటకు రాగతాదాలు, పద్యానికి యతిప్రానలు ఏవిధంగా శోభ'ను కలిగిస్తాయో అలాగే సామెతకు ప్రాసానుప్రానలు ఒక లయను కలిగిస్తాయి. ఈ లయ వలన సామెతకు శ్రావ్యత చేకూరి నులభ'ంగా గుర్తుండి పోతుంది. మానవ శాన్త్రం, భాతాశాన్త్రం వంటివి ప్రాక్తన మానవుని భాష నహాజంగానే లయబద్ధంగా వుండేదని చెబుతున్నాయి. ఆ కారణంగా ప్రాచీన మానవ నంన్కృతిని ప్రతిబింబించే సామెతల్లో కూడా లయ ఉంటుందని చెప్పవచ్చు. తెలుగు పద్యాల్లో వుండే యతి, ప్రానయతి, అంత్యప్రానల వంటి శ్రావ్యతా లక్షణాలు సామెతల్లో పుష్కలంగా వున్నాయి.
ఉదా: 'అంతనాడు లేదు ఇంతనాడు లేదు నంతనాడు పెటివంది ముంతంత కొప్పు.' ఈ సామెతలోని బిందు పూర్వక తకారం', 'నాడు' అనే వాటి ప్రయోగం వల్ల శ్రవ్య సౌందర్యం వచ్చింది. 'వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి', 'అనగా అనగా రాగం, తినగా తినగా రోగం' అనే సామెతల్లో 'వింటే - తింటే',
------
18 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు.174

21


 

'వినాలి - తినాలి', 'అనగా - అనగా', 'తినగా - తినగా', 'రాగం - రోగం' అనే పదాలు ప్రానను పాటించాయి. ఇటువంటి ప్రానల వల్ల వచన సాహిత్య ప్రక్రియ అయిన సామెతల్లో గేయ లక్షణమైన శ్రావ్యత కనిపిన్తుంది.
5. ప్రాచుర్యత: ప్రాచుర్యాన్ని సామెతకు మరో లక్షణంగా చెప్పాలి. సామెత ఒక్కని వివేకం వల్ల పుటివనప్పటికి, దానికి పదిమంది ఆమోదముద్ర లభించకపోతే అది మామూలు మాటగానే మిగిలిపోతుంది. కొంత కాలానికి దాని ఉనికే పోతుంది. సామెత నాణెం వంటిది. ఎవరైనా నాణాన్ని ముద్రించగానే అది చెలామణిలోకి రాదు. ప్రభ'ుత్వంవారు ముద్రించినా ప్రజలలో చెలామణి అయిన తర్వాతనే నాణానికి విలువ వన్తుంది. అట్లే నంప్రదాయం, జనప్రియత్వం లేని ఉక్తులు ఉక్తులుగానే ఉండిపోతాయి. నూక్తులు కాలేవు అని ఆర్వీయన్‌ నుందరం గారన్నారు. 19 'నలుగురు నడిచిందే బాట, పలువురు పలికిందే మాట' కదా!
6. అనుభ'వ మూలకత: మానవుల అనుభ'వాలే సామెతలకు పునాదులు. ప్రజల దీర్ఘానుభ'వం సామెతల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ దీర్ఘానుభ'వం వలనే సామెతలకు నూటిదనం వన్తుంది. 'కాలు జారితే తీనుకోవచ్చుగాని నోరు జారితే తీనుకోలేము', 'అరిటాకు ముల్లుమీద పడ్డా, ముల్లు అరిటాకు మీద పడ్డా అరిటాకుకే ముప్పు, ' రెక్కాడితే గాని డొక్కాడదు', 'కోటి విద్యలు కూటి కొరకే', 'ఉల్లి తల్లి వంటిది' మొదలైన సామెతలు తరతరాల మానవుల అనుభ'వాలకు అద్దం పడుతుంటాయి.
7. సాంప్రదాయికత: ఏదైనా ఒక విషయం ఒక తరం నుండి ఇంకొక తరానికి నంక్రటమించినపుడే నంప్రదాయం ఏర్పడుతుంది. వివిధ జాతుల తరతరాల నంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, వావి వరునలను సామెతలు తమలో ప్రతిబింబిన్తుంటాయి.
8. ధ్వని: కావ్యంలో వాచ్య , లక్ష్యార్థాల కన్నా భిన్నమైన అర్థాంతరమొకటి భానిన్తుందనీ, అది వ్యంగ్యార్థమనీ, అదే ధ్వని అనీ ఆనంద వర్ధనుని మతం. ఇటు వంటి వ్యంగ్యార్థ శోభితమైనదే ఉత్తమ కావ్యమని ఆనందవర్ధనుని అభిప్రాయం. 'వాక్యం రసాత్మకం కావ్యమ్‌' అని విశ్వనాథుడన్నాడు.

------
19 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు.174

22



 

అలాగే సామెత ఒకటి రెండు వాక్యాలలో ఉన్నప్పటికీ అది ధ్వని పూర్వకమై రసాత్మకంగా ఉంటుంది. సామెతలు చెప్పదలచిన విషయాన్ని వ్యంగ్యంగా చెప్పి, అమూల్యమైన ఉపదేశాన్ని అందిస్తాయి. ఆలంకారికంగా, గూడార్థద్యోతకంగా చెప్పడం సామెత లక్షణం. 'ముల్లును ముల్లుతోనే తియ్యాలి' అనేెె సామెతలో ముల్లును ముల్లుతో తీన్తే వన్తుందో రాదో తెలియదు గాని మోసాన్ని మోనంతోనే జయించాలనే వ్యంగ్యార్థం ధ్వనిన్తుంది. అట్లే 'అడును తొక్కనేల? కాలు కడుగనేల?' అనే సామెత నిరుపయోగమైన పని చేని, దానివల్ల వచ్చిన కతావన్ని పోగొటువకునే ప్రయత్నాన్ని ధ్వనిన్తుంది.
ఈ. తెలుగు సామెత - పుటువపూర్వోత్తరాలు
సామెతలు పుటువకకు ప్రజల జీవితానుభ'వమే ప్రధాన కారణం మౌలికమైన ప్రతిభ', కల్పనాశక్తి, అన్వేషణానక్తి ఉన్న అతి ప్రాచీన మానవుడే సామెతలను నృషివంచాడనడంలో నందేహాం లేదు. 20 అయితే అవి ఎంత ప్రాచీనమైనవో ఇదమిత్థంగా చెప్పడం మాత్రం సాధ్యం కాదు. కథలు, కథాగేయాలు, గద్య కథనాలు, పద్య కథనాలు మొదలైనవి న్వరూపంలో నిడివి కలిగి ఉండడం వల్ల వాటిలో చారిత్ర కాంశాలు కొంతవరకు దొరికే అవకాశం ఉంటుంది. కాని సామెత జానపద సాహిత్య రూపాలలో అన్నిటికంటే చిన్నది కావడం వల్ల దానిలో చారిత్రకాంశాలు దొరకడం దుర్లభ'ం.
గ్రంథన్థమైన సామెతల పుటువకను కవికాలాదులతో నిర్ణయింపవచ్చును. మౌఖిక ప్రచారంలో నలిగిపోయిన సామెతల చరిత్రను తెలునుకోవడానికి ఇతర భాషలలోని సామెతల్లో కనిపించే పోలికలు కొంత వరకు ఉపయోగపడతాయి.
మానవ జీవితంలో ఎదురయ్యే ఒక నన్నివేశాన్నో, నంఘటననో వ్యాఖ్యానించ డానికో, విమర్శించడానికో, బలపరచడానికో, నిరనించడానికో, నిదర్శనంగా, దృతావంత పూర్వకంగా ఒక భావాన్ని ఒద్దిక గల మాటలతో నూత్రీకరణ పద్ధతిలో వాక్యంగా విన్యనింపచేయడమే సామెత పుటువక అని 'సామెతలు - పుటువ పూర్వోత్తరాలు' అనే వ్యానంలో అక్కిరాజు రమాపతిరావుగారన్నారు. 21

------

20 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు.174
21 అభినందన, ఆచార్య తూమాటి దొణప్ప షషివపూర్తి నంచిక, 1987, పు.371

23


 

సామెతలు ప్రజల దీర్ఘానుభ'వం నుంచి, పురాణ చారిత్రక నన్నివేశాలనుంచి, జానపద కథలు - గేయాల నుంచి, వివిధ నన్నివేశాల నుంచి, పర భాతా సామెతల నుంచి పుటివ ఉండవచ్చునని పి. నరనింహారెడ్డి గారి అభిప్రాయం. వాటిని ఇప్పుడు సోదాహారణంగా చూద్దాం.22
1. అనుభ'వాలు: సామెతలు ప్రజల జీవితానుభ'వాల నుండి ఆశువుగా ఉద్భవిస్తాయి. కాబటివ సామెతకు జన్మనిచ్చినది అనుభ'వమే.
'పెద్దలమాట నద్దిమూట' అనే సామెత ఆ అనుభ'వాల బడి నుండి వచ్చినదే. 'అప్పుచేని పప్పుకూడు', 'అడును త్రొక్కనేల? కాలుకడుగనేల?', 'కలిమి లేములు కావడి కుండలు', 'చిన్న మిరపకు కారం హాచ్చు', 'ఏనుగు తినే వానికి పీనుగులు పిండాకూడు' ఈ సామెతలన్నీ అనుభ'వం నుండి వెలువడినవే.
2. పురాణ, చారిత్రక నన్నివేశాలు : పురాణాలు, ఐతిహా్యలు, చారిత్రక నన్నివేశాలు కూడా సామెతల పుటువకకు కారణమవుతాయి. ఉదా: 'కటెవ, కొటెవ, తెచ్చె' అలాగే, 'రామాయణమంతా విని రాముడికి నీతేం కావాలని అడిగినట్లు', 'రామాయణంలో పిడకలవేట', 'నీత పుటివ లంక చెడె', 'రామాయణం రంకు, భారతం బొంకు', 'వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి', 'కాగల కార్యం గంధర్వులు తీర్చారు', 'చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ!' వంటి సామెతలు రామాయణ, భారత, భాగవతాల నుండి వచ్చినవి.
కొన్ని సామెతలను చారిత్రకాంశాల్ని బటివ గుర్తించ వచ్చు. ఉదా: 'అశోకుని రాజ్యంలో పశువైతే మాత్రమేమి?' ఈ సామెత చారిత్రక పురుషుడైన అశోకుని రాజ్యంలోని అహింనను, నుభిక్షాన్ని తెలుపుతుంది. 'అక్కన్న మాదన్నలు అందల మెక్కితే, సాటికి నరనప్ప చెరువు కటవ ఎక్కినాడట'. అక్కన్న మాదన్నలు కంచెర్ల గోపన్న (భ'క్త రామదాను) కు మేనమామలైన చారిత్రక పురుషులు. వీరు గోల్కొండ నవాబు తానీతా చక్రటవర్తి కొలువులో మంత్రులుగా ఉండేవారు. కనుక ఈ సామెత తానీతా కాలం నాటిదని చెప్పవచ్చు. 'భోజుని వంటి రాజుంటే కాళిదాను వంటి కవి ఉండనే ఉంటాడు.' ఇది చారిత్రక పురుషుడైన భోజరాజు గొప్పదనాన్ని చాటే సామెత.
------

22 పి.నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983,
పు.6- 10

24


 

'కాశికి పోయినవాడు, కాటికి పోయినవాడు ఒకటే.' ఇది ప్రయాణ సౌకర్యాలు లేని కాలంలో వచ్చిన సామెత.
'గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌' ఈ సామెత నన్నయ సొంతగా కల్పించి భారతంలో ప్రయోగించినది.
ఇవన్నీ ఒక ఎత్తు, వేమన పద్యాలు ఒక ఎత్తు. ప్రజాకవి వేమన పద్యాలలోని మూడవ పాదాలు చాలావరకు సామెతలే. ఉదా: 'అనువుగాని చోట అధికుల మనరాదు' 'పదుగురాడు మాట పాటియై ధరజెల్లు' 'చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా' 'తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు' మొదలైనవి. వీటిలో కొన్ని వేమన సొంతగా కల్పించినవి. మరికొన్ని వేమన కాలం నాటికి గాని, అంతకుముందు కాలం నాటికి గాని చెందినవి అయివుంటాయి.
3. జానపద కథలు - గేయాలు : సామెతలు జానపదుల మౌఖిక సాహిత్యంలో అనంఖ్యాకంగా కనిపిస్తాయనడంలో నందేహాంలేదు. గేయాలలో, కథాగేయాలలో, గద్య కథనాలలో ఇవి చాలా దొరుకుతాయి. ప్రత్యేకించి కొన్ని సామెతలకు కథలే ఉన్నాయి.
ఉదా: 'మంచి చేనిన ముంగికి ముప్పు వచ్చినట్లు'
బిడ్డ దగ్గరకు పాము వచ్చినప్పుడు ముంగిన దానిని చంపి బిడ్డను కాపాడింది. తల్లి వచ్చి ముంగిన మూతిన నెత్తురు మరకలు చూచి తనబిడ్డను చంపినదని ముంగిని చంపిన కథ ఈ సామెతకు మూలం.
కొన్ని సామెతలు జానపద గేయాలనుండి ఉద్భవించాయి.
ఉదా: 'అత్తలేని కోడలుత్తమురాలు, కోడలు లేనత్త గుణవంతురాలు' అనే ప్రపిద్ధమైన రోకటిపాట సామెతగా న్థిరపడిపోయింది.
'కడవంత గుమ్మడి కత్తిపీటకు లోకువ' (గాంధారికథ)
'తెడ్డడిగినప్పుడే కొయ్యడిగినటువ' (కాటమరాజు కథ)
'నుదుట రానిన రాత నులిమితే పోదు' (గంగా వివాహాం)
'తను గటువటకు త్రాద్ళు తాదెచ్చు కొన్నట్లు' (నలచరిత్ర) 23

------
23 బిరుదు రాజు రామరాజు, తెలుగు జానపద గేయ సాహిత్యము, జానపద విజ్ఞాన ప్రచురణలు, హాౖదరాబాదు 1978, పు.527-29

25


 

4. వివిధ నన్నివేశాలు: జీవితంలోని అనేక నన్నివేశాలనుండి కూడా సామెతలు పుటువకు వచ్చాయి. ఉదాహారణకు అల్పులు గొప్పవారిని అకారణంగా, వృధా ప్రయానగా ఆడిపోనుకొనే నన్నివేశం నుండి 'కుక్క మొరిగితే జంగం పరువు పోతుందా?' అనే సామెత పుటువకు వన్తే, లేనిగొప్పను చూపించే వారిని ఉద్దేశించి 'మింగ మెతుకు లేదు, మీసాలకు నంపంగె నూనె', 'ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత' లాంటి సామెతలు పుటువకు వచ్చాయి. బావా మరదద్ల నరనం నుండి 'బావా! నీభార్య ముండమోనిందంటే, మొఱ్ఱో అని ఏడ్చాడట' 'బావా! బావా! నీ భార్య అత్తపాలు తాగావా? అంటే, అబ్బే! నేనెందుకు తాగాను? అన్నాడట', 'బావా! అని చూడబోతే, రావా? అని కొంగు పటువకున్నాడట' లాంటి సామెతలు పుటువకు వన్తే అత్తాకోడద్ల విరనం నుండి 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' 'అత్తమెత్తన కత్తిమెత్తన ఉండవు' 'అత్తకు నాకు ఆరంబేరం, అత్తనెత్తుకుపో ముత్యాలమ్మా! అత్తనెత్తుకుపోతే ఆరుగాద్ల జీవాన్ని అర్పిస్తాను' 'కోడలు ముండమొయ్యాలి కొడుకు బాగుండాలి' లాంటి సామెతలు పుటువకు వచ్చినట్లు తెలున్తుంది.
5. పరభాతా సామెతలు : భాషకు ఆదాన ప్రదానాలు నహాజం. ఆదాన భాష అంటే అన్యదేశాలను గ్రహించేది. ప్రదాన భాష అంటే ఇతర భాషలకు ఇచ్చేది. ఏ భాష అయినా ఇతర భాతా ప్రభావాలకు కాస్తోకూస్తో లోనవుతుంది. భాషల్లో ఆదాన ప్రదానాలు సాధారణంగా భౌగోళిక సాన్నిహిత్యం, రాజకీయ, వాణిజ్య, సాంన్కృతిక కారణాల వలన నంభ'విన్తుంటాయి.
తెలుగు సాహిత్యం మీద నంన్కృత సాహిత్య ప్రభావం కారణంగా 'అతి వినయం ధూర్త లక్షణం', 'యథారాజా తథాప్రజా' లాంటి సామెతలు ఉన్నవి ఉన్నట్లు రాగా 'చెటువలేని చోట ఆముదపు చెటువ మహావృక్షం' లాంటి సామెతలు అనువాదాలుగా తెలుగులోకి వచ్చాయి.
రాజకీయంగా మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నపుడు ఆంగ్లభాతా ప్రభావం కారణంగా 'తానొకటి తలచిన దైవమొకటి తలచును' - 'ఖబిదీ చీజీళిచీళిరీలిరీ స్త్రళిఖి ఖిరిరీచీళిరీలిరీ', 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ' - 'ఊరిశి తీళిజీ శిబిశి', 'తెలియని దేవత కన్నా తెలినిన దయ్యం మిన్న' - 'జు దిదీళిగీదీ ఖిలిఖీరిజి రిరీ లీలిశిశిలిజీ శినీబిదీ బిదీ తిదీదిదీళిగీదీ బిదీవీలిజి' లాంటి సామెతలు తెలుగులో పుటువకు వచ్చినట్లు గ్రహించవచ్చు.

26


 

భౌగోళిక సాన్నిహిత్యం వలన సోదర ద్రావిడ భాషలైన తమిద, మలయాద, కన్నడాల నుండి కూడా పలు సామెతలు తెలుగులోకి వచ్చాయి. నమాన రూపం ఉన్న సామెతలు నాలుగు భాషలలో ఉన్నపుడు ఏది దేనికి మూలమో చెప్పడం కషవం. ఇలాంటి నాలుగు వందల ఇరవై సామెతలను సాటి సామెతలు పేరిట నిడదవోలు వేంకటరావు, మరియప్ప భ'టర, ఆర్పీ నేతుపిద్లై, ఎన్‌.కె.నాయర్‌లు నంకలనం చేయగా మద్రానులోని విజయా పబ్లికేషన్స్‌వారు 1960 లో ప్రచురించారు. ఈ గ్రంథం నుండి ఒక ఉదాహారణం:
తెలుగు - 'ఆశకు అంతం లేదు' తమిదం - 'ఆనైక్కువోర్‌ అదరవిల్లై' కన్నడం- 'ఆశెగె మేరె యిల్లా' మలయాదం - 'ఆశెక్కు అతిరు యిల్ల'.
మొత్తం మీద సామెతలు ఎప్పుడు, ఎలా పుటావయో తేల్చి చెప్పడం సాధ్యం కాదు. బాబిలోనియా, ఈజిపువ, ఇండియా దేశాల అత్యంత ప్రాచీన గ్రంథాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులలో, బైబులులో, ఖురానులో, పురాణాలలో సామెతలు కనిపించడాన్ని బటివ సామెతల ప్రాచీనతను ఊహించవచ్చు.
ఉ. తెలుగు సామెతలు - న్వరూపం: సామెతల న్వభావాన్ని చర్చించిన తర్వాత ఇప్పుడు సామెతల న్వరూపం ఎలా వుంటుందో పరిశీలిద్దాం. న్వరూపాన్ని బటివ తెలుగు సామెతలను పి. నరనింహారెడ్డిగారు క్రింద చూపిన విధంగా విభ'జించారు.24
1. తెలుగు సామెతలు కొన్ని క్రియా రహిత వాక్యాలుగా కనిపిస్తాయి.
ఉదా: 'మేపే రూపు' (ఏకదదం), 'అంకెకురాని ఆలు, కీలెడలినకాలు' (ద్విదదం).
2. కొన్ని తెలుగు సామెతలు క్రియా నహిత వాక్యాలుగా ఉంటాయి. వీటిలో ఏక వాక్య సామెతల నుండి పంచవాక్య సామెతలదాకా కనిపిస్తాయి.
ఉదా: 'ఆకలి రుచి ఎరుగదు' 'గువ్వగూడెక్కె, రాజుమేడెక్కె' 'అంతనాడు లేదు ఇంతనాడు లేదు నంతనాడు పెటివంది ముంతంత కొప్పు.'
3. తెలుగు సామెతలు మరికొన్ని నంయుక్త వాక్యాలుగా ఉంటాయి. ఇటువంటి కొన్ని సామెతలలో రెండు సామాన్య వాక్యాలూ క్రియంతాలుగా ఉండవచ్చు. ఉదా: 'అంగట్లో అన్నీ ఉన్నవి - అల్లునినోట్లో శని ఉన్నది'. మరికొన్ని సామెతలలో రెండు సామాన్య వాక్యాలలో ఉండే రెండు క్రియలకు బదులు రెండవ వాక్యం మాత్రం

------
24 పి.నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983,పు. 20-24

27


 

క్రియాంతంగా ఉంటుంది. ఉదా: 'అటుకులు బొక్కెేనోరు, ఆడిపోనుకునే నోరు ఊరుకోవు'. ఇటువంటి సామెతలలో రెండు సామాన్య వాక్యాలను 'అంటే', 'అయినా', 'కంటే', 'ఉంటే', 'కాని' లాంటి పదాలు కలుపుతుంటాయి.
ఉదా: 'అతిరహాన్యం ఏమిటిరా? అంటే పొగాకు తిరిపెం అన్నట్లు'
'అతివృషివ అయినా అనావృషివ అయినా ఆకలిబాధ తప్పదు'
'అతంత్రునికి ఆలు అయ్యేదాని కంటే బలవంతునికి బానిన అయ్యేది మేలు'
'అత్త ఎత్తుకొని తింటూ ఉంటే అల్లుడికి మనుగుడుపా?'
'అత్తపెటేవ ఆరద్లు కనబడతవి కాని కోడలు చేనే కొంటెపనులు కనబడవు'
4. నమాపక క్రియా నహిత వాక్య సామెతలను ఐదు విధాలుగా విభ'జించవచ్చు. అవి :
భ'ూతకాలికాలు: అంకెలేని కోతి లంకంతా చెఱచిందట.
తద్ధర్మార్థకాలు: అంగట్లొ అన్నీ ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది.
విధ్యర్థకాలు: అంకెకురాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లి అయినా విడువాలి.
నిషేధార్థకాలు: ఋణ శేషం, శత్రుశేషం ఉండరాదు.
వ్యతిరేకార్థకాలు: అత్త మెత్తన, వేము తియ్యన లేవు.
5. సామెతల రూప నిర్మాణాన్ని బటివ ఆరు విధాలుగా విభ'జించవచ్చు.
ప్రశ్నార్థకాలు: రెండువిధాలు : విశేష విషయాపేక్షకాలు, విశేష విషయ నిరపేక్షకాలు. క్రియరహితవాక్యాల గురించి చెప్పినపుడు పేర్కొన్న ప్రశ్నలు విషయ నిరపేక్షకాలు. అవి వాక్యాంతంలో 'ఆ' అనేరూపాన్ని చేర్చడంవల్ల ఏర్పడతాయి. ఉదా: 'అయ్య వాతపెటవవనూ బఱ్ఱె బ్రతకనూనా?'
విశేష విషయాపేక్షకాలు ప్రత్యేక పదార్థక పదాలైన ఎందుకు, ఎప్పుడు, ఎకట్కడ, ఎట్లా, ఎవరు, ఏమిటి మొదలైన రూపాలవల్ల ఏర్పడతాయి. ఉదా: 'అంతా తడినిన తర్వాత చలేమిటి?' 'అంతా బాపలే అయితే కోడిపెటవ ఏమైనట్లు?'
ఏవార్థకాలు: విషయాన్ని నొక్కిచెప్పేవి. 'ఏ' అనే ప్రత్యయం ఏవార్థకటంగా వాక్యాంతంలో వన్తుంటుంది. అరుదుగా వాకట్యం మధ్యలో కటూడా రావచ్చు. ఉదా: 'అందరికి అన్నం పెటేవవాడు రైతే' , 'అంతంతవాణ్ణి చూన్తే ఆవుపెయ్యే కటుమ్మవన్తుంది'.

28


 

ఆశ్చర్యార్థకాలు: ఉదా: 'అ ఆ లు రావు, అగ్రతాంబూల మాత్రం కావాలి!'
నంబోధనార్థకాలు : ఉదా: 'తెలివొకటరి సొమ్మా బెన్త గుర్రమ్మా!'
నందేహార్థకాలు: ఉదా: 'ఆలిని అదుపులో పెటవలేనివాడు అందరినీ అదుపులోపెటువనా?'
ప్రార్థనార్థకాలు : ఉదా: 'అత్తకటు నాకటు ఆరం బేరం, అత్తనెత్తుకటపో ముత్యాలమ్మా అత్తనెత్తుకటపోతే ఆరుగాద్ల జీవాన్ని అర్పిస్తాను.'
6. నంభాషణ సామెతలు
'ఊద్లోకే రావద్దు రౌతా అంటే గుఱ్ఱాన్ని ఎకట్కడ కటటేవనేది? అన్నాడట.'
'ఏ ఊరే ఏతామా? అంటే, దువ్వూరే దూలామా అన్నదట.'
ఊ. తెలుగు సామెతలు - వర్గీకటరణం
సామెతల వర్గీకటరణకటు ఒక్కొకట్కరు ఒక్కొకట్క విధానాన్ని పాటించారు. వీరిలో చాలా మంది అకారాది క్రటమంలో సామెతలను వర్గీకటరించారు. ఈ వర్గీకటరణలో విషయ విశ్లేషణ జరుగదు. అందువలన ఇది నమగ్రంగా ఉండదు. విషయాలకటు ప్రాధాన్యతనిన్తూ నాయని కటృష్ణకటుమారి గారు తెలుగు సామెతలను 1. బంధు నంబంధి, 2. వ్యక్తి వివేచనా నంబంధి, 3. నత్యవిషయ నంబంధులుగా విభ'జించారు. బి. దామోదరరావు గారు తెలుగు సామెతలను 1.కటుటుంబం 2.మతం 3.సాంఘికట జీవితం 4. ఆర్థికట జీవితం 5. రాజకీయ జీవితం అను ఐదు ప్రధాన విభాగాలుగా విభ'జించారు.25
పి. నరనింహారెడ్డిగారు మరింత నమగ్రంగా విషయాన్ని బటివ తెలుగు సామెతలను మొదట 1. సార్వదేశికాలు 2. ప్రాదేశికాలు అని రెండు పెద్ద విభాగాలుగా మొదట వింగడించారు. వీనిలో తెలుగుదేశానికటంతా నంబంధించిన సామెతలు సార్వదేశికాలు. ఏదైనా ఒకట ప్రదేశానికి మాత్రం నంబంధించిన సామెతలు ప్రాదేశికాలు.
సార్వదేశికాలను 1. ప్రాణినంబంధి సామెతలు 2. ప్రకటృతి నంబంధి సామెతలుగా పునర్విభ'జించారు. ప్రకటృతి నంబంధి అంటే వాతారణం, గ్రహాలు, నకట్షత్రాలు, కొండలు, నదులు మొదలైనవాటికి నంబంధించినవి. ప్రాణి నంబంధి సామెతలను ఆయన

------

25 తెలుగు సామెతలు - జానపద నంన్కృతి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హాౖదరాబాదు, 1995, పు.8,10

29


 

మనుష్య, మనుష్యేతర ప్రాణి నంబంధులుగా విభ'జించారు. మనుష్యేతర ప్రాణి సామెతల విభాగంలో జంతు, పక్షి, కీటకట, జలచరాలను గురించిన ఉప విభాగాలు ఉన్నాయి. మనుష్య నంబంధి సామెతలు చాలా విన్తృత పరిధి కటలిగినవి. ఈ విభాగంలో
1. కటుటుంబ వ్యవహారాలు, 2. అధికారం, 3. స్వభావం, 4. వృత్తి, 5. వర్ణం, 6. ఆహారం 7. వర్తకట, వాణిజ్యాలు, 8. నాణేలు, కొలతలు, 9. సాంన్కృతికట నంబంధి అనే తొమ్మిది ఉప విభాగాలు ఉన్నాయి. సాంన్కృతికట నంబంధిలో మతం, విద్య, వైద్యం, కటదలు, వినోద విలాసాలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మొదలైనవి ఉన్నాయి. 26
ఈ పరిశోధన తెలుగు, బైబులు సామెతల తులనాత్మక పరిశీలనానికి నంబంధించినది. అందువలన తెలుగు సామెత న్వరూప, న్వభావాలను గురించి తెలునుకటున్న పిదప ఇప్పుడు బైబులు సామెతల న్వరూప న్వభావాలను గురించి తెలునుకటుందాం. అందుకటు బైబులు పరిచయం అవనరం కాబటివ ముందుగా బైబులు గురించి నంక్షిప్తంగా తెలునుకటుందాం.
బైబులు పరిచయం
బైబులు అనే మాట బిబ్లోన్‌ అనే గ్రీకటు పదం నుండి వచ్చినది. ఈ పదానికి పున్తకటం అని అర్థం. అతి శ్రేష్ఠమైన గ్రంథం అనే అర్థంలో దీనిని ఇలా వ్యవహారించారు. ఐతే బైబులు ఒకట పున్తకటం కాదు. 73 పున్తకాల గ్రంథమిది.
బైబులులో పూర్వ, నూతన నిబంధనాలున్నాయి. వీనిలో పూర్వ నిబంధనం మాత్రమే యూదుల మత గ్రంథం. పూర్వ, నూతన నిబంధనలున్న బైబులు మొత్తం క్రైన్తవుల మత గ్రంథం.
గ్రంథ నంఖ్య
అన్ని క్రైన్తవ శాఖలు నూతన నిబంధనం గ్రంథాలు 27 అని అంగీకటరిస్తాయి. కాని, పూర్వ నిబంధనం గ్రంథాల నంఖ్య విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదు. క్యాతలిక్‌ శాఖ ప్రకారం పూర్వ నిబంధనం గ్రంథాలు 46. కటనుకట బైబులు గ్రంథాలు మొత్తం 73. ప్రొటెనెవంటు శాఖల ప్రకారం పూర్వ నిబంధనం పున్తకాలు 39. కటనుకట వారి ప్రకారం బైబులు గ్రంథాలు మొత్తం 66 మాత్రమే.


26 పి.నరనింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983,
పు. 24-27
30


 

ఈ తేడాకటు కారణం హీబ్రూ పూర్వ నిబంధనంలో 39 పున్తకాలు మాత్రమే ఉండడం. ప్రొటెనెవంటులు ఈ నంఖ్యను అంగీకటరించారు. హీబ్రూ పూర్వ నిబంధనానికి అనువాదమైన నెప్తువజింత్‌ గ్రీకటు బైబుల్లో మరో 7 గ్రంథాలను అదనంగా చేర్చి, మొత్తం 46 పున్తకాలు చేశారు. ఇది క్రీన్తు పూర్వం 3వ శతాబ్దంలో తయారైనది. ఈ అనువాదం కటూడా ప్రామాణికటమైనది కావడం చేత క్యాతలిక్‌ శాఖ దీని నంఖ్యను గ్రహించి పూర్వ నిబంధనం గ్రంథాలు 46 అని శాననం చేనింది.
నెప్తువజింత్‌ బైబుల్లో అదనంగా ఉన్న 7 గ్రంథాలు ఇవి : తోబీతు, యూదితు, బారుక్‌, మకట్కబీయులు గ్రంథాలు రెండు, సొలొమోను జ్ఞాన గ్రంథం, నీరా జ్ఞాన గ్రంథం. ప్రొటెనెవంటులు ఇవి కటూడా ఉపయోగకటరమైన పున్తకాలేనని ఒప్పుకటుంటారు. కాని వీటిని భ'గవత్‌ ప్రేరితమైన పున్తకాలుగా అంగీకటరించరు. అందువలన ఈ ఏడు పున్తకాలను ప్రొటెనెవంటులు అపోక్రిఫా అనే పేరుతో ప్రత్యేకట గ్రంథంగా ముద్రిస్తారు. 'కటల్పిత గ్రంథాల'ని ఈ పేరుకి అర్థం.
ప్రేరణం
ఇతర పున్తకాలలో లేని విశిషవమైన భ'గవత్‌ ప్రేరణం బైబులులో ఉన్నదని క్రైన్తవుల విశ్వానం. మనం కటలాన్ని సాధనంగా చేనుకొని వ్రానినట్లే, భ'గవత్‌ ప్రేరణం కటూడా బైబులు రచయితలను సాధనంగా వాడుకొని వాద్ళచేత దివ్య గ్రంథాలు వ్రాయించిందని దీని అర్థం - 2 పేతురు 1:21. అంటే బైబులు గ్రంథాలలోని భావాలు దేవునివి కటనుకట వాటి ప్రధాన రచయిత దేవుడేననీ, వాటిని సాధనాలుగా వ్రానిన రచయితలు ప్రధాన రచయితలు కాకట యథార్థ రచయితలనీ గ్రహించవలని ఉంటుంది.
ఈ యథార్థ రచయితలు బైబులును ఆయా దేశాలలో, ఆయా కాలాలలో, ఆయా భాషలలో, ఆ యా నంన్కృతులకటు అనుగుణంగా రచించారు. ఈ నంన్కృతు లను అర్థం చేనికోనిదే బైబులు నరిగా బోధపడదు. బైబులులో విశేషంగా హీబ్రూ, గ్రీకటు, రోమను నంన్కృతులు కటనిపిన్తుంటాయి.
దేశకాలాలు
ఇస్రాయేలు ప్రజలు మోషే నాయకటత్వాన క్రీన్తు పూర్వం 13వ శతాబ్దంలో ఈజిపువ నుండి తరలివచ్చారు. యూదులు ఫరో బానినం నుండి తప్పించుకొని వచ్చిన కటథ అప్పటి నుండి ముఖతః ప్రచారంలో ఉన్నది. అది ఒకట నంప్రదాయంగా

31


 

రూపొందింది. క్రీన్తు పూర్వం 10వ శతాబ్దంలో సొలోమోను రాజు ఆస్థాన విద్వాంనులు ఈ మౌఖికట నంప్రదాయాన్ని గ్రంథన్తం చేయడం మొదలుపెటావరు. అప్పటినుండి ఇంచుమించు క్రీన్తు పూర్వం రెండవ శతాబ్దం దాకా పూర్వ నిబంధన గ్రంథాలను లిఖిన్తూనే వచ్చారు.
నూతన నిబంధన గ్రంథాలను క్రీన్తు ఉత్థానం తరువాత ప్రారంభించి మొదటి శతాబ్దం చివరి వరకటు వ్రాన్తూ వచ్చారు. కటనుకట బైబులు లిఖిత రూపంలో పూర్తి కావడానికి కటనీనం 1100 ఏండ్లయినా పటివ ఉంటుంది.
పాలన్తీనా దేశం, బాబిలోనియా, రోమను సామ్రాజ్యం మొదలైన పలు తావుల్లో బైబులును వ్రాసారు. కాబటివ బైబులు ఒకేచోట, ఒకే కాలంలో, ఒకే రచయిత లిఖించినది కాదు. అది 73 పున్తకాల గ్రంథాలయం. ఐనా భ'గవత్‌ ప్రేరణ వలన వాటికి ఐకట్యత నిద్ధించి, ఏకట గ్రంథంగా రూపొందాయి.
యూదులూ క్రైన్తవులూ కటూడా బైబులు పున్తకాలను వేరువేరు విధాలుగా విభ'జిన్తూ వచ్చారు. ఆధునికట పద్ధతిననునరించి పూర్వ నిబంధనను నాలుగు రకాల గ్రంథాలుగా విభ'జించవచ్చు. అవి: 1. ఆదిపంచకటం, 2. చారిత్రకట గ్రంథాలు, 3. జ్ఞానగ్రంథాలు, 4. ప్రవకట్తల గ్రంథాలు. ఈ విభ'జనం ప్రకారం పూర్వ నిబంధన గ్రంథాలు మొత్తం ఇవి:
|. ఆదిపంచకటం - 5
1) ఆదికాండం 2) నిర్గమకాండం 3) లేవీయకాండం
4) నంఖ్యాకాండం 5) ద్వితీయోపదేశకాండం
||. చారిత్రకట గ్రంథాలు - 16
6) యెహాోషువ 7) న్యాయాధిపతులు 8) రూతు
9,10) నమూవేలు గ్రంథాలు రెండు
11,12) రాజుల గ్రంథాలు రెండు
13,14) దినవృత్తాంతములు రెండు
15) ఎజ్రా 16) నెహామ్యా 17) తోబీతు
18) యూదితు 19) ఎన్తేరు
20,21) మకట్కబీయుల గ్రంథాలు రెండు

32


 

|||. జ్ఞానగ్రంథాలు - 7
22) యోబు 23) కీర్తనలు 24) సామెతలు
25) ఉపదేశకటుడు 26) పరమగీతం 27) సొలోమోను జ్ఞానగ్రంథం
28) నీరా గ్రంథం
|ఙ. ప్రవకట్తల గ్రంథాలు - 18
పెద్ద ప్రవకట్తలు - నలుగురు
29) యెషయా 30) యిర్మీయా 31) విలాపవాక్యాలు
32) బారూకటు 33) యెహాజ్కేలు 34) దానియేలు
చిన్న ప్రవకట్తలు - పండ్రెండుమంది
35) హాోషేయ 36) యోవేలు 37) ఆమోను
38) ఓబద్యా 39) యోనా 40) మీకా
41) న,ూము 42) హాబకట్కూకటు 43) జెఫన్యా
44) హాగ్గయి 45) జెకటర్యా 46) మలాకీ
నూతన వేదాన్ని నువిశేతాలు, అపోన్తలుల కార్యాలు, జాబులు, దర్శన గ్రంథం (ప్రకటటన గ్రంథం) అని నాలుగు రకాల గ్రంథాలుగా విభ'జించారు. అవి మొత్తం ఇవి :
|. నువిశేతాలు - 4
1) మత్తయి 2) మార్కు 3) లూకా 4) యోహాను
||. అపోన్తలుల చర్యలు - 1
5) అపోన్తలుల చర్యలు
|||. జాబులు - 21
పౌలు జాబులు - 14
6) రోమీయుల జాబు 7,8) కొరింతీయుల జాబులు రెండు
9) గలతీయుల జాబు 10) ఎఫేనీయుల జాబు

33


 

11) ఫిలిప్పీయుల జాబు 12) కొలోనీయుల జాబు
13,14) తెన్సలోనీయుల జాబులు రెండు
15,16) తిమొతి జాబులు రెండు 17) తీతు
18) ఫిలేమోను 19) హాబ్రేయుల జాబు
20) యాకోబు 21,22) పేతురు జాబులు రెండు
23,24,25) యోహాను జాబులు మూడు 26) యూదా
|ఙ. దర్శనగ్రంథం - 1
27) దర్శనగ్రంథం
గ్రంథ పరిచయం
ఇప్పుడు బైబులులోని ఒక్కొకట్క పున్తకటంలోని విషయాన్ని నంగ్రహాంగా పరిశీలిద్దాం. మొదట పూర్వవేదంతోను, అందులోను ఆదిపంచకటంతోను ప్రారంభిద్దాం.
|. ఆదిపంచకటం
బైబులులో తొలి ఐదు పున్తకాలుగా గణించే ఆది, నిర్గమ, లేవీయ, నంఖ్యా, ద్వితియోపదేశకాండాలనే పున్తకాలు తొలుత ఏకటగ్రంథంగానే ఉండేవి. కటథా వన్తువును బటివ వాటిని క్రటమేణ ఐదు గ్రంథాలుగా విభ'జించారు. కటనుకట ఇవి కాలక్రటమేణ పరిణామం చెందాయి. చాలామంది రచయితలు చాలాకాలాల్లో వీటి రచనా వ్యానంగంలో పాల్గొన్నారు. కటనుకట ఆ గ్రంథాల్లో పునరుకట్తులూ, కొన్నిచోట్ల పరన్పర విరుద్ధ వాక్యాలు కటూడ తగులుతాయి. అంతమాత్రంచేత వీటి విలువ యేమీ తగ్గదు.
ఆదిపంచకటంలోని ముఖ్యాంశం యూదులు ఫరో దాన్యం నుండి విముక్తి పొంది ఈజిపువ నుండి తరలి రావడం, మోషే నాయకటత్వాన నీనాయి కొండ దగ్గర యావే ప్రభ'ువుతో నిబంధన చేనుకోవడం. ఈ గ్రంథాల్లో ప్రముఖంగా కటనిపించే నాయకటుడు మోషే కటనుకట ప్రాచీనులు అతడే వీటిని వ్రాశాడని భావిన్తూ వచ్చారు. కాని ఆధునికటుల భావాల ప్రకారం మోషే స్వయంగా వీటిని వ్రాయలేదు. అతని మరణానంతరం చాలా యేండ్లకటు గాని ఈ పున్తకాలు పుటవలేదు. కాని వీటిలోని భావాలు ప్రధానంగా మోషేవే. కటనుకట ఇవి అతని పేరు మీదుగా చెలామణి అవుతూ వచ్చాయి. యూదులు ఈ ఆదిపంచకాన్నే ధర్మశాన్త్రం, లేదా ఉపదేశం అని పిలుస్తారు. వాద్ళ దృషివలో ఇవి పూర్వవేదంలోకెల్లా ముఖ్యమైనవీ, పరమ పవిత్రమైనవి. ఇకట ఈ ఆదిపంచకటంలోని ఒక్కొకట్క గ్రంథాన్ని పరిశీలిద్దాం.
34


 

ఆదికాండం
ఆదికాండం నృతావ్యదిని గురించీ, నరజాతి ప్రారంభాన్ని గురించీ, ఇస్రాయేలు పుటువకటను గురించీ చెపుతుంది. కటనుకటనే దీన్ని ఆదికాండం అన్నారు. ఈ గ్రంథంలో తొలి 11 అధ్యాయాలూ ఆది దంపతుల నృషీవ, వాద్ళ పతనమూ మొదలైన అంశాలు వర్ణిస్తాయి. 12-50 అధ్యాయాలు పితరులైన అబ్రాహాము, ఈసాకటు, యాకోబు, యోనేపు మొదలైనవాద్ళ చరిత్రలను వర్ణిస్తాయి. అబ్రాహాము విశ్వానం ద్వారా దేవునికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఇస్రాయేలు ప్రజలందరికీ తండ్రి అయ్యాడు. యోనేపు దైవబలం వలన మహాజ్ఞానియై విజయాలు సాధించాడు. ఈ తొలి పున్తకటం బైబులు అంతటికీ పునాదిలాంటిది. ఈ గ్రంథంలో వచ్చే కటథలు కటూడా చాల ఆకటర్షణీయంగా ఉంటాయి. ఈ పున్తకటం క్రీన్తు పూర్వం 1800-1500 నంవత్సరాల్లో జరిగిన చరిత్రను చెపుతుంది.
నిర్గమకాండం
నిర్గమం అంటే బయటికి వెద్ళడం. ఇస్రాయేలీయులు ఫరో దాస్యాన్నుండి తప్పించుకొని ఈజిపువ నుండి బయటికి వెద్ళారు. ఎడారిలో కొన్నాద్ళు ప్రయాణం చేని నీనాయి కొండ దగ్గర మోషే నాయకటత్వాన యావే ప్రభ'ువుతో నిబంధనం చేనికొన్నారు. ఈ నమయంలోనే దేవుడు ఆ ప్రజలకటు ధర్మశాన్త్రం దయచేశాడు. పూర్వవేదమంతా ఈ రెండంశాల మీదనే ఆధారపడి ఉంటుంది కటనుకట ఇది అతి ముఖ్యమైన పున్తకటం. ఈ గ్రంథం 13వ శతాబ్దంలో జరిగిన కటథ చెపుతుంది. ఈ రెండవ గ్రంథం నుండి ఐదవ గ్రంథం వరకటు యూదుల చరిత్రలో మోషే ప్రముఖ వ్యక్తిగా కటనిపిస్తాడు.
లేవీయకాండం
లేవీయులంటే యాజకటులు. యాజకటులు ఆరాధనలో పాటించవలనిన నియమాలను చెప్పేదే లేవీయకాండం. ఈ పున్తకటం ఇస్రాయేలీయులు బాబిలోనియా ప్రవానం నుండి పాలన్తీనా దేశానికి తిరిగివచ్చాకట 6వ శతాబ్దంలో పాటించిన ఆరాధన నియమాలను చెపుతుంది. కాని ఈ నియమాలన్నీ మోషే ధర్మశాన్త్రం నుండే ప్రేరణాన్ని పొందాయి. కటనుకటనే ఈ పున్తకాన్ని మోషే గొప్పతనానికి అద్దంపటేవ ఆదిపంచకటంలో చేర్చారు. ఈ పున్తకటంలోని నియమాలు అంతశ్శుద్ధిని గాకట శరీరశుద్ధినే ఎకట్కువగా ప్రస్తావిస్తాయి. ఈ గ్రంథంలో చరిత్ర యేమీ ఉండదు.

35


 

నంఖ్యాకాండం
ఎడారిలో ప్రయాణం చేనేపుడు మోషే ఇస్రాయేలీయుల జనాభా లెకట్కలు నేకటరించాడు. కటనుకటనే దీనికి నంఖ్యాకాండం అని పేరు. ఈ గ్రంథం ప్రజలు నీనాయి కొండ నుండి కాదేషు మీదుగా ఎడారిలో ప్రయాణం చేయడాన్ని వర్ణిన్తుంది. లేవీయకాండంలోని నియమాలు దీనిలో కటూడ కటనిపిస్తాయి. అయినా ఈ గ్రంథం ఎడారిలో జరిగిన వివిధ నంఘటనలతో ఆనక్తికటరంగానే ఉంటుంది.
ద్వితీయోపదేశకాండం
ప్రభ'ువు నీనాయి కొండ దగ్గర మొదటిసారిగా ప్రజలకటు ధర్మశాస్త్రాన్ని, లేకట ఉపదేశాన్ని దయచేశాడు. ఈ ఉపదేశాన్నే మోషే ఎడారిలో తిరిగి రెండవసారి ప్రజలకటు వినిపించాడు. కటనుకటనే దీనికి ద్వితీయోపదేశకాండం అని పేరు. క్రీన్తు పూర్వం 6వ శతాబ్దికటల్లా యూదులు ధర్మశాస్త్రాన్ని ఉపేక్షించడం మొదలుపెటావరు. కటనుకట ఆనాటి రచయితలు దాని విలువను నొక్కి చెప్పవలని వచ్చింది. వాద్ళు ఈ పున్తకటం ద్వారా ధర్మశాస్త్రాన్ని మద్ళా నజీవం చేశారు. పున్తకటమంతా ధర్మశాస్త్రాన్ని గురించే చెపుతుంది. దానిమీద వివరణ చెపుతుంది.
||. చారిత్రకట గ్రంథాలు
ఈ శాఖకటు చెందిన గ్రంథాలు యూదుల చరిత్రను చెపుతాయి. హీబ్రూ బైబులు వీటిని పూర్వ ప్రవకట్తల గ్రంథాలు అని పిలున్తుంది. అంటే ఈ పున్తకాల్లో వచ్చే నంగతులు కేవలం చారిత్రకాంశాలు కాదనీ, ఆ చారిత్రకాంశాల ద్వారా ప్రభ'ువు తన చిత్తాన్నీ రకట్షణ ప్రణాళికటనూ ప్రజలకటు తెలియజేసాడనీ భావం. వీటిలో యోషువా, న్యాయాధిపతులు, నమూవేలు గ్రంథాలు రెండు, రాజుల గ్రంథాలు రెండు మొదట ఏకటగ్రంథంగానే ఉండేవి. కాలక్రటమేణ విభ'జింపబడ్డాయి. ఇకట ఈ వర్గంలో ఒక్కో పున్తకాన్ని గూర్చి విచారిద్దాం.
యోషువా
మోషే గతించిన తర్వాత అతని అనుచరుడైన యోషువా ఇస్రాయేలీయులకటు నాయకటుడై 1250 ప్రాంతంలో వాద్ళను వాగ్దత్త భ'ూమికి చేర్చాడు. కటనానీయుల నుండి కటనాను మండలాన్ని జయించి ఇస్రాయేలు తెగలకటు పంచి ఇచ్చాడు.

36


 

న్యాయాధిపతులు
ఈ గ్రంథం వాగ్దత్తభ'ూమిని జయించినప్పటి నుండి 1050 వరకటు నడచిన చరిత్రను చెపుతుంది. ఇంకా రాజులు లేని ఆ ప్రాచీన కాలంలో దెబోరా, యె,ూదు, గిద్యోను, యెఫ్తా, నంసోను మొదలైన న్యాయాధిపతులు ప్రజలను పరిపాలించారు. వాద్ళ చరిత్రలన్నీ ఈ గ్రంథంలో వస్తాయి.
రూతు
రూతు అన్యజాతియైన మోవాబీయుల ఆడపడుచు. బోవను అనే నంపన్నుడైన యూదుణ్ణి పెండ్లాడి దావీదు రాజునకటు ముత్తవ్వ అయింది. ఎజ్రా మొదలైన నంన్కర్తలు అన్యజాతి ప్రజలను యూదుల్లో చేర్చుకోరాదని శానించారు. రూతు గ్రంథం ఈ నంకటుచిత భావాల మీద తిరుగుబాటు చేన్తుంది. ఇది పారవకటులకటు ఎంతో ఆనక్తిని పుటివంచే గ్రంథం.
నమూవేలు గ్రంథాలు రెండు,
రాజుల గ్రంథాలు రెండు
ఈ నాలుగు గ్రంథాలు 1050 నుండి 550 వరకటు నడచిన ఇస్రాయేలు చరిత్రను, విశేషంగా రాజుల ఉదంతాలను వర్ణిస్తాయి. ప్రవకట్తయైన నమూవేలు మొదటి రాజుగా సౌలును అభిషేకించాడు. అతడు భ్ర'షువడైపోగా దావీదును రెండవ రాజుగా అభిషేకించాడు. అతడు ఇస్రాయేలు తెగలను ఐకట్యపరిచాడు. మందసాన్ని యెరూషలేముకటు తీనికొనివచ్చాడు. దావీదు కటుమారుడైన సొలోమోను యెరూషలేము లో దేవదాన్ని కటటివంచాడు. ఈ రాజు పాపాల వలన అతని అనంతరం దేశం యూదా, ఇస్రాయేలు అని రెండు భాగాలుగా చీలిపోయింది. 6వ శతాబ్దంలో ఆనాటి ప్రపంచ రాజ్యాలయిన అన్సిరియా బాబిలోనియా సామ్రాజ్యాలు యూదుల దేశాలను రెండింటినీ నాశం చేసాయి. వందలాది రాజులు పరిపాలించినా ఈ గ్రంథాలు వారిలో దావీదు, హిజ్కియా, యోషీయా అనే మగ్గురు రాజులను మాత్రమే మెచ్చుకటుంటాయి.
దినవృత్తాంతాలు రెండు
ఈ గ్రంథాలు కటూడా రాజుల చరిత్రలనే చెపుతాయి. వీటిని లేవీయ కాండను వ్రానిన యాజకటులు రచించారు. ఈ రచయితలకటు దైవభ'క్తి ప్రధానం. ఈ దృషివతోనే వీద్ళు రాజుల చరిత్రలను వర్ణించారు. పై నాలుగు గ్రంథాలలో లేని నూతన విషయాలు ఈ పున్తకాల్లో తగులుతాయి.

37


 

ఎజ్రా, నెహామ్యా
అయిదవ శతాబ్దంలో యూదులు బాబిలోనియా ప్రవానం ముగించుకొని పాలన్తీనా దేశానికి తిరిగివచ్చారు. ఆ కాలంలో వాద్ళ నాయకటులు యాజకటుడైన ఎజ్రా, రాత్రావధిపతియైన నెహామ్యా. వీళ్ళిద్దరూ ప్రజలను నంన్కరించడానికి చాల నియమాలు చేశారు. ధర్మశాస్త్రాన్నీ, బలులనూ పునరుద్ధరించారు. యెరూషలేమును దేవదాన్నీ పునర్నిర్మించడానికి పూనుకొన్నారు. ఈ నాయకటుల చరిత్రలను చెప్పేవే ఈ రెండు గ్రంథాలు. తరువాత వచ్చిన రూతు, యోనా గ్రంథాలు వీద్ళ నంన్కరణల్లోని నంకటుచిత భావాల మీద తిరుగుబాటు చేశాయి.
తోబీతు
యూదుల ప్రవాన కాలంలో జరిగిన కటథలే తోబీతు, యూదితు, ఎన్తేరు గ్రంథాలు. ఇవి చారిత్రికాలు కాదు. కటల్పిత కటథలు. అయినా చాలా భ'క్తిమంతంగా ఉంటాయి. తోబీతు అన్నా దంపతుల కటుమారుడు తోబియా. ఇతడు రఫాయేలనే దేవదూత నహాయంతో గండాలన్నీ తప్పించుకొని సారాను పెండ్లియాడాడు. ఈ గ్రంథం కటుటుంబ ధర్మాలను అతి లలితంగా వర్ణిన్తుంది. ఇది నాలుగవ శతాబ్దంలో పుటివన పున్తకటం.
యూదితు
అన్సిరియా నైన్యాధిపతియైన హాోలోఫెర్నెను యూదుల నగరమైన బెతూలియాను ముటవడించాడు. ఆ నగరంలో వనించే వితంతువూ దైవభ'కట్తురాలూ అయిన యూదితు హాోలోఫెర్నెనును వంచించి అతని శిరన్సును నరుక్కొని వచ్చింది. తమ నైన్యాధిపతి చావడం చూచి శత్రునైన్యం పారిపోయింది. ఇది రెండవ శతాబ్దంలో పుటివన గ్రంథం.
ఎన్తేరు
యూదులు పర్షియా దేశంలో ప్రవానులుగా జీవిన్తున్నారు. వాద్ళ ఆడపడుచు ఎన్తేరు ఆ దేశపు రాజును పెండ్లి చేనికొంది. ఆ దేశపు మంత్రియైన హామాను కటుట్రతో యూదులను నాశం చేయబూనాడు. ఎన్తేరు రాణి హామాను కటుట్రను భ'గ్నం చేని అతణ్ణి ఉరి తీయించి యూదులను కాపాడింది.
మకట్కబీయుల గ్రంథాలు రెండు
రెండవ శతాబ్దంలో గ్రీకటు రాజయిన అంటియోకటన్‌ ఎపిఫానిన్‌ యూదులను హింనించాడు. యూద మతాన్ని బహిష్కరించాడు. కొందరు యూదులు అతనికి

38


 

దడిని తమ మతాన్ని విడనాడారు. కొందరు మాత్రం అతణ్ణి ప్రతిఘటించారు. వీరిలో యూదా, అతని సోదరులు ముఖ్యులు. వీరికే మకట్కబీయులు అని పేరు. వీరు గ్రీకటురాజు అక్రటమముల నుండి యెరూషలేముకటు విముక్తి కటలిగించారు. దేవాలయాన్ని శుద్ధి చేశారు. మొదటి గ్రంథం ఈ చరిత్ర అంతా చెబుతుంది. రెండవ గ్రంథం ఈ పోరాటంలో పాల్గొన్న వీరుల చరిత్రలను మరో దృక్కోణం నుండి వర్ణిన్తుంది. ఈ రెండు గ్రంథాలకటు పరన్పర నంబంధం లేదు.
|||. జ్ఞానగ్రంథాలు
అన్ని దేశాల్లోను జ్ఞానగ్రంథాలూ జ్ఞాననూకట్తులూ వెలువడ్డాయి. జ్ఞానమంటే మంచి బుద్ధి, లేదా నీతి. మన దేశంలో పంచతంత్ర హితోపదేశాలూ నీతిశతకాలూ ఉన్నాయి. అలాగే ఇస్రాయేలు ప్రజల్లో కటూడ జ్ఞానులు విజ్ఞాన నూకట్తులను ప్రచారంలోకి తెచ్చారు. ఆ జ్ఞానులు విశేషంగా రాజాస్థానాల్లో వర్ధిల్లారు. సొలోమోను రాజు జ్ఞాన సాహిత్యానికి పోషకటుడుగా కీర్తిగడించాడు. యూదుల జ్ఞానగ్రంథాలు ఎకట్కువగా లౌకికట నీతిని గూర్చే మాట్లాడతాయి. ధర్మశాన్త్రం, నిబంధనం, ఎన్నికట, రకట్షణం మొదలైన మత విషయాలను అటేవ పేర్కొనవు. జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా అనేది ఈ గ్రంథాల్లోని ముఖ్య ప్రశ్న. అయినా దేవుని పట్ల భ'యభ'కట్తులు చూపడమే విజ్ఞానంలోని ముఖ్యాంశం. యూదుల దృషివలో జ్ఞానం పుణ్యం, అజ్ఞానం పాపం. జ్ఞాని నజ్జనుడు, అజ్ఞాని దుషువడు.
6వ శతాబ్దంలో యూదుల రాజులు అంతరించారు. వాద్ళ రాజ్యం నాశనమైంది. అప్పటినుండి వాద్ళ జ్ఞానులు రాజులకటు మారుగా జ్ఞానమే ప్రజలను నడిపిన్తుందని చెబుతూ వచ్చారు. ఈ జ్ఞానుల్లో రెండు వర్గాలవాద్ళున్నారు. మొదటి వర్గంవాద్ళు ఆశావాదులు. వీద్ళు జ్ఞానాన్ని అలవర్చుకొన్న నరులు నుఖశాంతులతో జీవిస్తారనీ విజయాలను చేపడతారనీ బోధించారు. రెండవ వర్గంవాద్ళు నిరాశావాదులు. వీద్ళు ఈ లోకటంలో జ్ఞానీ నజ్జనుడూ అయిన నరుడు కటతావలననుభ'విన్తుంటే అజ్ఞానీ దుషువడూ అయిన నరుడు నుఖాలననుభ'విన్తున్నాడని వాపోయారు. అయినా ఆ ఉభ'య వర్గాల రచయితలూ నిజమైన జ్ఞానం కొరకటు తపించిపోయారు. ఇకట ఈ వర్గానికి చెందిన పున్తకాలలో ఒక్కొకట్కదాన్ని పరిశీలిద్దాం.

39


 

యోబు
ఈ గ్రంథం యోబు భ'కట్తుని చరిత్ర చెబుతుంది. అతడు ఎన్ని కటతావలు వచ్చినా దేవుణ్ణి దూషించలేదు. యోబు భ'క్తికి మెచ్చుకొని కటడన దేవుడు అతణ్ని బ,ూకటరించాడు. లోకటంలో మంచివాద్ళకటు కటతావలెందుకటు వస్తాయి అనేది ఈ పున్తకటం పరిష్కరించబూనిన నమన్య. యోబూ అతని నలుగురు న్నేహితులూ కటలిని ఈ నమన్యకటు రకటరకాల పరిత్కారాలు నూచించబోతారు. కాని ఏ పరిత్కారమూ తృప్తిని కటలిగించదు. కటడన ఈ నమన్యను పరిష్కరించకటుండానే గ్రంథం ముగున్తుంది. ఈ పున్తకాన్ని అర్థం చేనుకోవడం కటషవం. కాని ఈ గ్రంథకటర్త చాలా లోతైన భావాలు చెప్పాడు. ఇతడు ప్రపంచంలోని మహా రచయితల కోవకటు చెందినవాడు. ఇతడు ఇశ్రాయేలు జ్ఞానుల్లో నిరాశావాదుల పక్షాన నిలుస్తాడు. యోబు కటథ చారిత్రకటమైంది కాదు, నీతిబోధకటమైంది.
కీర్తనలు
కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానాన్ని బోధించవు. వీటిల్లో కొన్ని మాత్రమే ఆ వర్గానికి చెందుతాయి. అయినా సామాన్యంగా ఈ గ్రంథాన్ని జ్ఞానవాఙ్మయంలోనే చేరున్తుంటారు.
కీర్తనల గ్రంథం ఇస్రాయేలు ప్రజల జప పున్తకటం, నంగీత గ్రంథం. దానిలోని 150 కీర్తనలను దేవదంలో జరిగే ఆరాధనలో గీతాలుగా పాడేవాద్ళు. లేవీయులు వీటిని స్వయంగా దేవదంలో పాడారు, ప్రజలచే పాడించారు.
దావీదు రాజు కొన్ని కీర్తనలను వ్రాశాడు. కాని కీర్తనలన్నీ అతడు వ్రానినవి కావు. దావీదు వ్రానిన కీర్తనలను అతని తర్వాత వచ్చిన హీబ్రూ రచయితలు అవనరాన్ని బటివ కొంతవరకటు మార్చారు కటూడా. కీర్తనల గ్రంథం కాలక్రటమేణ పెరుగుతూ వచ్చింది. అది పూర్తి కావడానికి కటనీనం ఆరువందల యేండ్లయినా పటివ ఉండాలి.
సామెతలు
సొలోమోను రాజు మహాజ్ఞాని. అతడు స్వయంగా చాలా జ్ఞానవాక్యాలు చెప్పాడు. ఇతరులను ప్రేరేపించి చాలా నూకట్తులు చెప్పించాడు కటూడా. యూదుల ధర్మశాన్త్ర సాహిత్యానికటంతటికీ మోషేను కటర్తగా ఊహించినట్లే, జ్ఞాన సాహిత్యానికటంతటికీ

40


 

సొలోమోనును కటర్తగా భావించారు. సామెతల గ్రంథం సొలోమోను రాజు పేరుమీదుగా ప్రచారంలోకి వచ్చింది. కాని దీనిలో ఇతరుల రచనలను కటూడా చేర్చారు. ఈ పున్తకటం అయిదవ శతాబ్దంలో రూపుదిద్దుకొన్నది. పున్తకటమంతా నీతి వాక్యాలతో నిండి ఉంటుంది. ఇవి మన సామెతల్లాగానూ, నీతి శతకాల్లోని పద్యాల్లాగాను ఉంటాయి. జ్ఞానం పుణ్యం, అజ్ఞానం పాపం. జ్ఞానంతో జీవించేవాడు నుఖశాంతులు అనుభ'విస్తాడు. అజ్ఞానంతో జీవించేవాడు దుఃఖం పాలవుతాడు. ఇది ఈ గ్రంథం సారాంశం.
ఉపదేశకటుడు
యోబు గ్రంథకటర్తలాగే ఈ గ్రంథకటర్త కటూడా నిరాశావాది. జ్ఞానాన్ని పాటించినంత మాత్రాన్నే నుఖశాంతులు కటలుగవు. లోకటంలో పుణ్యకార్యాలు చేనిన జ్ఞానులు కటతావలననుభ'విన్తున్నారు. దుషవకార్యాలు చేనిన పాపులు నుఖాలనుభ'విన్తున్నారు. మరి న్యాయబద్ధంగా జీవించడం వలన లాభ'మేమిటి? ఇది ఈ రచయిత వాదం. లోకటంలోని వన్తువులన్నీ వ్యర్థమైనవే. ఏ వన్తువూ మనకటు పూర్ణ నుఖాన్నీయలేదు. ఇది ఈ రచయిత ముఖ్య భావం. యోబు గ్రంథంలాగా ఈ పున్తకటం కటూడా లోకటంలో చెడ్డ ఎందుకటు ఉందని ప్రశ్నిన్తుంది. తగిన పరిత్కారం మాత్రం నూచించదు. ఈ పున్తకటం సొలోమోను పేరుమీదుగా వెలువడింది.
పరమగీతం
యథార్థంగా ఈ పున్తకటం జ్ఞానగ్రంథం కాదు. న్థూలంగా దీన్ని ఈ వర్గం పున్తకాల్లో చేర్చారు. అంతే. ఓ ప్రేమికటుడు తన ప్రియురాలిని వెదకటడం, వాళ్ళిద్దరూ కటలునుకొని ఆనందించడం ఈ పున్తకటంలో ఇతివృత్తం. ఈలాంటి పున్తకటం బైబుల్లోకి ఎందుకటు వచ్చింది? ఈ ప్రేమికటుడూ ప్రియురాలూ భ'గవంతునికీ ప్రజలకటూ చిహా్నంగా ఉంటారు. యావే ప్రభ'ువు ఇస్రాయేలు ప్రజను తన వధువుగా జేనుకొని ఆదరించాడు. ఈ నంకేతం వల్ల యూదులు దీనిని పవిత్ర గ్రంథంగా భావించి పూర్వవేదంలో చేర్చారు. ఈ పున్తకటం పాటల రూపంలో ఉండి లలితమైన భావాలతో నిండి ఉంటుంది. ఈ పున్తకటం కటూడా సొలోమోను పేరు మీదుగానే వెలువడింది.
సొలోమోను జ్ఞానగ్రంథం
ఎవరో అనామకట రచయిత క్రీన్తు పూర్వం మొదటి శతాబ్దంలో ఈ పున్తకాన్ని సొలోమోను పేరు మీదుగా వెలువరించాడు. మామూలుగా యూదులకటు గ్రీకటు నంన్కృతి గిటవదు. కాని ఈ రచయిత గ్రీకటు నంన్కృతికి అలవాటు పడిన యూదుడు.

41


 

గ్రీకటుల భావాన్ననునరించి ఇతడు నరుణ్ణి దేహాత్మలుగా విభ'జించాడు. జ్ఞాని కటతావలలో చనిపోయినా మరణంతో అతని జీవం అంతం కాదు. అతని ఆత్మ తర్వాత నుఖాన్ని పొందుతుంది. కటనుకట జ్ఞానం తప్పకటుండా నుఖాన్ని కటలిగిన్తుంది. ఇది ఈ రచయిత వాదం. ఈ నూత్రం యోబు గ్రంథ రచయితకటూ ఉపదేశకట గ్రంథ రచయితకటూ తెలియదు. వాద్ళు యూదుల పద్ధతిలో మరణంతో నరుని జీవితం అంతమవుతుందను కొన్నారు. కటనుకట లోకటంలో నజ్జనులకటు కటతావలెందుకటు వస్తాయి అన్న ప్రశ్నకటు జవాబు చెప్పలేకటపోయారు. ఈ రచయిత చెప్పగలిగాడు. అది ఇతని గొప్పతనం. ఈ గ్రంథం జ్ఞానప్రశంనలతో నిండి ఉంటుంది.
నీరా జ్ఞానగ్రంథం
ఇది జ్ఞాన గ్రంథాలన్నిటిలోను ఎకట్కువ నూకట్తులు కటలిగిన గ్రంథం. చాలా నైతికట విషయాలను బోధిన్తుంది. క్రీన్తు పూర్వం రెండవ శతాబ్దంలో బెన్‌నీరా దీనిని వ్రాశాడు. యూదులు గ్రీకటు నంన్కృతీ ప్రభావానికి లొంగకటుండా ఉండాలని ఇతని ఆశయం. జ్ఞాన గ్రంథాలన్నిటిలోను బ,ుశ ఇది ఎకట్కువ ఉపయోగకటరమైనది. చాలా భ'క్తిమంతంగా కటూడా ఉంటుంది.
|ఙ. ప్రవకట్తలు
ప్రవకట్త లేకట దీర్ఘదర్శి అంటే మనం భ'విష్యత్తును తెలియజేనేవారు అనుకొంటాం. ఇది ప్రవకట్త చేనే పనుల్లో ఒకటటి మాత్రమే. ప్రవకట్త ప్రధానంగా దేవుని పేరు మీదుగా మాటలాడేవాడు. దేవుని చిత్తాన్ని తెలియజేనేవాడు. తాను దేవుని నందేశాన్ని విని దాన్ని ప్రజలకటు వినిపించేవాడు. కటనుకటనే ప్రభ'ువు తన వాక్యాన్ని తీని యిర్మీయా నోటిలో పెటావడు. ఇస్రాయేలు ప్రవకట్తలు భ'గవంతుణ్ణి అనుభ'వానికి తెచ్చుకొని అతనితో ఐకట్యమై జీవించిన మహా భ'కట్తులు. వాద్ళు దేవుడు ఇస్రాయేలు ప్రజలను ఎలా నడవమని అభిలషిస్తాడో, తాను వాద్ళకటు ఏయే మేద్ళు చేయాలని కోరుకొంటాడో అర్థం చేనికొని ఆ ప్రభ'ువు చిత్తాన్ని ఎప్పటికటప్పుడు ప్రజలకటు తెలియజేన్తూండేవాద్ళు. ప్రజలను దేవుని మార్గాల్లో నడవమనీ, దేవునికి లొంగమనీ హాచ్చరిన్తుండేవాద్ళు. కటనుకట వాద్ళు దేవుని చేతిలో ఉపకటరణంలాంటివాద్ళు. అతని నోటి పలుకటులాంటివాద్ళు.
మొదటి మహా ప్రవకట్త మోషే. అతడు యావే ప్రభ'ువు హాృదయాన్నీ, ఈజిపువ నిర్గమనం భావాన్నీ ప్రజలకటు విశదీకటరించాడు. నీనాయి కొండ దగ్గర నిబంధనం ద్వారా ఇస్రాయేలును దేవుని ప్రజను చేసాడు. తర్వాత నమూయేలు, ఏలీయా,

42


 

ఎలీతా మొదలైన ప్రవకట్తలు మోషే నంప్రదాయాన్ని కొనసాగించారు. నీనాయి దగ్గర ప్రారంభ'మైన యావే మతాన్ని వృద్ధిలోకి తీనుకటువచ్చారు. 8వ శతాబ్దంలో ఆమోనుతో మొదలుపెటివ ప్రవచనమే వృత్తిగా గల ప్రవకట్తలు బయలుదేరారు. వీద్ళ ప్రవచనాలు గ్రంథన్థమై బైబులు పున్తకాలయ్యాయి.
ప్రవకట్తలు స్వయంగా గ్రంథాలు వ్రాయలేదు. వాద్ళ శిష్యులు తమ గురువుల బోధలను నంకటలనం చేశారు. ఈ బోధలకటు పరిచయ వాక్యాలూ వివరణలూ చేర్చి గ్రంథాలుగా రూపొందించారు. కటనుకట నేడు మనం ప్రవకట్తల గ్రంథాలు అనుకొనేవాటిల్లో కొన్ని భాగాలు మాత్రమే ప్రవకట్తల న్వంత పలుకటులు. ప్రవకట్తలు తమ ప్రవచనాలను రకటరకాల రూపాల్లో పలికారు. గేయాలు, వచనాలు, సామెతలు, దైవోకట్తులు, పిటవకటథలు, ఉపదేశాలు, కీర్తనలు, విలాపవాక్యాలు, అపహాన వాక్యాలు మొదలైన పెకట్కు రూపాల్లో ప్రవచనాలు కటనిపిస్తాయి.
ప్రవకట్తల్లో యెషయా, యిర్మీయా, యెహాజ్కేలు, దానియేలు అనేవాద్ళు పెద్ద ప్రవకట్తలు. అంటే వీరి పేరిట ఉన్న గ్రంథాలు పెద్దవి. వీద్ళుగాకట పండ్రెండుమంది చిన్న ప్రవకట్తలు కటూడా ఉన్నారు. వీద్ళ పేరిట ఉన్న గ్రంథాలు చిన్నవి. నేటి బైబుద్ళలో ఈ ప్రవకట్తల గ్రంథాలు యెషయాతో ప్రారంభ'మై మలాకీతో ముగుస్తాయి. కాని ఇది కాలక్రటమ పద్ధతి కాదు. విషయ గౌరవాన్ని బటివ ఈ గ్రంథాలను ఈ క్రటమంలో అమర్చారు. ఇకట ఒక్కో ప్రవకట్తను పరిశీలిద్దాం.
పెద్ద ప్రవకట్తలు నలుగురు
యెషయా
యెషయా గ్రంథంలో కటనీనం ముగ్గురు ప్రవకట్తల బోధలయినా కటనిపిస్తాయి. దీనిలో 66 అధ్యాయాలున్నాయి. 1-39 అధ్యాయాలు 765-690 నంవత్సరాలలో యెరూషలేములో జీవించిన యెషయా బోధలు. ఆ కాలంలో అన్సిరియా గొప్ప రాజ్యంగా వృద్ధి చెంది 721 లో ఉత్తర దేశమైన ఇస్రాయేలును కటబళించింది. దక్షిణ రాజ్యమైన యూదా న్వీయ రకట్షణకటు కొంతకాలం అన్సిరియాతోనూ, కొంతకాలం ఈజిపువతోనూ నంధిచేనుకొంటూ ఉండేది. కాని ఆ రోజుల్లో ఏ రాజును ఆశ్రయిన్తే ఆ రాజు దేవుద్ళను కొలవాలి. కటనుకట యూదులు అన్యదైవాలను పూజించే ప్రమాదం వాటిల్లింది. ఈ పరిన్థితుల్లో యెషయా ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. అతని బోధల ప్రకారం ఇస్రాయేలుకటు ఏకైకట రాజు యావే. అతడు పవిత్రుడైన ప్రభ'ువు.

43


 

చరిత్రనంతటినీ నడిపించేవాడు అతడే. ఇస్రాయేలు అతణ్ణి ఆశ్రయించి అతనినుండే విజయం సాధించాలి. అన్యరాజులను ఆశ్రయించకటూడదు. యెషయా చెప్పినట్లే అన్సిరియా రాజైన నన్హెరీబు 701 లో యెరూషలేమును ముటవడించి కటూడా ఓడిపోయాడు. యావే ప్రభ'ువు ఆ పటవణాన్ని కాపాడాడు. యెషయా మహాభ'కట్తుడు, మహా కటవి. అతని యంత గొప్ప ప్రవకట్త మద్ళా పుటవలేదు. అతని గ్రంథంలో వచ్చే ఇమ్మానువేలు ప్రవచనాలు చాలా ముఖ్యమైనవి. అవి రాబోయే మెన్సీయాను నూచిస్తాయి. ఈ ప్రవకట్త భ'గవంతుని పావిత్య్రాన్నీ, నరుని అపవిత్రతనీ బ,ు నునిశితంగా వర్ణించాడు.
ఈ గ్రంథంలో వచ్చే 40-55 అధ్యాయాలు మరో ప్రవకట్తవి. బాబిలోనియా ప్రవానంలో జీవించిన యెషయా శిష్యుడెవరో ఈ ప్రవచనాలు చెప్పాడు. అతడు ప్రజలు బాబిలోనియా ప్రవాసాన్ని ముగించుకొని తిరిగి రావడం, పూర్వం ఇస్రాయేలీయులు ఈజిపువ ప్రవాసాన్ని ముగించుకొని తిరిగి వచ్చినట్లుగా ఉంటుందని చెప్పాడు. కటనుకట పునరాగమనం ఈ రెండవ భాగంలో ముఖ్యాంశం. ఈ ప్రవచనం 53వ అధ్యాయంలో నుప్రనిద్ధమైన బాధామయ నేవకటుని వర్ణనం వన్తుంది. ఈ రెండవ భాగాన్ని చెప్పిన ప్రవకట్త కటూడా మొదటి యెషయా అంతటి రచయిత.
కటడపటి 55-66 అధ్యాయాలు బాబిలోనియా ప్రవానం ముగిని ప్రజలు యెరూషలేముకటు తిరిగి వచ్చాకట ఇతర ప్రవకట్తలు చెప్పినవి. వీద్ళంతా తొలి యెషయా శిష్యులే. ఈ మూడవ భాగంలో ప్రభ'ువు యూదులనే కాకట అన్యజాతులను కటూడా రక్షిస్తాడనే విశాల భావాలు కటనిపిస్తాయి.
యిర్మీయా
ఈ ప్రవకట్త 640-590 కాలంలో జీవించాడు. అన్సిరియా రాజ్యం పతనమై బాబిలోనియా రాజ్యం వృద్ధిలోకి వచ్చింది. 587లో బాబిలోనియా ప్రభ'ువైన నెబుకటద్నెజరు యెరూషలేమును ముటవడించి నాశనం చేశాడు. దేవాలయాన్ని ధ్వంనం చేశాడు. యూదులను బాబిలోనియాకటు బందీలనుగా గొనిపోయాడు. ఈ వినాశాన్ని ముందుగానే తెలియజేని యూదులను పరివర్తనం చెందండని హాచ్చరించడమే యిర్మీయా ప్రవచనం. కాని యూదులు అతని ప్రబోధాన్ని వినలేదు. మొదటినుండీ అతణ్ణి ఎదిరించి హింనిన్తూ వచ్చారు. యిర్మీయా తన ప్రజల నుండి చాలా బాధలు అనుభ'వించాడు. జనులు తన మాట వినరనీ, తనకటు అపజయం తప్పదనీ తెలిని

44


 

కటూడా ప్రభ'ువు వలన నిర్బంధితుడై ప్రవచనం చెబుతూపోయాడు. అతని బాధలు నూతన వేదంలో క్రీన్తు బాధలను నూచిస్తాయి. యిర్మీయా యూదుల చరిత్రలో బ,ుకటషవమైన కాలంలో జీవించాడు. స్వయంగా కటతావలు అనుభ'వించాడు. ఆ ప్రభ'ువు ఆజ్ఞపై అవివాహితుడుగా ఉండిపోయాడు. ఇతని బోధలూ, జీవితమూ కటూడా పారవకటులకటు ఎంతో సానుభ'ూతిని కటలిగిస్తాయి.
విలాపగీతాలు
587 బాబిలోనియా రాజు యెరూషలేము దేవదాన్ని నాశనం చేశాడు. దేవాలయ ధ్వంసానికి విలపిన్తూ చెప్పిన శోకటగీతాలే ఈ గ్రంథం. ఈ గీతాల్లో ఒక్కో చరణం హీబ్రూ భాషలోని ఒక్కో అకట్షరంతో ప్రారంభ'మౌతుంది. ఈ గీతాల్లోని భావాలు యిర్మీయా భావాలతో నరిపోయినా, వీటి రచయిత మాత్రం అతడు కాదు. అయినా అతని పేరు మీదుగానే ఈ గ్రంథం ప్రచారంలోకి వచ్చింది.
బారూకటు
ఈ పున్తకటం యిర్మీయా లేఖకటుడైన బారూకటు పేరుమీదుగా ప్రచారంలోకి వచ్చింది. ఇది పశ్చాత్తాపం, ధర్మశాన్త్రం, ప్రవానం నుండి తిరిగి రావడం మొదలైన అంశాలను ప్రస్తావించే చిన్న పున్తకటం.
యెహాజ్కేలు
ఈ ప్రవకట్త 600 ప్రాంతంలో ప్రజలతోపాటు బాబిలోనియా ప్రవాసానికి వెద్ళాడు. అకట్కడి యూదులు మొదటలో ప్రవానం న్వల్పకాలం మాత్రమే ఉంటుందనుకొన్నారు. కాని ఈ ప్రవకట్త అది దీర్ఘకాలం కొనసాగుతుందని రూఢిగా తెలియజేశాడు. ప్రవానంలో నిరుత్సాహాం చెందిన యూదులను ప్రోత్సహించాడు. చనిపోయిన యూద మతం మద్ళా ఉత్థానమౌతుందనీ, ధ్వంనమైన దేవాలయాన్ని మళ్ళీ నిర్మిస్తారనీ బోధించి ప్రజల్లో ఆశాభావాలు రేకెత్తించారు. ప్రజలు పవిత్రులైన యాజకటులుగా జీవించాలని హాచ్చరించాడు. ఇతడు స్వయంగా యాజకటుడు. కటనుకట యాజకటులు మెచ్చుకొనే దేవాలయం, ఆరాధన, కటర్మకాండలలో పాటించవలనిన శుద్ధి, ధర్మశాస్త్రానునరణం మొదలైన భావాలు ఇతని బోధల్లో విరివిగా కటనిపిస్తాయి. ఇతని ప్రవచనం నాలుగు పెద్ద దర్శనాల రూపంలో ఉంటుంది. నరుడు నూతన హాృదయాన్ని, నూతన ఆత్మనీ పొందాలనేది ఇతని ప్రధాన బోధ.

45


 

దానియేలు
ఈ గ్రంథం 165 ప్రాంతంలో పుటివంది. ఆ కాలంలో అంటియోకటన్‌ ఎపిఫానెన్‌ అనే గ్రీకటు రాజు యూదులను హింనిన్తుండేవాడు. ఈ హింనకటు గురైనవాద్ళకటు ఓదార్పు కటలిగించడానికి రచయిత ఈ గ్రంథం రాశాడు. ప్రభ'ువు తన భ'కట్తులను నాశనం కానీయడని ధైర్యం చెప్పాడు. ఈ పున్తకటంలో ప్రవచనానికి మారుగా దర్శనాల శైలి చోటుచేనుకటుంది. ప్రవకట్త తాను చెప్పదలచుకొన్న అంశాలను స్వయంగా దర్శనాల్లో చూచినట్లుగా చెబుతుంటాడు. యెహాజ్కేలుతోనే తలెత్తిన ఈ శైలి ఈ పున్తకటంలో శిఖరాన్నందుకొంది. ఈ గ్రంథానికి దీటుగా నూతన వేదంలో దర్శనగ్రంథం ఉద్భవించింది. దానియేలు ప్రవచనం పూర్వవేదంలో తొలిసారిగా ఉత్థానాన్ని పేర్కొంటుంది.
చిన్న ప్రవకట్తలు 12 మంది
ఇకట్కడ చిన్న ప్రవకట్తలు అంటే వీద్ళ పేరు మీదుగా ప్రచారంలోకి వచ్చిన గ్రంథాలు చిన్నవని అర్థం. వీద్ళు చెప్పిన నందేశం తకట్కువ విలువైందేమీ కాదు. ఇకట్కడ ఈ ప్రవకట్తల గ్రంథాలను వాటిని బైబుల్లో అమర్చిన క్రటమాన్ని బటివ కాకట, వాద్ళు జీవించిన కాలక్రటమాన్ని అనునరించి పరిశీలిద్దాం.
ఆమోను
ఇతడు 750 ప్రాంతంలో జీవించాడు. ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలుకటు చెందినవాడు. మనకటు తెలినినంతవరకటు ప్రవకట్తలందరిలోనూ మొటవమొదటిసారిగా గ్రంథరూపం దాల్చింది ఇతని ప్రవచనమే. ఆమోను చదువు నంధ్యలు లేని మొరటు వాడు. గొర్రెల కాపరి. అయినా ప్రభ'ువు అతణ్ణే ఎన్నుకొన్నాడు. అతని కాలంలో ఇస్రాయేలు రాజ్యం నుఖభోగాలతో జీవిన్తూ పేదలకటు అన్యాయం చేన్తూంది. కటనుకట ప్రవకట్త ఈ విలాన జీవితాన్ని ఖండించాడు. పేదసాదలకటు న్యాయం చేకటూర్చమని ధనవంతులను హాచ్చరించాడు. ప్రజలు తమ బుద్ధులు మార్చుకోకటపోతే అన్సిరియా రాజు దండెత్తివచ్చి వాద్ళను శిక్షిస్తాడని చెప్పాడు. ఆ శిక్షాదినాన్ని ప్రభ'ువు రోజుగా గణించాలని వాకొన్నాడు. ఈతని ప్రవచనం నిండా ఈ దైవశికట్షను గూర్చిన బెదిరింపులు కటనిపిస్తాయి.

46


 

హాోషేయ
ఇతడు కటూడా ఉత్తర రాజ్యానికి చెందినవాడే. ఆమోనుకటు నమకాలికటుడు. కాని ఆమోను దైవశికట్షను గూర్చి బోధిన్తే ఇతడు దైవప్రేమను గూర్చి బోధించాడు. ఈ ప్రవకట్త భార్యయైన గోమెరు ఇతణ్ణి విడనాడి వ్యభిచారిణి అయింది. కాని ప్రవకట్త ఆమెను గాఢంగా ప్రేమించాడు. కటనుకట ఆమెను కొలదిగా శిక్షించి మరల న్వీకటరించాడు. ఈ గోమెరులాగే ఇస్రాయేలు ప్రజలు కటూడా నీనాయి నిబంధనం ద్వారా యావే వధువయ్యారు. కాని ఆ ప్రజలు ప్రభ'ువును విడనాడి అన్యదైవాలను కొలున్తున్నారు. అది వ్యభిచారం లాంటిది. కటనుకట ప్రభ'ువు వాద్ళను అన్సిరియా ప్రవానం ద్వారా శిక్షించి మరల తన ప్రజలనుగా చేనికొంటాడు. ఇది ఈ ప్రవకట్త నందేశం. ఈ పున్తకటంలో ప్రవకట్త మాటలు మాత్రమే కాకట, అతని జీవితం కటూడా ప్రవచనమౌతుంది. ఈ దృషివతో చూన్తే ఇది బైబుల్లో విలకట్షణమైన గ్రంథం. భ'గవంతునికి ప్రజలపట్ల ఉండే ప్రేమ భ'ర్తకటు భార్య పట్ల ఉండే ప్రేమలాంటిదని ఈ ప్రవకట్త చెప్పాడు. పూర్వవేదంలో యెషయా, యిర్మీయా వంటి మహా ప్రవకట్తలు హాోషేయ వలన ప్రభావితులయ్యారు.
మీకా
ఇతడు దక్షిణ రాజ్యమైన యూదాకటు చెందినవాడు. యెషయాకటు నమకాలికటుడు. ప్రజలు తమ దుర్బుద్ధులను మార్చుకొని దేవునికి విధేయులు కావాలనీ, లేకటపోతే ప్రభ'ువు ఇస్రాయేలు రాజ్యాన్ని వలె యూద రాజ్యాన్ని కటూడా శిక్షిస్తాడనీ ఇతని ప్రధాన బోధ. ఇతడు మెన్సీయ బేత్లెహాములో పుడతాడని చెప్పాడు. నూతన వేదంలో మత్తయి ఈ ప్రవచనాన్ని ఉదాహారించాడు.
జెఫన్యా
ఇతడు 640-609 కాలంలో జీవించాడు. ప్రభ'ువు యూదాను శిక్షిస్తాడని ఇతని ప్రధాన బోధ. ఇతడు దీనులైనవారిని ప్రభ'ువు రక్షిస్తాడని చెప్పాడు. ఇతని నాటి నుండి యూదుల్లో దీనుల వర్గం ప్రాముఖ్యంలోనికి వచ్చింది.
న,ూము
అన్సిరియా రాజధానియైన నినివేె నాశమౌతుందని ఇతని ప్రవచనం. ఈ ప్రవకట్త చెప్పినట్లే 612 లో నినివేె కటూలింది.
47


 

హాబకట్కూకటు
బాబిలోనియా యూదాను శిక్షిన్తుందనీ, అటుపిమ్మట ప్రభ'ువు బాబిలోనియాను కటూడా శిక్షిస్తాడనీ అతని బోధ. యూదా ప్రజలకటంటే దుషువలైన బాబిలోనియులు యూదాను శిక్షించడం దేనికా అని ఈ ప్రవకట్త విన్తుపోయాడు. నరుడు భ'గవంతుణ్ణి నమ్మి జీవించాలని ఇతని ముఖ్యబోధ.
హాగ్గయి
ఇతడు యూదులు బాబిలోనియ ప్రవానం నుండి తిరిగి వచ్చిన పిదప 520 ప్రాంతంలో ప్రవచించాడు. దేవాలయాన్ని పునర్నిర్మించాలనీ, రెండవ దేవాలయం మొదటి దేవాలయం కటంటే వైభ'వంగా ఉంటుందనీ ఇతని నందేశం.
జెకటర్యా
ఇతడు కటూడ హాగ్గయి నమకాలికటుడు. అతని వలె ఇతడు కటూడ దేవాలయాన్ని పునర్నిర్మించమని ప్రజలను హాచ్చరించాడు. ప్రజలు దేవాలయంలాగా పవిత్రంగా ఉండాలనీ, మెన్సీయా రాజు త్వరలో వేంచేస్తాడనీ బోధించాడు. ఈ గ్రంథంలో 9-14 అధ్యాయాలు జెకటర్యా చెప్పినవి కావు. 4వ శతాబ్దంలో ఇతరులు చేర్చినవి.
మలాకీ
ఈ ప్రవకట్త 445 ప్రాంతంలో ప్రవచించాడు. హాగ్గయి జెకటర్యా ప్రవకట్తల అనంతరం ప్రజల్లో మతపరమైన ఉత్సాహాం నశించింది. వాద్ళు అన్యజాతులతో వివాహాలు ప్రారంభించారు. విడాకటులు ఎకట్కువయ్యాయి. ఈ పరిన్థితుల్లో మలాకీ యాజకటులూ ప్రజలూ కటూడా పవిత్రులుగా జీవించాలని ప్రబోధించాడు.
ఓబద్యా
ఇతడు 5వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని పున్తకటం ప్రవకట్తల గ్రంథాలన్నిటిలోనూ చిన్నది. 21 వచనాలు మాత్రమే. ఈ ప్రవచనం ఎదోమీయుల మీద శాపవచనాలు. వీద్ళు ఇస్రాయేలీయులకటు పొరుగుజాతివాద్ళు. 586లో బాబిలోనియులు యెరూషలేము దేవదాన్ని నాశనం చేన్తుంటే వీద్ళు కటూడ ఆ శత్రువులతో చేతులు కటలిపారు. అందుకే వాద్ళమీద ఈ శాప వచనాలు.
48


 

యోవేలు
ఇతడు నాలుగవ శతాబ్దానికి చెందినవాడు. ఇతని కాలంలో మిడతల దండు దిగివచ్చి దేశాన్ని నాశం చేనింది. ఈ నంఘటనను ఆధారంగా తీనికొని ప్రవకట్త, ప్రజలు దైవశికట్షకటు భ'యపడి తమ పాపాలకటు పశ్చాత్తాపపడాలనీ, విశుద్ధ జీవితం జీవించాలనీ బోధించాడు. ప్రార్థనలూ ఉపవాసాలూ చేయాలని ప్రబోధించాడు. విశేషంగా ఇతడు మెన్సీయ కాలం వచ్చినపుడు దేవుడు తన ప్రజలందరి మీద పవిత్రాత్మను కటుమ్మరిస్తాడని నుడివాడు. కటనుకట ఇతడు పవిత్రాత్మకటు నంబంధించిన ప్రవకట్త.
యోనా
ఈ గ్రంథకటర్త నాలుగవ శతాబ్దానికి చెందినవాడు. యోనా కటథ చారిత్రకటం కాదు. కటల్పితమైన నీతి కటథ. నంకటుచితమైన మనన్తత్వంతో తాము మాత్రమే రకట్షణం పొందుతామనీ, అన్య జాతులన్నీ నశిస్తాయనీ చెబుతున్నారు. ఎజ్రా, నెహామ్యా నంన్కరణలు కటూడా యూదులకటు అన్యజాతులతో నంపర్కం పనికిరాదని చెప్పాయి. ఇలాంటి పరిన్థితుల్లో ఈ ప్రవకట్త ప్రభ'ువు అన్యజాతులను కటూడా రక్షిస్తాడని బోధించాడు. యోనా కటథలో ఆ ప్రవకట్త ఊహించినట్లుగా అతని బోధ విని అన్యజాతి నగరమైన నీనివే పరివర్తనం చెందింది. ప్రభ'ువు దానిని కాపాడాడు. ఇది యోనాకటు నచ్చకట దేవుని మీద నుమ్మర్లు పడ్డాడు. అపుడు ప్రభ'ువు తాను అన్యజాతులను కటూడా రక్షించే దేవుణ్ణని తెలియజేశాడు. కటనుకట ఈ గ్రంథంలో, పూర్వవేదంలో అరుదుగా కటనిపించే అన్యజాతి రకట్షణం అనే అంశం శిఖరాన్నందుకొంది.
నూతన వేద గ్రంథాలు
|. నువిశేతాలు
నువిశేషం అనగానే ఇప్పుడు మనకటు పున్తకటం అనే భావం కటలుగుతుంది. కాని తొలిరోజుల్లో ఇవి కేవలం బోధలుగా మాత్రమే ఉండేవి. ఈ బోధలే తర్వాత గ్రంథస్థాలయ్యాయి. నువిశేష రచనలో కటనీనం మూడు థలైనా గోచరిస్తాయి. మొదటి థలో క్రీన్తు నందేశాలూ అతని జీవిత నంఘటనలూ కేవలం మౌఖికట బోధలుగా ఉండేవి. పేతురు మొదలైన శిష్యులు కేవలం నోటితోనే ఈ బోధలను వినిపిన్తూ వచ్చారు. ఈ థలో రచనలు లేవు. రెండవ థలో కొందరు రచయితలు క్రీన్తు

49


 

బోధలనూ అతని జీవిత నంఘటనలనూ చిన్న చిన్న రచనలనుగా వ్రాన్తూ వచ్చారు. ఉదాహారణకటు పర్వత ప్రనంగమూ, మంచి నమరయుని సామెతా మొదలైనవి. ఇవి నంపూర్ణ క్రీన్తు చరిత్రలు కావు. మూడవ థలో భ'గవత్ప్రేరితులైన నలుగురు రచయితలు ఈ చిన్న చిన్న రచనలను కటలిపి నమగ్రమైన క్రీన్తు చరిత్రలను రూపొందించారు. అవే నువిశేతాలు. ఈ రచయితల్లో మొదటివాడు అరమాయిక్‌ నువిశేషం వ్రానిన మత్తయి. తర్వాత వచ్చిన మార్కు, లూకా ఈ మొదటి రచయిత నుండి చాలా విషయాలు న్వీకటరించారు. నాలుగవ రచయితయైన యోహాను ప్రత్యేకట పద్ధతిలో తన నువిశేషం వ్రాశాడు. ఇకట, ఒక్కో నువిశేతాన్ని నంగ్రహాంగా పరిశీలిద్దాం.
మార్కు
మార్కు పేతురు శిష్యుడు. పేతురు బోధల వల్ల ప్రభావితుడై ఇతడు 60 ప్రాంతంలో నువిశేషం వ్రాశాడు. గ్రీకటు భాషలో వెలువడిన మొదటి నువిశేషం ఇదే. మత్తయి అరమాయిక్‌ భాషలో వ్రానిన నువిశేషం నుండి ఇతడు చాల విషయాలు న్వీకటరించాడు. క్రీన్తు దైవకటుమారుడనేది ఇతని నువిశేషంలోని ప్రధానాంశం. మార్కు ఈ గ్రంథాన్ని రోములోని హింనలనుభ'విన్తున్న క్రైన్తవుల కోనం వ్రాశాడు.
మత్తయి
మత్తయి గ్రీకటు నువిశేషం 65 ప్రాంతంలో వెలువడింది. దీనికి పూర్వం 12 మంది శిష్యుల్లో ఒకటడైన మత్తయి వ్రానిన అరమాయిక్‌ నువిశేషం ఉంది. దీనినీ, మార్కు నువిశేతాన్నీ ఆధారంగా తీనికొని మరొకట రచయిత ఈ గ్రీకటు నువిశేతాన్ని వ్రాశాడు. శిష్యుడైన మత్తయి స్వయంగా వ్రానిన అరమాయిక్‌ నువిశేషం ఇప్పుడు లభ'్యం కాదు.
నాలుగు నువిశేతాల్లోను ఎకట్కువ ప్రనిద్ధిలోకి వచ్చింది ఈ మత్తయి నువిశేషమే. దీనిలోని ప్రధానాంశం దైవరాజ్యం. యూదులకటు ఆదిపంచకటం ఎలాగో క్రైన్తవులకటు ఈ నువిశేషం అలాగు. దానిలాగే ఇది కటూడా అయిదు భాగాలుగా ఉంటుంది. క్రీన్తు నూతన మోషే. పూర్వ వేద ప్రవచనాలన్నీ అతనియందు నెరవేరాయి. అతడు తన మరణోత్థానాల ద్వారా ప్రజలను నూతన వాగ్దత్త భ'ూమియైన మోక్షానికి కొనిపోతాడు. రచయిత ఈ గ్రంథాన్ని యెరూషలేములోని క్రైన్తవుల కోనం వ్రాశాడు.

50


 

లూకా
లూకా 70లో ఈ నువిశేతాన్ని వ్రాశాడు. ఇతడు పౌలు శిష్యుడు. మార్కు, మత్తయి నువిశేతాలు యూదుల కోనం ఉద్దేశింపబడ్డాయి. కాని ఈ గ్రంథం ప్రధానంగా గ్రీకటు క్రైన్తవుల కోనం ఉద్దేశింపబడింది. క్రీన్తు కటరుణ, పవిత్రాత్మ, ప్రార్థన మొదలైన అంశాలను ఈ నువిశేషం ప్రత్యేకట శ్రద్ధతో వర్ణిన్తుంది. రచనా విధానంలో ఈ మూడవ నువిశేషం తొలి రెండింటి కటంటే నుందరంగా ఉంటుంది.
యోహాను
ఇది అన్నిటికటంటె చివరను వచ్చిన నువిశేషం. మొదటి శతాబ్దంలో పుటివంది. ఇది తొలి మూడింటిలాగా క్రీన్తు నమగ్ర చరిత్రను చెప్పదు. క్రీన్తు జీవితంలోని కొన్ని ముఖ్యమైన నంఘటలను మాత్రం ఎన్నుకొని వాటి మీద వ్యాఖ్య చెబుతుంది. తండ్రిని తెలియజేనే దైవవార్త క్రీన్తు. అతడు లోకానికి వెలుగు, జీవం, నత్యం. అతడు మనకటు దైవప్రేమనూ, సోదర ప్రేమనూ నేర్పేవాడు. ఇవి ఈ గ్రంథంలోని కొన్ని ముఖ్యాంశాలు.
||. అపోన్తలుల కార్యాలు
ఇది లూకా రెండవ రచన. శ్రీనభ' తొలి ముప్పది యేండ్ల చరిత్రను చెబుతుంది. విశేషంగా పేతురు, పౌలు వేదబోధలను వర్ణిన్తుంది. దీనికి పరిశుద్ధాత్మ నువిశేషమని కటూడా పేరు. క్రీన్తు ఉత్థానానంతరం ఆత్మ తొలి క్రైన్తవ నమాజాలను నడిపించిన తీరును ఈ గ్రంథం విపులంగా వర్ణిన్తుంది.
|||. లేఖలు
నూతన వేదంలో 21 జాబులున్నాయి. వీనిలో 14 పౌలు వ్రానినవి. 7 ఇతరులు వ్రానినవి. నూతన వేదంలో మొదట వ్రాయబడిన పున్తకాలు నువిశేతాలు కాదు, ఈ జాబులే. ఈ లేఖలను కటూడా రచయితలు నాటి క్రైన్తవ నమాజాల్లోని ఆయా నమన్యలను పురన్కరించుకొని వ్రాశారే కాని, కేవలం క్రైన్తవ సిద్ధాంతాలను ప్రతిపాదించ డానికి వ్రాయలేదు. అయినా ఇవి దైవశాస్త్రాంశాలతో నిండి ఉంటాయి.
నువిశేతాలు కటథల్లాగా ఉండి నుదువుగా బోధపడతాయి. జాబులు శాస్త్రాంశాలతో నిండి ఉండడం వల్ల అంత నులువుగా బోధపడవు. కాని వీటిని అర్థం చేనుకొంటే క్రైన్తవ వేదనత్యాలు చాల లోతుగా తెలుస్తాయి. ఇకట, ఆ జాబులను ఇప్పుడు వాటిని

51


 

బైబుల్లో అమర్చిన క్రటమంలో కాకట అవి పుటివన కాలక్రటమ పద్ధతిలో పరిశీలించి చూడడం మెరుగు.
తెన్సలోనీయుల జాబులు రెండు
ఇది నూతన వేదంలోని పున్తకాలలోకెల్లా మొదటి రచనలు. పౌలు వీటిని క్రీ.శ. 50 ప్రాంతంలో వ్రాశాడు. పౌలు తెన్సలోనికటలో క్రైన్తవ నమాజాన్ని స్థాపించాకట అకట్కడ వేదహింనలు ప్రారంభ'మయ్యాయి. కటనుకట అతడు తెన్సలోనికట పౌరులను నిలకటడతో ఉండమని తొలిజాబులో హాచ్చరించాడు. ప్రభ'ువు రెండవ రాకటడ కొరకటు వేచియుండమని కటూడా చెప్పాడు. రెండవ జాబులో, తెన్సలోనీయులు క్రీన్తు త్వరలోనే వేంచేస్తాడన్న భావంతో పనిపాటలు మానివేయకటూడదని హాచ్చరించాడు. విశ్వానులు సోదర ప్రేమతో జీవించాలని బోధించాడు. ఈ జాబుల్లో రెండవ రాకటడను గూర్చి పౌలు చెప్పిన విషయాలు నేటికీ ఆనక్తిని కటలిగిస్తాయి.
కొరింతీయుల జాబులు రెండు
పౌలు 54 ప్రాంతంలో ఎఫెను నుండి కొరింతు క్రైన్తవులకటు రెండు జాబులు వ్రాశాడు. మొదటి జాబులో వాద్ళు న్థిర విశ్వానంతో మెలగాలని హాచ్చరించాడు. క్రైన్తవ నమాజంలో అంతః కటలహాలు, అపవిత్రత పనికిరావని చెప్పాడు. ఆయా నమన్యలను గూర్చి అచటి క్రైన్తవులడిగిన ప్రశ్నలకటు నమాధానాలు పంపాడు. రెండవ జాబులో తన మీద అపదూరులు మోపే ఇతర బోధకటులను ఖండించాడు. యెరూషలేములో కటరవు వలన బాధపడే యూద క్రైన్తవులకటు నహాయం చేయమని కోరాడు. ఈ రెండు లేఖలూ పౌలుకీ, అతని క్రైన్తవులకీ ఉండే వ్యక్తిగతమైన నంబంధాలు చాలా తెలియజేస్తాయి.
గలతీయుల జాబు
పౌలు ఈ జాబును కటూడా 57 ప్రాంతంలో ఎఫెను నుండే వ్రాశాడు. పౌలు ప్రత్యర్ధులైన యూద బోధకటులు ధర్మశాన్త్రం మనలను రక్షిన్తుందని బోధించారు. క్రీన్తు వచ్చాకట ఆ ప్రభ'ువేగాని ధర్మశాన్త్రం మనలను రక్షించదని బోధించాడు పౌలు. రకట్షణమనేది దేవుడు ఉచితంగా దయచేనే వరం గాని మన నత్క్రియలతో సాధించేది కాదని కటూడా తెలియజేశాడు. క్రైన్తవులకటు నున్నతి అకట్కరలేదని చెప్పాడు.

52


 

రోమీయుల జాబు
దీనిని గలతీయుల జాబు వ్రానిన తర్వాత 56 ప్రాంతంలో కొరింతు నుండి వ్రాశాడు. గలతీయుల జాబులోని విషయాలే దీనిలో కటూడా ప్రస్తావించబడ్డాయి. మోషే ధర్మశాన్త్రం వలన ఇకట లాభ'ం లేదు. తండ్రి క్రీన్తు ద్వారా ప్రజలను రక్షించాడు. ఇప్పుడు మనం క్రీన్తుని విశ్వనించి అతనిలోనికి జ్ఞానస్నానం పొంది రకట్షణం పొందాలి. క్రైన్తవులు నూతన ఇస్రాయేలు అవుతారు. వాద్ళు ప్రేమ జీవితం జీవించాలి. ఈ జాబులో లోతైన దైవశాస్త్రాంశాలున్నాయి. పౌలు జాబులన్నిటిలోను ఇది ఎకట్కువ విలువైంది.
ఫిలిప్పీయుల జాబు
పౌలు ఫిలిప్పి క్రైన్తవులను మెచ్చుకొంటూ 56 ప్రాంతంలో వ్రానిన జాబు ఇది. న్నేహాపూర్వకటమైన కటుశల ప్రశ్నలతోపాటు వ్యక్తిగత నమాచారాలతోను నిండి ఉంటుంది. రెండవ అధ్యాయంలో క్రీన్తు వినయాన్నీ, మహిమనీ తెలియజేనే గొప్ప గేయాన్ని ఉదాహారించడం జరిగింది.
కొలోన్సీయుల జాబు
60 ప్రాంతంలో రోములోని చెరలో నుండి వ్రానిన జాబు. క్రీన్తు దేవదూతలలో ఒకటడనీ, దేవదూతలను పూజిన్తే దేవుణ్ణి చేరతామనీ దబ్బర సిద్ధాంతాలు బయలు దేరాయి. ఈ సిద్ధాంతాలకటు లొంగవద్దని పౌలు కొలొన్సే పౌరులను హాచ్చరించాడు. క్రీన్తు నిజమైన దేవుడనీ, దేవదూతలు అతనికి లొంగి ఉంటారనీ ఉపదేశించాడు.
ఎఫెనీయుల జాబు
61 ప్రాంతంలో వ్రానిన లేఖ. తండ్రి రకట్షణ ప్రణాళికటలన్నీ క్రీన్తునందు నెరవేరాయి. ఈ లోకటంలో ఉత్థాన క్రీన్తు సాన్నిధ్యాన్ని తిరునభ' కొనసాగించుకొని పోతూ ఉంటుంది. ఈ లేఖ 5వ అధ్యాయంలో పౌలు వివాహా జీవితాన్ని గూర్చి చెప్పిన వాక్యాలు నేటికీ పెండ్లి పూజలో చదువుతుంటారు.

53


 

ఫిలెమోను
ఫిలెమోను అనే నంపన్నుని బానిన ఒనేనిమన్‌ పారిపోయాడు. ఇతడు రోములో పౌలు వల్ల ఉపదేశం పొంది క్రైన్తవుడయ్యాడు. ఈ బానినను దండించవద్దని పౌలు ఫిలెమోనుకటు వ్రాశాడు. ఇదే ఆ జాబు.
తిమోతి జాబులు
ఈ జాబులు 65 ప్రాంతంలో వ్రానినవి. వీటి కటర్తృత్వం నందేహాన్పదం. పౌలు గాని, అతని శిష్యులు గాని వ్రాని ఉండవచ్చు. పౌలు బోధించిన వేద నత్యాలను అతని శిష్యులైన తిమోతి మొదలైనవాద్ళు పవిత్రంగా ఎంచాలనీ, వాటిల్లో ఏలాంటి మార్పులూ చేయరాదనీ ఈ జాబుల సారాంశం.
తీతు జాబు
ఇది శిష్యుడైన తీతుకటు వ్రానిన జాబు. తిమోతి జాబుల్లాగే ఇది కటూడా పౌలు బోధల్లో మార్పులు చేయరాదని చెబుతుంది.
హాబ్రేయుల జాబు
ఇది 67 ప్రాంతంలో వ్రానింది. పౌలు శిష్యుడెవరో వ్రాని ఉండవచ్చు. యూదమతంలోని యాజకటులు కొందరు క్రైన్తవ మతంలో చేరారు. కాని వాద్ళు వేద హింనలకటు జంకి మద్ళా యూదమతంలోకి వెద్ళగోరుతుంటే అలా చేయవద్దని హాచ్చరిన్తూ వ్రానిన జాబు ఇది. ఈ లేఖ ప్రధానంగా క్రీన్తు యాజకటత్వాన్ని వర్ణిన్తుంది.
యాకోబు జాబు
యెరూషలేము క్రైన్తవ నమాజానికి అధిపతియైన యాకోబు దీనిని యాద క్రైన్తవుల కోనం 45 ప్రాంతంలో వ్రాశాడు. క్రైన్తవులు పర్వత ప్రనంగం బోధల ప్రకారం జీవించాలి. దరిద్రులు దీనులు, హింనితులు దేవునికి న్నేహితులవుతారు. ఈ జాబు చాలా నీతిబోధలతో నిండి ఉంటుంది.
యూదా జాబు
80 ప్రాంతంలో వ్రానిన జాబు ఇది. ఆనాటి దబ్బర బోధకటులనూ, వాద్ళ సిద్ధాంతాలను ఖండిన్తుంది.

54


 

పేతురు జాబులు రెండు
పేతురు పేరుమీదుగా రెండు జాబులు ప్రచారంలోకి వచ్చాయి. పేతురు భావాలనే విశదీకటరిన్తూ అతని శిష్యుడు వీటిని వ్రాని ఉండవచ్చు. మొదటిది 62 ప్రాంతంలో వెలువడింది. క్రీన్తును ఆదర్శంగా తీనికొని ఆపదల్లో ధైర్యంగా ఉండాలని చెబుతుంది. రెండవది ప్రభ'ువు రెండవ రాకటడ మొదలైన విషయాలను పేర్కొంటుంది.
యోహాను జాబులు
యోహాను పేరుమీదుగా మూడు జాబులున్నాయి. యోహాను గాని, అతని శిష్యులు గాని వీటిని మొదటి శతాబ్దాంతంలో వెలువరించి ఉంటారు. వీటిల్లో రెండు మూడు జాబులు ముఖ్యమైనవి కావు. మొదటి జాబు మాత్రం ప్రశన్థమైనది. ఈ లేఖ బోధల ప్రకారం దేవుడు ప్రేమామయుడు. దేవుని ప్రేమ క్రీన్తులో దర్శనమిచ్చింది. క్రైన్తవులు ప్రేమ జీవితం గడపాలి.
|ఙ. దర్శన గ్రంథం
పూర్వవేదంలో దానియేలు గ్రంథం వెలువడినప్పటికే ప్రవచనం అంతరించి దర్శన వాఙ్మయం ప్రచారంలోకి వచ్చింది. ప్రవకట్తలు చెవితో దైవనందేశం విని నోటితో ప్రకటటించారు. కాని దర్శన గ్రంథకటర్తలు దర్శనాల్లో దైవ నందేశాన్ని గ్రహించి రచనా రూపంలో ప్రకటటించారు. నూతన వేదంలోని తుది గ్రంథమైన దర్శన గ్రంథం ఈ దర్శన సాహిత్యానికి చెందినది. ఇది 95 ప్రాంతంలో పుటివంది. నువిశేషకారుడైన యోహాను దీనికి కటర్త కావచ్చు, కాకటపోవచ్చును కటూడా. ఈ గ్రంథం తొలి శతాబ్దంలో వేద హింనలనుభ'వించే క్రైన్తవులను హాచ్చరించడానికి పుటివంది. ఇది పూర్వవేదంలో దానియేలు గ్రంథాన్ని అనుకటరిన్తుంది. తండ్రి క్రీన్తు ద్వారా అన్ని వేదనత్యాలూ తెలియజేశాడు. అన్ని పరలోకట భాగ్యాలూ దయచేశాడు. కటనుకట క్రైన్తవులు అతణ్ణి నమ్మి జీవించాలి. శ్రమలకటు జంకటకటూడదు.
ఈ గ్రంథంలో చాలా నంకేతాలు వస్తాయి. వాటిని అర్థం చేనుకోవడం కొంచెం కటషవం. అయినా ఈ పున్తకటం తొలినాటి వేదహింనలకటు నంబంధించినదే గాని భ'విష్యత్తులో రాబోయే నంగతులను చెప్పేది కాదు. నూతన వేదంలోని ఇతర గ్రంథాల్లో లేని క్రొత్త బోధలను వేటినీ ఈ గ్రంథం చెప్పదు. మామూలు బోధలనే దర్శనాల

55


 

భాషలో చెబుతుంది, విశేషం అంతే. నూతన వేదంలో దర్శన సాహిత్యానికి చెందిన పున్తకటం ఇదొకట్కటే.
ఇదీ బైబులు 73 గ్రంథాలలోనున్న సార నంగ్రహాం.
హీబ్రూ సామెత మాతాలర
బైబులు ఆద్యంతం సామెతలు కటనిపిస్తాయి. అంతేకాదు, ఉపదేశంలో సామెతల పాత్రను, ప్రాముఖ్యాన్ని గుర్తించిన యూదుల నంన్కృతి దాదాపు 2,500 నంవత్సరాల క్రితమే సామెతల గ్రంథం పేరిట పూర్వ నిబంధనంలో ఒకట ప్రత్యేకట పున్తకానికి చోటు కటల్పించింది. బైబులు సామెతలను హీబ్రూ భాషలో మాతాలర అంటారు. ఇప్పుడు ఈ మాతాలర న్వరూప న్వభావాలను గురించి తెలునుకోవడానికి ప్రయత్నిద్దాం.
అ. మాతాలర - అర్థం
మాతాలర అంటే హీబ్రూ భాషలో ప్రాథమికటంగా పోలి ఉండడం అని అర్థం. దీనిని బటివ పోలికట, ఉపమానం అనే అర్థాలు కటూడా మాతాలరకటు పుటువకటు వచ్చాయని పండితుల అభిప్రాయం. అలాగే క్రియాపదంగా మాతాలర అంటే పాలించుట అనే అర్థం. దీనిని బటివ మాతాలర అంటే అధికారం / ప్రభావం కటల 'పెద్దల మాట' అనే అర్థం వచ్చినదని పరిశోధకటుల అభిప్రాయం.
ఆ. మాతాలర పద ప్రయోగం
బైబులులో మాతాలర ఈ క్రింది వాటిని నూచిన్తున్నది :
1) ఉపదేశాత్మకటమైన పెద్దల మాట :
ఉదా: దిద్దుబాటునకటు లొంగువాడు జీవనపథమున నడచును
మందలింపులను లకట్ష్యము చేయనివాడు అపమార్గము పటువను (సామెతలు 10:17)
2) నీతిబోధకటమైన ప్రాణి కటథ :
ఉదా: అంతట నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను, ఒకట నగరమున ఇరువులు జనులు కటలరు. వారిలో ఒకటడు నంపన్నుడు. వేరొకటడు

56


 

పేదవాడు. నంపన్నునకటు గొఱ్ఱెల మందలును, గొడ్ల మందలును నమృద్ధిగా కటలవు. పేదవానికి ఒకట చిన్న గొఱ్ఱె కొదమ మాత్రము కటలదు. అతడే దానిని కొనితెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతోపాటు పెరుగుచు వచ్చెను. ఆ గొఱ్ఱెపిల్ల యజమానుని కటంచమున తినుచు, పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కటూతురువలె ఉండెడిది. ఇట్లుండగా నంపన్నుని ఇంటికి ఒకటనాడు అతిథి వచ్చెను. కాని అతడు తన మందల నుండి చుటవము కొరకటు వేటను కోయించుటకటు అంగీకటరింపకట, పేదవాని గొఱ్ఱెపిల్లను గైకొని భోజనము తయారుచేయించెను (నమువేలు రెండవ గ్రంథము 12:1-4).
(నందర్భము : పెకట్కుమంది భార్యలున్న దావీదు రాజు తన నైనికటుడైన ఊరియాను చంపించి అతని ఏకైకట భార్యను తన భార్యనుగా చేనుకొనడం).
3) నీతిబోధకటమైన ఉపమానము :
ఉదా: ఒకటమారు లెబనోను కొండ మీది ముండ్ల పొద 'నీ కటుమార్తెను నా కటుమారునికి ఇచ్చి పెండ్లి చేయుము' అని దేవదారు వృకట్షమునకటు కటబురంపెను. అంతలో ఒకట అడవి మృగము వచ్చి ఆ పొదను కాద్ళతో త్రొక్కివేనెను. - రాజుల రెండవ గ్రంథము 14:7
(నందర్భము : బలహీనుడైన అమస్యా అను రాజు బలవంతుడైన యెహాోవాషు అను రాజును యుద్ధమునకటు నవాలు చేయుట).
4) ప్రవకట్తల ప్రవచనములు :
ఉదా: బిలాము వారికి దైవవాకట్కును ఇట్లెరింగించెను.
- నంఖ్యాకాండము 23:7,18 24:3
5) అపహాన గీతము :
ఉదా: ఆ దినమున మీరు బాబిలోనియా రాజును గూర్చి ఈ అపహాన గీతమును విన్పింపుడు, 'ప్రజాపీడకటుడెట్లు నశించెను? అతని పీడనమెట్లు అడుగంటెను?' 'ప్రభ'ువు దుషువల దండమును విరచెను. పీడకటుల రాజ దండమను విరుగగొటెవను.' - యెషయా గ్రంథము 14:4-5

57


 

6) పొడుపు కటథకటు పర్యాయపదము :
ఉదా: నేను సామెతను ఆలింతును. పొడుపుకటథను తంత్రీవాద్యముపై పాడి వివరింతును. - కీర్తనల గ్రంథము 49:4
7) నీతిబోధకట పద్యము :
ఉదా: యోగ్యురాలైన గృహిణి ఎచట దొరకటును? ఆమె పగడముల కటంటెను విలువెనది.... ఆమె కటృషి పదిమందిలోను ప్రశంనలు పొందును గాకట! 27 - సామెతల గ్రంథము 31:10-31
పరిశీలించి చూచినప్పుడు బైబులులో మాతాలర పద ప్రయోగం ఇంత విన్తృత పరిధిలో కటనిపిన్తుంది. ఐతే ప్రాథమికటంగా మాతాలర బైబులులో సామెతనే నూచిన్తుంది. అందువలన ఇపుడు మాతాలర నిర్వచనం, పరిణామం, లకట్షణాలను గురించి తెలును కటుందాం.
ఇ. మాతాలర - నిర్వచనం
ఎన్‌నైక్లోపీడియా బ్రిటానికా మాతాలరను అనుభ'వం నుండి పుటివ, సార్వత్రికా స్వయం కటలిగి, తేలికటగా గుర్తించుకొనగలిగిన నంక్షిప్త నీతి నూక్తిగా నిర్వచించినది. (ఖబిరీనీబిజి రిరీ శిగిచీరిబీబిజిజిగి బి చీరిశినీగి, లిబిరీరిజిగి ళీలిళీళిజీరిచిలిఖి బిచీనీళిజీరిరీశిరిబీ రీబిగిరిదీవీ లీబిరీలిఖి ళిదీ లినిచీలిజీరిలిదీబీలి బిదీఖి తిదీరిఖీలిజీరీబిజి రిదీ బిచీచీజిరిబీబిశిరిళిదీ).28
వివరణతో పనిలేని స్వయంబోధకటమైన ప్రనిద్ధ నత్యాన్ని శ్రోతలలో ఆలోచన రేకెత్తించే విధంగా నూటిగా, గాఢంగా వ్యక్తీకటరించడం మాతాలర స్వభావంగా భావించ వచ్చు.
ఈ. మాతాలర - నేపథ్యాలు
ఎడ్గర్‌ జోన్స్‌ ప్రకారం బైబులు సామెతలను వాటి నేపథ్యాలను బటివ రెండు రకాలుగా విభ'జించవచ్చు. అవి:1. యూదులకటు రాచరికట వ్యవన్థ ఏర్పడడానికి ముందు

------

27 జు ఔలిదీశీబిళీరిదీ, ఊనీలి ఆజీళిఖీలిజీలీరీ రిదీ కలిలీజీలిగీ బిదీఖి ఊబిళీరిజి ఉరిశిలిజీబిశితిజీలిరీ, ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఖబిఖిజీబిరీ, 2001, ్పునీలిదీదీబిరి, చీ. 33
28 వఔరిలీజిరిబీబిజి జిరిశిలిజీబిశితిజీలి.వ జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి. 2008. జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి ందీజిరిదీలి. 30 జుతివీ. న 2008 నీశిశిచీ: // గీగీగీ. లీజీరిశిబిదీరిబీబి బీళిళీ/జూలీబీనీలిలిదిలిఖి/శిళిచీరిబీ/64496/ లీరిలీజిరిబీబిజిడజిరిశిలిజీబిశితిజీలిట

58


 

పుటివన సామెతలు, 2. యూదులకటు రాచరికట వ్యవన్థ ఏర్పడిన తరువాత (న్థూలంగా క్రీన్తు పూర్వం 10 శతాబ్దం) పుటివన సామెతలు. 29
ప్రజల న్మృతిపథంలో చెరగని ముద్రగా తరతరాల ప్రజాచేతనలో అంతర్భాగ మైనవి బైబులులోని మొదటి రకానికి చెందిన సామెతలు. వీటి న్రషవలు ఎవరో నిర్దిషవంగా తెలియదు. ఈ సామెతలను రన్సెలర చెప్పినటువగా 'అనేకటమంది జ్ఞానం, ఒకటని చమత్కారం'గా భావించవచ్చు. ఇవి కటుటుంబ, సామాజికట నేపథ్యాన్ని కటలిగి ఉంటాయి. బైబులులో విజ్ఞాన గ్రంథాల కోవకటు చెందని పున్తకాలలో కటనిపిన్తుంటాయి. ఇవి యూదుల చరిత్రకటు, సామాజికట చేతనకటు అద్దం పడుతుంటాయి. ఉదా: సౌలు కటూడా ప్రవకట్తలలో కటలనిపోయెనా?' అని విన్మయాన్ని, ఈనడింపును వ్యకట్తపరిచే సామెత. సౌలు యూదుల మొదటి రాజు. అతడు రాజు కాకటముందు ఏ గుర్తింపు లేని సామాన్య జీవి. ప్రవకట్తల లకట్షణాలు ఏ మాత్రం లేనివాడు. అతడు ప్రవకట్తలతో కటలని ప్రవచించడాన్ని చూచిన ప్రజల నోటి నుండి ఈ సామెత వచ్చింది (నమూవేలు మొదటి గ్రంథము 10:12 19:21). అప్పటినుంచి అథమస్థాయివారు ఉన్నత స్థాయివారిలా ప్రవర్తించినపుడు ఈనడించుకోవడానికి, విన్మయం వ్యకట్తపరచడానికి యూదులు ఈ సామెతను వాడుతున్నారు.
తండ్రులు పుల్లని ద్రాకట్షలు భ'ుజింపగా, తనయులకటు పండ్లు పులుపెక్కెను (యిర్మీయా 31:29 యెహాజ్కేలు 18:2) అనేది ఇంకొకట సామెత. తాము నమ్మిన యావే దేవుడు తండ్రులు చేనిన తప్పులకటు వారి తనయులను, తనయుల తనయులను కటూడా దండిస్తాడన్నది యూదుల నమ్మకటం. ఆ నమ్మకటం నుండి పుటివనదే ఈ సామెత. నందర్భానుసారంగా యిర్మీయా, యెహాజ్కేలు ప్రవకట్తలు ఈ సామెతను వాడుకోవడం బైబులులో కటనిపిన్తుంది. ఇటువంటి సామెతలు చెదురుమదురుగా బైబులు అంతటా కటనిపిన్తుంటాయి.
ఒకట జ్ఞాని లేకట ఉపదేశకటుడు తాను పరిశీలించి కటనుగొన్న వాన్తవాలను, నత్యాలను, ధర్మాలను శ్రోతలలో ఆలోచన రేకెత్తించే విధంగా చిరన్మరణీయమైన కటూర్పుతో రచించి ఏర్పరచినవి రెండవ రకటపు సామెతలు. ఇవి యూదుల రాచరికట వ్యవన్థ పుటివన తరువాత రాజాస్థానాలలోని పండితులు, జ్ఞానులు కటూర్చిన సామెతలు.

29 ఊనీలి ఊళిజీబీనీ ఔరిలీజిలి ్పుళిళీళీలిదీశిబిజీరిలిరీ, ఊళిజీబీనీ ఐ్పుఖ ఆజీలిరీరీ ఉశిఖి, ఉళిదీఖిళిదీ, 1961, చీ.28




59


 

ఇటువంటి సామెతలు బైబులులోని జ్ఞాన గ్రంథాలలో, మరీ ముఖ్యంగా సామెతల గ్రంథం, నీరా జ్ఞానగ్రంథంలో పుష్కలంగా కటనిపిస్తాయి.
ఉదా: కటషివంచి పనిచేయువాడు అధికారియగును
కాని సోమరిపోతు బానిన యగును (సామెతలు 12:24).
శ్రీమంతుడివైయుండి ఆందోదనమునకటు గురియగుట కటంటె
పేదవాడవైయుండి దైవభ'యము కటలిగియుండుట మేలు (సామెతలు 15:16)
ఇవి మన దేశంలో వెలనిన నీతి నూకట్తులూ, శతకాల వంటివి. క్రీన్తు పూర్వం 2,450 నాటికే యూదుల చుటువప్రకట్కల ఉన్న ఈజిపువ, నుమేరియా, బాబిలోనియాలలో పిల్లల, యువకటుల ఉపదేశానికి నిత్యనత్యాలను బోధించే అనంఖ్యాకటమైన సామెతలు పుటువకటువచ్చినట్లుగా చరిత్రను బటివ తెలున్తున్నది. వీటి న్రషవలు రాజాస్థానాలలోని పండితులు, జ్ఞానులు. 30 ఈ దారిని అనునరించి యూదా ప్రజలలో కటూడా జ్ఞానులు విజ్ఞాన నూకట్తులను ప్రచారంలోకి తెచ్చారు. ఈ జ్ఞానులు కటూడా యూదుల రాజా స్థానాలలో వర్ధిల్లారు. క్రీన్తు పూర్వం 10వ శతాబ్దానికి చెందిన సొలోమోను రాజు బైబులు జ్ఞాన సాహిత్యానికి పోషకటుడిగా కీర్తి గడించాడు. అతడు స్వయంగా మూడు వేల సామెతలను చెప్పినటువ, పది వందల ఐదు కీర్తనలను కటటివనట్లు బైబులు చెబుతున్నది (రాజుల మొదటి గ్రంథము 4:32).
ఈ నేపథ్యాలతో ఇప్పుడు మాతాలర వివిధ మూలాలను తెలునుకోవడానికి ప్రయత్నిద్దాం.
ఉ. మాతాలర - మూలాలు
1. బైబులులోని కొన్ని సామెతలు యూదుల చారిత్రకట పురుషులను ఆధారంగా చేనుకొని పుటావయి.
ఉదా: యూదుల మూల పురుషుడు అబ్రాహాము . యావే దేవుడు అబ్రహామును ఎన్నుకొని జనులు ఆశీర్వచనము పలుకటునప్పుడు వాడుకొనునంతగా నీ పేరు దేశ దేశముల వ్యాపింప జేయుదును అని దీవించాడు (ఆదికాండము 12:2).

------
30 వలీరిలీజిరిబీబిజి జిరిశిలిజీబిశితిజీలి.వ జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి. 2008. జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి ందీజిరిదీలి. 30 జుతివీ. న 2008 నీశిశిచీ: // గీగీగీ. లీజీరిశిబిదీరిబీబి బీళిళీ/జూలీబీనీలిలిదిలిఖి/శిళిచీరిబీ/64496/లీరిలీజిరిబీబిజిడజిరిశిలిజీబిశితిజీలిట

60


 

అబ్రహాముకి దేవుడిచ్చిన ఈ దీవెన సామెత రూపం నంతరించుకొన్నట్లుగా యెషయా గ్రంథము 65:16, కీర్తనలు గ్రంథము 72:17 మొదలగు ఆలోకటనాల నుండి తెలున్తున్నది.
ఇదే విధంగా అబ్రహాము మునిమనుమలైన ఎఫ్రాయిము, మనష్షే ల అభివృద్ధి కటూడా సామెత రూపం పొందినట్లు ఆదికాండము 48:20 ద్వారా గ్రహించవచ్చు.
యూదుల ప్రవకట్తలందరిలోను గొప్పవాడు మోషే. ఆనాటి యూదుల పాలనా వ్యవన్థలోని ముఖ్యమైన ప్రవకట్త, యాజకటుడు, పాలకటుడు, న్యాయమూర్తి మొదలగు పాత్రలన్నిటిని నిర్వహించిన వాడు. అందువలన మోషే వంటి ప్రవకట్త ఇస్రాయేలీయు లలో పుటవలేదు అనే సామెత పుటివనట్లుగా ద్వితీయోపదేశకాండము 34:10 ద్వారా తెలున్తున్నది.
ఇంతకటుముందే చూచినట్లుగా అథమ స్థాయికి చెందినవారు ఉన్నత స్థాయికి చెందినవారిలా ప్రవర్తించినపుడు వారిని ఈనడించడానికి, యూదుల మొదటి రాజైన సౌలు ను ఆధారంగా చేనుకొని సౌలు కటూడా ప్రవకట్తలలో కటలనిపోయెనా? అనే సామెత పుటివనట్లుగా నమూవేలు మొదటి గ్రంథము 10:12 19:24 ద్వారా తెలునుకోవచ్చు.
శపితులకటు ప్రతీకటలుగా యూదులు నిద్కియా, ఆహాబు అను రాజుల పేర్లను సామెతలుగా వాడుకొన్నట్లు యిర్మీయా 29:20 తెలుపుతుంది.
2. బైబులులోని మరికొన్ని సామెతలు గ్రామాల, పటవణాల పేర్లు మీద ఉన్నటువ కటనిపిన్తున్నాయి.
ఉదా: హాత్బోను అమోరీయుల రాజధాని. యూదులు ఈజిపువ దాన్యము నుండి బయటపడి యావే దేవుడు వాగ్దానము చేనిన కానా దేశము వైపు సాగుచూ అమోరీయులు రాజైన నీహాోనును తమను 'మీ దేశముగుండ ప్రయాణము చేయునిండు' అని వేడుకొన్నారు. నీహాోను అందుకటు నిరాకటరించినపుడు యూదులు అమోరీయులను యుద్ధములో ఓడించి హాత్బోనును దాని చుటువప్రకట్కల నున్న పటవణాలను ఆక్రటమించుకొన్నారు. ఆ తరువాత అమోరీయుల నుద్దేశించి వ్యంగ్యంగా రండు, హాత్బోనును మరల పునర్మింతుము అన్నారు (నంఖ్యాకాండము 21:27). అప్పటినుండి మంచి మాటలతో చెప్పినపుడు విననివారిని నాశనం చేని వ్యంగ్యంగా వారిని ఊరడించడానికి ఈ సామెతను వాడుతున్నట్లు బైబులు ద్వారా తెలున్తున్నది.

61


 

'ఎఫ్రాయీము గోత్రముల వారి పొలములో పరిగెలేరినను, అబియేనేరు గోత్రములవారి పొలములో పండిన నిండు పంట కటంటెను మికట్కుటమే' అనే సామెతలో ఎఫ్రాయీము, అబియేనేరు ఆ యా గోత్రముల వంతుగా వచ్చిన ప్రాంతాలను నూచిన్తున్నవి. దీనిని యూదుల నాయకటుడైన గిద్యోను పలకటడం న్యాయాధిపతులు 8:2 లో కటనిపిన్తున్నది.
యూదుల పటవణాలైన ఆబేలు, దాను నదాచారాలకటు ప్రనిద్ధి గాంచాయి. ఇతర పటవణవానులు ఈ పటవణవానుల ఆదర్శాలను అనునరించ ప్రయత్నించేవారు. అందువలన యిస్రాయేలు పెద్దల ఆచారములు అడుగంటిపోయెనేని ఆబేలు దాను పటవణములను చూచి మరల నేర్చుకొనుడు అనే సామెత పుటివనది. దీనిని ఒకట స్త్రీమూర్తి వాడడం నమూవేలు రెండవ గ్రంథం 20:18 లో కటనిపిన్తుంది.
షిలో పటవణములో యూదుల ప్రాచీన దేవాలయం ఉండేది. దానిని ఫిలిన్తీయులు ధ్వంనం చేనినట్లుగా నమూవేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం ద్వారా గ్రహించవచ్చు. 'పవిత్రమైన షిలో దేవాలయమునే దేవుడు ధ్వంనం చేయనిన్తే మిగిలిన వాటి గురించి చెప్పనవనరం లేదు కటదా' అనే అర్థమిచ్చే సామెతలు యిర్మీయా 7:12,14 26:6,9 కీర్తనల గ్రంథం 78:60 లో కటనిపిస్తాయి.
నూతన నిబంధనంలో ఇరుగు, పొరుగు పటవణాలైన కాన, నజరేతుల మధ్య ఉన్న అనూయ కారణంగా కానావానులు పుటివంచిన సామెత నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? అనేది. దీనిని కానా వానియైన నతనియేలు వాడడం యోహాను నువార్త 1:46 లో కటనిపిన్తుంది.
3. బైబులులోని ఇంకా కొన్ని సామెతలు పురాగాథల ఆధారంగా పుటావయి.
ఉదా: దేవుడు నిన్ను నిమ్రోదు వలె గొప్ప వేటగానిని చేయును గాకట అనే సామెత. ఇది ఆదికాండము 10:9 లో కటనిపిన్తుంది. ఈ సామెతలోని నిమ్రోదు బాబిలోనియా పురాగాథలలోని యుద్ధ దేవత.31 యూదులు, బాబిలోనీయులు ఇరుగుపొరుగువారు. బాబిలోనీయుల పురాగాథల ప్రభావం యూదుల మీద ఉండడం వలన బైబులులోకి ఈ సామెత ప్రవేశించి ఉండవచ్చును.
------
31 జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి అతిఖిబిరిబీబి, ఖీళిజి.12, చీచీ 1166-1167

62


 

4. యూదుల ఆహారపు అలవాట్ల నుండి పుటివన సామెతలు మూర్ఖులే ద్రాక్షా సారాయమును మితిమీరి నేవింతురు (సామెతలు 20:1). రేపు మనము చత్తుము గనుకట నేడు తిని త్రాగుదుము (యెషయా 22:13) మొదలగు సామెతలను కటూడా బైబులులో చూడవచ్చును.
5. 'పడమట మబ్బుకటు వాన కటురున్తుంది', 'దక్షిణపు గాలికి వడగాలి కొడుతుంది' (లూకా 12:54-55) లాంటి ఇస్రాయేలు దేశ భౌగోళికట పరిన్థితులకటు, వాతావరణానికి అద్దం పటేవ సామెతలు కటూడా బైబులులో దర్శనమిస్తాయి.
6. కాపరి లేని గొఱ్ఱెలు (నంఖ్యాకాండము 27:17 రాజుల మొదటి గ్రంథము 22:17 జకటరియా 10:2), ఒడలు వాచి పుడమి దున్నువానికి కటరవు లేదు వంటి యూదుల వృత్తులను ప్రతిబింబించే సామెతలూ బైబులులో ఉన్నాయి.
7. బైబులులో యూదుల కటుటుంబ జీవిత నేపథ్యం నుండి పుటివన పలు సామెతలు కటనిపిస్తాయి.
ఉదా: దీపమును వెలిగించి ఎవడును కటుంచము చాటున ఉంచడు (లూకా 11:33) బాలుడుగా ఉన్నపుడే బిడ్డను శిక్షింపుము (నీరాకటు 30:12) మొదలగునవి.
8. బైబులులోని రాజు నీలివార్తలు వినువాడైనచో, మంత్రులు కొండెములు చెప్పుదురు (సామెతలు 29:12) లాంటి సామెతలు రాచరికట వ్యవన్థను నూచిన్తున్నాయి.
ఊ. మాతాలర లకట్షణాలు
వఊనీలి ఆజీళిఖీలిజీలీరీ రిదీ కలిలీజీలిగీ బిదీఖి ఊబిళీరిజి ఉరిశిలిజీబిశితిజీలివ మీద పరిశోధన చేనిన ఎ. బెంజమిన్‌ గారు మాతాలర లకట్షణాలుగా ఈ క్రిందివాటిని పేర్కొన్నారు, 32
1. బైబులులోని మాతాలర ఎప్పుడూ పద్యరూపంలోనే ఉంటుంది. వచన నూకట్తులను బైబులు మాతాలరగా పేర్కొనదు. మాతాలర యూదులు గేయమైన 'నిర్‌' రూపంలో ఉంటుంది. అయితే 'నిర్‌'ను వాద్య నహాకారంతో పాడేవారు. మాతాలరను మాత్రం వల్లెవేనేవారు.
------
32 జు. ఔలిదీశీబిళీరిదీ, ఊనీలి ఆజీళిఖీలిజీలీరీ రిదీ కలిలీజీలిగీ బిదీఖి ఊబిళీరిజి ఉరిశిలిజీబిశితిజీలి, ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఖబిఖిజీబిరీ, ్పునీలిదీదీబిరి, 2001, చీ.36
63


 

2. మాతాలరకటు జీవితానుభ'వం పునాదిగా ఉంటుంది.
3. మాతాలర నంక్షిప్తంగా, నూటిగా ఉంటుంది.
4. మాతాలరకటు ప్రాచుర్యత ప్రాణంలాంటిది.
5. మాతాలర లౌకికట నంబంధిగా ఉంటుంది. బైబులులో ఆద్యంతం కటనిపించే ఎన్నికట, పతనము, రకట్షణ ప్రణాళికట మొదలగు మత నంబంధమైన విషయాలను మాతాలర ప్రతిబింబించదు.
ఎ. మాతాలర - న్వరూపం
అలోషియన్‌ ఫిట్జరాలర్డ (జుజిళిగిరీరితిరీ ఓరిశిచివీలిజీబిజిఖి) బైబులు సామెతలను న్వరూపాన్ని బటివ ఈ క్రింది విధంగా వర్గీకటరించాడు.33
1. నమానాంతరంగా ఉండే రెండు పాదాలలో ఒకే భావాన్ని రెండుసార్లు వేర్వేరు మాటలలో చెప్పే మాతాలర (ఐగిదీళిదీగిళీళితిరీ ఆబిజీబిజిజిలిజిరిరీళీ)
ఉదా : పేదవానికి అండలేదు గదా అని వానిని మోనగింపకటుము,
రచ్చబండ వద్ద నిన్సహాయుడై నిల్చియున్న దరిద్రుని పీడింపకటుము (సామెతలు 22:22).
2. నమానాంతరంగా ఉండే రెండు పాదాలలో మొదటి పాదంలోని భావం రెండవ పాదంలోని భావానికి వ్యతిరేకటంగా ఉన్నట్లు కటనిపించినప్పటికీ, రెండు పాదాలూ ఒకే భావాన్ని చెప్పే మాతాలర (జుదీశిరిశినీలిశిరిబీ ఆబిజీబిజిజిలిజిరిరీళీ)
ఉదా: విజ్ఞుడైన కటుమారుడు తండ్రికి ఆనందము చేకటూర్చును
మూర్ఖుడైన పుత్రుడు తల్లికి దుఃఖము తెచ్చిపెటువను (సామెతలు 10:1)
3. నమానాంతరంగా ఉండే రెండు పాదాలలో రెండవ పాదం మొదటి పాదాన్ని పరిపూర్ణం చేనే మాతాలర (ఐగిదీశినీలిశిరిబీ ఆబిజీబిజిజిలిజిరిరీళీ)

------
33 ఊనీలి అలిజీళిళీలి ఔరిలీజిరిబీబిజి ్పుళిళీళీలిదీశిబిజీగి, ఖీళిజి.1, చీచీ 240-243

64


 

ఉదా: కోతకాలపు బెటవలో కటురినిన మంచువలె
నమ్మదగిన దూత తన్ను పంపినవారికి ఆహా్లదము చేకటూర్చును (సామెతలు 25:13).
4. నమానాంతరంగా ఉండే రెండు పాదాలలోని ఒకట పాదంలో ఉపమానం ఉండే మాతాలర (్పుళిళీచీబిజీబిశిరిఖీలి / జూళీలీజిలిళీబిశిరిబీ ఆబిజీబిజిజిలిజిరిరీళీ)
ఉదా: తలుపు బందు మీద తిరిగినట్లే
సోమరిపోతు పడకట మీద దొర్లును (సామెతలు 26:14).
5. నమానాంతరంగా ఉండే రెండేని జంట పాదాలలో మొదటి జంట పాదాలలోని భావం రెండవ జంట పాదాలలో వ్యతిరేకట దిశలో ఉండే మాతాలర (|దీఖీలిజీశిలిఖి ఆబిజీబిజిజిలిజిరిరీళీ)
ఉదా: అ
మూర్ఖుని పెదవులు కటషవము కొనితెచ్చును

మూర్ఖుని నోరు కొరడా దెబ్బలను ఆహా్వనించును

మూర్ఖుని నోరు న్వీయ నాశమును తెచ్చును

మూర్ఖుని పెదవులు అతనికి ఉరులగును (సామెతలు 18:5-6)
6. నమానాంతరంగా ఉండే రెండు పాదాలలో మొదటి పాదంలోని భావం రెండవ పాదం మొదటలో మెట్ల వరునలో లాగా పునరావృతమవుతుండే మాతాలర (ఐశిబిరిజీబీబిరీలి ఆబిజీబిజిజిలిజిరిరీళీ)
ఉదా: నాయనా! నీవు నా ప్రేవున పుటివన గారాబు బిడ్డవు
నా నోముల పంటవు, నేను నీకేమి బోధింపగలను! (సామెతలు 31:2).
సామెతలు - నేకటరణం, అధ్యయనం
సామెతల ప్రయోజనాన్ని మానవులు ప్రాచీన కాలంలోనే గుర్తించారు. అందువలననే ఈ సిద్ధాంత వ్యానంలో ఇంతకటు ముందే చూచిన విధంగా (పుట 29) పిల్లల, యువకటుల ఉపదేశానికి క్రీన్తు పూర్వం 2450 నాటికి ఈజిపువలోను,

65


 

క్రీన్తు పూర్వం 10 వ శతాబ్దానికి ఇస్రాయేలులోను రాజాస్థాన పండితులు సామెతలను రూపొందించారు. మన దేశంలో వైదికట ఋషుల మాటలలో సామెతలు చోటు చేనుకటున్నాయి. ప్లేటో, అరిసోవటిలర, యేనుక్రీన్తు మొదలైనవాద్ళు తమ ధార్మికట ప్రనంగాలలో సామెతలను వాడుకటున్నారు.
గ్రీకటు సామెతలను నేకటరించిన అరిసోవటిలర ప్రపంచంలోనే మొటవమొదటి శాస్త్రీయ నంకటలనకారుడిగా ప్రనిద్ధి చెందాడు. జాన్‌ హావుడ్‌ (అళినీదీ కబిగిగీళిళిఖి) 1546 లో రచించిన 'ఎ డైలాగు ఆఫ్‌ ప్రోవెర్బ్స్‌' - సామెతలలోనే కావ్యం వ్రానే నంప్రదాయానికి మార్గదర్శకటమయ్యింది. చాంపియన్‌ నంకటలనం చేనిన 'ష్ట్రబిబీరిబిజి ఆజీళిఖీలిజీలీరీ' అనే గ్రంథం చాలా విలువైనది. ప్రపంచపు నలుమూలల నుండి వేలకొలది సామెతలను నేకటరించి, వాటిని ఇంగ్లీషులోనికి అనువదించి విలువైన పీరివకటతో చాంపియన్‌ దీనిని ప్రచురించాడు. జర్మన్‌ సామెతల క్షేత్రంలో కార్ల్‌ వాండర్‌ నేవ చిరన్మరణీయమైనది. 1880 లో ఆయన నంకటలనం చేనిన ఐదు నంపుటాలలో ఒక్కొకట్కదానిలో 50,000 సామెతలున్నాయి. 34
మన దేశంలో తమిదంలో ప్రాచీన సాహిత్యమైన నంగ కాలంలోనే - క్రీన్తు శకటం నుమారు 500 నాటికి - 'పళిమొళి నానూరు' (నాలుగు వందల సామెతలు) అనే గ్రంథం వెలువడడం గమనించదగినది.35 ఆధునికట కాలంలో భారత దేశంలో సామెతల రంగంలో కటృషి చేనినవారిలో పాశ్చాత్యులే ఆద్యులు. రెవరెండ్‌ మారివన్‌ 1832 లో ప్రచురించిన వంగ సామెతల పున్తకటమే భారతీయ భాషలలో మొటవమొదటి సామెతల నంకటలనమని పండితుల అభిప్రాయం. 1881 లో గుర్డన్‌ కొన్ని అస్సామీ సామెతలను ప్రచురించాడు. 1894 లో కటన్నడ-ఇంగ్లీషు నిఘంటువును ప్రచురించిన కిటెవలర అర్థ వివరణం చేనేటప్పుడు వాడిన సామెతల నఖ్య 4000 కటు పైబడి ఉన్నది. వీటిని ఒకటచోట చేర్చి రాగౌ 1969లో ఒకట నంకటలనంగా ప్రచురించారు. 36

------

34 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 182-84
35 జు. ఔలిదీశీబిళీరిదీ, శినీలి ఆజీళిఖీలిజీలీరీ రిదీ కలిలీజీలిగీ బిదీఖి ఊబిళీరిజి ఉరిశిలిజీబిశితిజీలిరీ, ఏదీరిఖీలిజీరీరిశిగి ళితీ ఖబిఖిజీబిరీ, ్పునీలిదీదీబిరి, చీ.2
36 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 183-185

66


 

జానపద విజ్ఞానంలోని అన్ని విభాగాలలాగే సామెతల విషయంలో కటూడా అధ్యయనం నక్రటమంగా జరుగవలని ఉన్నది. అందుకోనం 1944 లో జుళీలిజీరిబీబిదీ ఈరిబిజిలిబీశి ఐళిబీరిలిశిగి కి అనుబంధంగా ఆజీళిఖీలిజీలీరిబిజి ఐబిగిరిదీవీరీ ్పుళిళీళీరిశిశిలిలి ఏర్పడింది. సామెతల అధ్యయనానికి ఈ సంస్థ చేన్తున్న కటృషి మహాత్తరమైనది. 37
తెలుగు సామెతలు - నేకటరణం, పరిశోధనం
తెలుగు సామెతలను మొటవమొదట నంకటలనం చేనిన ఘనత ఎం. డబ్ల్యు. కార్‌ అనే పాశ్చాత్యుడిది. 1868లో ఆంధ్ర లోకోక్తి చంద్రికట పేరిట ఆయన నంకటలనం చేనిన గ్రంథంలో 2,700 తెలుగు సామెతలు, వాటికి నమానార్థకాలైన 702 యూరోపియన్‌ సామెతలు 488 నంన్కృత లోకోకట్తులూ, వాటికి నమానార్థకాలైన 771 యూరోపియన్‌ సామెతలూ వర్ణక్రటమంలో ఉన్నాయి. దీనిని క్రినివయన్‌ నాలెడ్జ్‌ సొనైటీ, మద్రానువారు ప్రచురించారు. నాటి నుండి నేటి వరకటు తెలుగు సామెతల నంకటలన యజ్ఞం కొనసాగుతూనే ఉంది.
1979-80 నంవత్సరంలో ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, ,ౖాదరాబాదువారు తెలుగు సామెతలు - సాంఘికట జీవనం అనే విషయాన్ని పరిశోధనాంశంగా నిర్ణయించి పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో నెగ్గి, బ,ుమతి నందుకొన్న డాకటవరు పాపిరెడ్డి నరనింహారెడ్డి గారు అందుకటు చేనిన పరిశోధన బ,ుశః అపూర్వమైనదే కాకట అనితర సాధ్యమైనది కటూడా. డాకటవరు నరనింహారెడ్డి గారి ఈ గ్రంథాన్ని 1983లో తెలుగు సామెతలు - జనజీవనం పేరిట శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, వారు ప్రచురించారు. తెలుగు సామెతల నేకటరణం, అధ్యయనాలకటు నంబంధించినంత వరకటు ఇంతకటు మించిన ప్రామాణికట గ్రంథం లేదంటే బ,ుశః అతిశయోక్తి కాదు.
ఈ గ్రంథం పటివకట నంబరు 1లో 38 డాకటవరు నరనింహారెడ్డిగారు తెలుగు సామెతల ఆకటరాలను ఆరు రకాలుగా విభ'జించారు. అవి: 1. తెలుగు సామెతల నంకటలన గ్రంథాలు, 2) తెలుగు సామెతల ప్రయోగ దృషివతో పుటివన రచనలు, 3) తెలుగు సామెతలు ఏకట దేశంగా ఉన్న గ్రంథాలు, 4) తెలుగు సామెతలను ప్రచురించిన పత్రికటలు, బులెటిన్‌లు, 5) గ్రంథాలు, పీరివకటలు, వ్యాసాలు, 6) వ్యకట్తుల నేకటరణ.
------

37 ఆర్వీయన్‌ నుందరం, ఆంధ్రుల జానపద విజ్ఞానం, ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమి, హాౖదరాబాదు, 1983, పు. 184-185
38 పాపిరెడ్డి నరనింహారెడ్డి, తెలుగు - సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983, పటివకట నెంబరు 1

67


 

మొదటి రకానికి చెందిన ఆకటరాలలో నరనింహారెడ్డిగారు 1868లో ప్రచురించిన ఎం. డబ్ల్యు. కార్‌ గారి 'ఆంధ్ర లోకోక్తి చంద్రికట' నుండి 1980లో ప్రచురించిన పండిత శ్రీ ఏలూరి నీతారామ్‌గారి 'తెలుగు సామెతలు' వరకటూ ఉన్న 16 తెలుగు సామెతల నంకటలన గ్రంథాలను గుదిగూర్చి, వీటన్నిటిలో 27,384 తెలుగు సామెతలున్నాయనీ, పునరుకట్తులను ప్రకట్కనపెటివ వీటి నుండి 12,382 తెలుగు సామెతలను తన పరిశోధనకటు న్వీకటరించానని పేర్కొన్నారు.
రెండవ రకానికి చెందిన ఆకటరాలలో ఆంధ్ర లోకోక్తి పంచాశత్తు, శకటున పక్షి, ఉన్నమాట వినరా! అను మూడు రచనలలో 244 తెలుగు సామెతలు ఉండగా తన పరిశోధనకటు మూడు సామెతలను న్వీకటరించినట్లు పేర్కొన్నారు.
మూడవ రకానికి చెందిన ఆకటరాలలో 1852 లో ప్రచురించిన ని.పి.బ్రౌన్‌ తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు నుండి 1980 లో ప్రచురించిన రాయల బాలబోధిని వరకటు ఉన్న గ్రంథాలను తొమ్మిదింటిని పేర్కొని వీటిలో మొత్తం 6,631 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు వాటి నుండి 1,203 సామెతలను నరనింహారెడ్డి గారు న్వీకటరించారు.
నాలుగవ రకానికి చెందిన ఆకటరాలలో 1972 జనవరి - డినెంబరులలో ప్రచురించిన శ్రీ దైవ నమాజిని అను పురుతార్థ ప్రదాయిని మానపత్రికట నంచికటల నుండి 1980 జూన్‌ - నెపెవంబరు 'జానపదం' త్రైమానికట పత్రికట నంచికట వరకటు ఉన్న పత్రికటలు, బులెటిన్‌లలో 2,553 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు 462 సామెతలను నరనింహారెడ్డిగారు గ్రహించారు.
అయిదవ రకటం ఆకటరాలకటు చెందిన నాలుగు గ్రంథాలు, పీరివకటలు, వ్యాసాలలో 423 తెలుగు సామెతలుండగా తన పరిశోధనకటు వాటి నుండి 95 సామెతలను ఆయన ఎంచుకొన్నారు.
ఆరవ రకానికి చెందిన వ్యకట్తుల నేకటరణలో ని.పి. బ్రౌన్‌, శ్రీపాద గోపాల కటృష్ణమూర్తి (వేటపాలెం లైబ్రరీలో కార్డుల రూపలో ఉన్నవి), బంగోరె, పాపిరెడ్డి నరనింహారెడ్డి, ఎలవర్తి చంద్రమౌళిలు నేకటరించినవి 3,315 సామెతలుండగా నరనింహారెడ్డిగారు 1,135 సామెతలను వాటి నుండి తన పరిశోధనకటు న్వీకటరించినట్లు పేర్కొన్నారు.
68


 

ఈ విధంగా నరనింహారెడ్డిగారు 1852-1980 మధ్య కాలానికి చెందిన పైని పేర్కొనిన ఆరు రకాల ఆకటరాల నుండి నేకటరించిన మొత్తం తెలుగు సామెతలు 40,550. వీటిలో పునరుకట్తులను పరిహారించి ఆయన తన పరిశోధనకటు న్వీకటరించినవి 15,280. ప్రన్తుత పరిశోధనకటు న్వీకటరించిన తెలుగు సామెతలన్నీ దానిలోనివే.
ఈ గ్రంథం తరువాత వెలువడిన తెలుగు సామెతల నంకటలనాలు:
1) రాజేశ్వరరావు, పి, తెలుగు సామెతలు, విశాలాంధ్ర పబ్లిషింగు హాౌన్‌, ,ౖాదరాబాద్‌, 1993
2) గోపి - నుధ, తెలుగు సామెతలు, పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ, 2000
3) గోపాలకటృష్ణ, రెంటాల, తెలుగు సామెతలు, నవరత్న బుక్‌ నెంటర్‌ విజయవాడ, 2002
4) గీతికా శ్రీనివాన్‌, తెలుగు సామెతలు, జె.పి. పబ్లికేషన్స్‌, విజయవాడ, 2002 ఆకారాది క్రటమంలో వచ్చిన ఈ నంకటలనాలలోని సామెతలన్నీ పైని పేర్కొన్న ఆకటరాలలో ఉన్నవే కావడం ఇకట్కడ గమనార్హం.
తెలుగు సామెతలపై పరిశోధన
జానపద విజ్ఞాన వచన వాఙ్మయంలో ధ్రువతారగా వెలిగే సామెతల వాఙ్మయంపై తెలుగులో మొదటిగా పరిశోధన చేనిన ఘనత డాకటవరు చిలుకటూరి నుబ్రహా్మణ్య శాన్త్రి గారిది. కె.వి.ఆర్‌. నరనింహాం గారి పర్యవేకట్షణలో ఆంధ్ర సాహిత్యంలోని సామెతలు, నుడికారాలు మీద సాగిన ఈ పరిశోధనకటు ఆంధ్ర విశ్వ కటదాపరిషత్తు 1963 లో పిహాచ్‌.డి. పటావన్ని ప్రదానం చేనింది. అయితే ఈ గ్రంథం ఇంకా ప్రచురితం కాలేదు.
తెలుగు సామెతల మీద ఆ తరువాత పరిశోధన చేనినవారు డాకటవరు బొందుగులపాటి దామోదరరావు గారు. నాయని కటృష్ణకటుమారి గారి పర్యవేకట్షణలో ఈయన 1978లో తెలుగు జానపదుల సామెతలు మీద పరిశోధన చేని ఎం.ఫిలర పటావను, తెలుగు సామెతలు - జానపద నంన్కృతి మీద పరిశోధన చేని 1985లో పిహాచ్‌.డి పటావను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఈయన ఈ రెండు పరిశోధనా గ్రంథాలలో తెలుగు సామెతలను కటుటుంబం, సాంఘికట జీవనం, శాన్త్ర విజ్ఞానం, కటథలు, తులనాత్మక పరిశీలన, భాతా విశేతాలు మొదలగు కోణాల నుండి పరామర్శించారు.

69


 

బి. ఛాయ గారు పాపిరెడ్డి నరనింహారెడ్డి గారి పర్యవేకట్షణలో తెలుగు సామెతలలో స్త్రీ మీద పరిశోధన చేని 1980లో ఎం.ఫిలర పటావను, 1982లో తెలుగు సామెతలలో స్త్రీ చిత్రణ మీద పరిశోధన చేని పిహాచ్‌.డి. పటావను శ్రీ వేంకటటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఈ రెండు పరిశోధనలలోను ఈమె తెలుగు సామెతలలో కటనిపించే స్త్రీమూర్తిని దర్శించారు.
చెల్లబోయిన రవికటుమార్‌ తెలుగు - తమిద సామెతలు మీద తులనాత్మక పరిశోధన చల్లా రాధకటృష్ణ శర్మ గారి పర్యవేకట్షణలో చేని 1988 లో మధురై విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిలర పటావను న్వీకటరించారు. దైవం, అనుభ'వం, కటుటుంబం, అమాయకటత్వం, ఆడంబరం, అప్పు, జంతువులు, నీతి అనే ఎనిమిది ఉపశీర్షికటల క్రింద ఈయన తెలుగు, తమిద సామెతలను తులనాత్మకటంగా విశ్లేషించారు.
తెలుగు-కటన్నడ సామెతల తులనాత్మక అధ్యయనం మీద ఆర్వీయన్‌ నుందరం గారి పర్యవేకట్షణలో పరిశోధన చేని 1990 లో మైనూరు విశ్వవిద్యాలయం నుండి పి.ఎన్‌. గోపాలకటృష్ణగారు పిహాచ్‌.డి. ని ఆదోని తాలుకటూ తెలుగు-కటన్నడ సామెతలు (తులనాత్మకట పరిశీలన) మీద పరిశోధన చేని కె. నంజన్మగారు 1992 లో శ్రీ కటృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిలర. పటావను, తెలుగు-కటన్నడ సామెతలు (తులనాత్మకట అధ్యయనం) మీద పి.యలర. శ్రీనివాన రెడ్డిగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని కె.రామాంజనేయులు గారు 1996లో శ్రీ కటృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి పిహాచ్‌.డి. పటావను పొందారు.
డాకటవరు ఎన్‌. భాన్కర్‌గారు వి. ఆనందమూర్తిగారి పర్యవేకట్షణలో తెలుగు సామెతలు - ద్రావిడ భాషలతో తులనాత్మక పరిశీలన మీద పరిశోధన చేని, 1982లో ఎం.ఫిలర. పటావను, తెలుగు-మదయాద సామెతలు: కటుటుంబ జీవన చిత్రణ మీద పరిశోధన చేని 1991 లో పిహాచ్‌.డి. పటావను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు.
తెలుగు సామెతలు - భాతా పరిశీలన మీద ఎన్‌. అక్కిరెడ్డిగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని కె. శ్యామలగారు 1982 లో మద్రాను విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిలర. పటావను పొందగా, తెలుగు సామెతలు - జీవన ప్రతిబింబాలు మీద పి.ఎలర. శ్రీనివానరెడ్డిగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని శ్రీ కటృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి 1987లో వై. కటృత్ణారెడ్డి ఎం.ఫిలర పటావను పొందారు. తమ పరిశోధనలో యర్రగుంట్ల కటృత్ణారెడ్డిగారు తెలుగు సామెతలలోని జీవన ప్రతిబింబాలను దర్శించారు.

70


 

తెలుగు సామెతలు - మానవ స్వభావం మీద పి.యలర శ్రీనివానరెడ్డి గారి మార్గదర్శకటత్వంలో పరిశోధన చేని 1987 లో బి. రామాచార్యులు శ్రీ కటృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిలర. పటావను న్వీకటరించారు. తన పరిశోధనలో రామాచార్యులుగారు మానవ స్వభావం, భిన్న న్వభావాలకటు మూల కారణాలను చర్చించి, నహాజాతకాలైన కామ, క్రోధ, లోభ', మోహా, మద, మత్సరాలు తెలుగు సామెతలలో కటనిపించే తీరును వివరించారు.
వి. ఆనందమూర్తిగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సామెతలలో నంఘ చిత్రణకటు 1977లో ఎం.ఫిలర పటావను, తెలుగు సామెతలు - విమర్శనాత్మకట అధ్యయనంకటు 1992లో పిహాడ్‌.డి పటావను టి.వి. రామనరనయ్యగారు పొందారు. ఈయన 1994లో తన పరిశోధనా గ్రంథాన్ని ప్రచురించారు. రామ నరనయ్యగారు తమ పరిశోధనలో ప్రాచీన, ఆర్వాచీన తెలుగు సాహిత్యంలో చోటుచేనుకటున్న సామెతలతోపాటు, శతకటం, జానపద గేయాలలోని సామెతలను పరిశీలించారు. వాటిని కటుటుంబం, వర్ణ వ్యవన్థ, పురుతార్థ్ధాలు, వృత్తులు, చదువు-నంస్కారములకటు నంబంధించిన సామెతలుగా వింగడించి చర్చించారు.
బొడ్డుపల్లి పురుతోత్తంగారి మార్గదర్శకటత్వంలో పరిశోధన చేని నాగార్జునా విశ్వవిద్యాలయం నుండి రైతు సామెతల నమీకట్షను 1987లో ఎం.ఫిలర. పటావను, సాగుబడి నుడులు - నానుడులు కటు 1990 లో పిహాచ్‌.డి. పటావను వెల్లంకి వేంకటట నర్సయ్యగారు పొందారు. ఈయన తన పరిశోధనలో తెలుగు సామెతలలోని కార్తెలు, వాన సామెతలు, పంట సామెతలు, పాడి సామెతలు, హాచ్చరికట సామెతలు మొదలగువానిని వివరించి, రైతు సామెతలలోని ఛందోవ్యాకటరణాలంకార విశేతాలను విశదీకటరించారు.
వ్యవసాయ సామెతలలో స్త్రీల నమ్మకాలు మీద ఆర్‌. తిరుమలరావుగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి 1993లో పి. నుశీలగారు ఎం.ఫిలర. పటావను పొందగా, ఆర్వీయన్‌ నుందరంగారి పర్యవేకట్షణలో సామెతలు - నందర్భాలు మీద పరిశోధన చేని అదే నంవత్సరం అదే విశ్వవిద్యాలయం నుండి బి. తిరుపతిరావుగారు ఎం.ఫిలర. పటావను పొందారు.
తెలుగు సామెతలలో నమ్మకాలు - ఒకట పరిశీలన మీద ఎన్‌. మునిరత్నమ్మగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని జె. నత్యభ'ూషణ రాణి 1997లో శ్రీ వేంకటటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పిహాచ్‌.డి. పటావను పొందారు.

71


 

పొన్నా లీలావతమ్మగారి పర్యవేకట్షణలో పరిశోధన చేని రామనాథం వెంకటట శివప్రసాద్‌ 'అన్నమయ్య నంకీర్తనల్లో సామెతలు - సమన్వయంకటు ఎం.ఫిలర. పటావను, అన్నమయ్య నంకీర్తనల్లో సామెతలు - వర్గీకటరణ సమన్వయం కటు పి.హాచ్‌డి. పటావను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి పొందారు. శివ ప్రసాద్‌ గారు తన పరిశోధనలో అన్నమయ్య నంకీర్తనలలోని వైద్య నంబంధిత సామెతలు, పడుపు వృత్తికి నంబంధించిన సామెతలు, కటుల నంబంధి సామెతలు, వ్యాపార నంబంధి సామెతలు మొదలగువానిని నవివరంగా విశదీకటరించారు.
తెలుగు సామెతల పరిశోధనలో 1979-80 నంవత్సరానికి ఆంధ్రప్రదేశర సాహిత్య అకాడమీ వారు తెలుగు సామెతలు - సాంఘికట జీవితం అనే అంశం మీద నిర్వహించిన పోటీ ఒకట ముఖ్యమైన మైలురాయి. ఈ పోటీలో నెగ్గినవారు, ఇంతకటు ముందే చెప్పిన విధంగా, డాకటవరు పాపిరెడ్డి నరనింహారెడ్డిగారు. ఈయన దీని కోనం రచించిన పరిశోధనా గ్రంథం తెలుగు సామెతలు - జన జీవనం.
ఈ గ్రంథంలో నాలుగు ప్రకటరణాలున్నాయి. మొదటి ప్రకటరణంలో 'తెలుగు సామెతల న్వరూప న్వభావాల'ను చర్చించారు రచయిత. దీనిలో భాగంగా సామెతల నిర్వచనం, లకట్షణాలు, పుటువకట, కాల నిర్ణయం, పారవాంతరాలు, సామెతల వ్యాప్తి, ప్రయోజనం మొదలగు విషయాలను విశదీకటరించారు. రెండవ ప్రకటరణం 'తెలుగు సామెతలు - కటుటుంబ జీవన చిత్రణం.' కటుటుంబ నభ'ు్యల మధ్య ఉండే నంబంధ బాంధవ్యాలను సాధ్యమైనన్ని కోణాల నుండి ఈ ప్రకటరణం దర్శించింది. మూడవ ప్రకటరణం 'తెలుగు సామెతలు - సాంఘికట జీవన చిత్రణం.' దీనిలో వృత్తి, కటులం, ఆహారపుటలవాట్లు, వ్యాపారం, నాణేలు, కొలతలు, పరిపాలన-న్యాయం అనేవి ఉప ప్రకటరణాలు. నాలుగవ ప్రకటరణం 'తెలుగు సామెతలు - సాంన్కృతికట జీవన చిత్రణం.' నంన్కృతి వ్యక్తి జీవితంలో ఎలా ప్రతిబింబిన్తుందో ఈ ప్రకటరణంలోని విద్య, వైద్యం, వినోద విలాసాలు-ఆటలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, వన్త్రభ'ూషణాలంకటరణలు అనే ఉపప్రకటరణాలు విశదీకటరిస్తాయి.
పైని పేర్కొనిన పోటీ పర్యవసానంగా ప్రచురితమైన గ్రంథాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో పేర్కొనదగినది డాకటవరు బి.యన్‌. మోహాన్‌గారు రచించిన సామెతలలో సాంఘికట జీవితం అన్న గ్రంథం. దీనిలో అయిదు అధ్యాయాలున్నాయి. మొదటిది తెలుగు సామెతలలోని సాంఘికట జీవితాన్ని చిత్రిన్తుంది. రెండవ అధ్యాయం కౌటుంబికట

72


 

జీవితాన్ని వివరిన్తుంది. మూడవది వ్యావసాయికట జీవితాన్ని వర్ణిన్తే, నాలుగవ అధ్యాయం వ్యకట్తుల మనన్తత్వాలను, అయిదవ అధ్యాయం జాతులు, వృత్తులను విశదీకటరిస్తాయి. ఈయనే తెలుగు కటన్నడ సామెతలు - నమానార్థకాలు అనే మరో గ్రంథంలో రెండు భాషలకటు చెందిన నమానార్థ్ధకట సామెతలను వివరించారు.
పి. నరదాదేవిగారు తమ తెలుగు సామెతలు - సాంఘికట చరిత్ర అనే గ్రంథంలో తెలుగు సామెతలను 1) మానవ చరిత్రకటు, 2) పశుపాలనకటు, 3) వ్యవసాయానికి, 4) వృత్తులకటు, 5) కటుటుంబానికి, 6) సాహిత్యానికి నంబంధించిన సామెతలుగా వింగడించి ఆరు అధ్యాయాలలో వాటిని విశదీకటరించారు.
ప్రన్తుత పరిశోధన తెలుగు, బైబులు సామెతలు - ఒకట తులనాత్మక పరిశీలనం తెలుగు సామెతలకటు, బైబులులో ఆద్యంతం కటనిపించే సామెతలకటు నంబంధించినది.
బైబులు సామెతలు యూదులకటు నంబంధించినవి. వాటిని అధ్యయనం చేయడానికి యూదుల నంన్కృతీ నంప్రదాయాల పట్ల అవగాహాన అవనరం. ఈ అవగాహానను ఏర్పరచుకోవడానికి నాకటు ఉపకటరించినవి జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి అతిఖిబిరిబీబి, శ్రీలిగీ జూదీబీగిబీజిళిచీబిలిఖిరిబి ఔజీరిశిబిదీరిబీబి లు.
బైబులును నమగ్రంగా అర్థం చేనుకోవడానికి, అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగపడేవి బైబులు మీద వచ్చిన అనేకట వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యాతలు తలపండిన పండితులు. ఈ వ్యాఖ్యానాలు వ్యాఖ్యాతల విన్తృత పరిశోధనా ఫలితాలు. బైబులులోని సామెతలను, ముఖ్యంగా జ్ఞాన గ్రంథాలలోని సామెతలను అధ్యయనం చేయడానికి నాకటు నహాయపడిన వ్యాఖ్యానాలు : జుదీబీనీళిజీ ఔరిలీజిలి ఈరిబీశిరిళిదీబిజీగి, |దీశిలిజీచీజీలిశిలిజీ'రీ ఔరిలీజిలి, |దీశిలిజీచీజీలిశిలిజీ'రీ ఈరిబీశిరిళిదీబిజీగి ళితీ ఔరిలీజిలి, శ్రీలిగీ అలిజీళిళీలి ఔరిలీజిరిబీబిజి ్పుళిళీళీలిదీశిబిజీగి, శ్రీలిగీ ్పుబిశినీళిజిరిబీ ్పుళిళీళీలిదీశిబిజీగి ళిదీ శినీలి కళిజిగి ఐబీజీరిచీశితిజీలి, ఊళిజీబీనీ ఔరిలీజిలి ్పుళిళీళీలిదీశిబిజీగి.
ఇవే కాకటుండా ఈ పరిశోధనకటు బైబులు సామెతల మీద వచ్చిన అనేకట గ్రంథాలలో నేను చదివినవి :
జ 'ఖబిదీ'రీ ఈలిరీశిరిదీగి రిదీ శినీలి ఔళిళిదిరీ ళితీ ఇరిరీఖిళిళీ' లీగి ఔలిబితిబీబిళీచీ, జూ.
ఈ పున్తకటం పేరు నూచిన్తున్నటువగా ఇది బైబులులోని జ్ఞాన గ్రంథాలలో కటనిపించే మానవ జీవిత గమ్యాన్ని పలు కోణాల నుండి తెలియజెపుతుంది.

73


 

జ 'ంజిఖి ఊలిరీశిబిళీలిదీశి ఖలిరీరీబివీలి : ఆజీళిఖీలిజీలీరీ' లీగి ఈలిజీళీళిశి ్పుళిని.
ఈ పున్తకటం బైబులులోని విజ్ఞాన బోధలకటున్న చారిత్రకట, సాంన్కృతికట నేపథ్యాన్ని పరిచయం చేన్తూ, జ్ఞాన గ్రంథాలలోని నందేశాన్ని వివరిన్తుంది.
జ 'ఊనీలి ఆజీళిఖీలిజీలీరీ : జుదీ |దీశిజీళిఖితిబీశిరిళిదీ బిదీఖి ్పుళిళీళీలిదీశిబిజీగి' లీగి చరిదీఖిలిజీ, ఈ.
1964 లో ప్రచురితమైన ఈ పున్తకటం బైబులులోని సామెతల గ్రంథాన్ని నంగ్రహాంగా పరిచయం చేన్తూ దాని మీద వ్యాఖ్యానం చెబుతుంది.
జ 'ఆజీళిఖీలిజీలీరీ: జు శ్రీలిగీ జుచీచీజీళిబిబీనీ' లీగి ఖబీచబిదీలి, ఇ.
అంతర్జాతీయ జ్ఞాన సాహిత్యాన్ని న్థూలంగా పరిచయం చేన్తూ బైబులులోని సామెతల గ్రంథాన్ని ఉపదేశపు కోణం నుండి క్రొత్తగా అధ్యయనం చేన్తుంది ఈ పున్తకటం.
జ 'ఐలిఖీలిదీ ఔళిళిదిరీ ళితీ ఇరిరీఖిళిళీ' లీగి ఖతిజీచీనీగి, ష్ట్ర.జూ.
ఈ పున్తకటం బైబులులోని ఏడు జ్ఞాన గ్రంథాల మీద వ్యాఖ్యానం చెబుతుంది.
ఆ యా గ్రంథ రచయితల ముఖ్యోద్దేశాలను కటూడా ఈ పున్తకటం వివరిన్తుంది.
జ '|రీజీబిలిజి'రీ ఇరిరీఖిళిళీ ఉరిశిలిజీబిశితిజీలి: |శిరీ ఔలిబిజీరిదీవీ ళిదీ ఊనీలిళిజిళివీగి బిదీఖి కరిరీశిళిజీగి ళితీ ష్ట్రలిజిరివీరిళిదీ' లీగి ష్ట్రబిదీదిరిదీ, ఐ.
బైబులులోని జ్ఞాన గ్రంథాలు యూదుల దైవ శాన్త్రం, ధార్మికట చరిత్రల మీద చూపిన ప్రభావాన్ని చర్చించడానికి ఈ పున్తకటం ప్రయత్నిన్తుంది.
జ 'ఊనీలి ఇబిగి ళితీ ఇరిరీఖిళిళీ రిదీ శినీలి ంజిఖి ఊలిరీశిబిళీలిదీశి' లీగి ఐబీళిశిశి, ఔ.ఖ.
యూదుల జ్ఞాన సాహిత్యాన్ని నమగ్రమైన, నుదీర్ఘమైన పీరివకటతో పరిచయం చేన్తూ బైబులులోని ఏడు జ్ఞాన గ్రంథాలలోని ముఖ్య భాగాలను ఈ పున్తకటం వివరిన్తుంది.
జ 'ఇరిరీఖిళిళీ రిదీ |రీజీబిలిజి' లీగి ఙళిదీ ష్ట్రబిఖి
బైబులులోని జ్ఞాన సాహిత్యం మీద వెలువడిన అత్యుత్తమ పున్తకటమని దాదాపు పండితులందరు ఒప్పుకొనే గ్రంథమిది. బైబులు జ్ఞాన సాహిత్యం యొకట్క చారిత్రకట సాంన్కృతికట నేపథ్యాన్ని, దాని లకట్షణాలను, పరిధిని ఈ పున్తకటం నమగ్రంగా వివరిన్తుంది.

74


 

జ 'ఊనీలి ఔళిళిది ళితీ ఆజీళిఖీలిజీలీరీ' లీగి ఇనీగిలీజీబిగి, ష్ట్ర.శ్రీ.
విద్యార్ధులను దృషివలో పెటువకొని బైబులులోని సామెతల గ్రంథాన్ని పరిచయం చేన్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ గ్రంథం మీద వ్యాఖ్యానం చెబుతుంది ఈ పున్తకటం.
తెలుగులో ఇప్పటివరకటు బైబులు సామెతలమీద ఒకే ఒకట పరిశోధన జరిగింది. అది మన్నెం వనుంధర గారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎండ్లూరి నుధాకటరరావు గారి పర్యవేకట్షణలో ఎం.ఫిలర. కోనం సొలోమోను సామెతలు - సామాజికట నీతి మీద చేనిన పరిశోధన. తన సిద్ధాంత వ్యానంలో ఈమె సొలోమోను రాజు జీవితాన్ని, సాహిత్యాన్ని, ఆనాటి సామాజికట పరిన్థితులను పరిచయం చేని, బైబులులో ఉన్న సొలోమోను సామెతలలోని సామాజికట నీతిని ఆవిష్కరించారు.
ఎ. బెంజమిన్‌ గారు పిహాచ్‌.డి. పటావ కొరకటు మద్రాను విశ్వవిద్యాలయంలో ఊనీలి ఆజీళిఖీలిజీలీరీ రిదీ కలిలీజీలిగీ బిదీఖి ఊబిళీరిజి ఉరిశిలిజీబిశితిజీలి మీద పరిశోధన చేశారు. తెలుగుకటు సాటి ద్రావిడ భాష అయిన తమిద సామెతల మీద, హీబ్రూ సామెతల మీద, ఆంగ్లంలో జరిగిన తులనాత్మక పరిశోధన ఇది.
తమ పరిశోధనలో భాగంగా ఈయన బైబులులోని హీబ్రూ సామెతలను కటూడా పరామర్శించారు. రెండు భాషలలోని పొడుపు కటథలను కటూడా తమ పరిశోధనా పరిధిలో చేర్చారు. ఈయన తమ పరిశోధనా వ్యానంలో జానపద విజ్ఞానాన్ని పరిచయం చేని, సామెతను నిర్వచించి, హీబ్రూ, తమిద సామెతల లకట్షణాలను, పుటువ పూర్వోత్తరాలను పరిశీలించి, వాటిని తులనాత్మకటంగా అధ్యయనం చేశారు.
ఇవీ సామెత, తెలుగు సామెత, బైబులు సామెతలకటున్న నంక్షిప్త సైద్ధాంతికట నేపథ్యాలు. ఈ నేపథ్యాలతో తరువాత భాగంలో తెలుగు, బైబులు సామెతలను తులనాత్మకటంగా పరిశీలిద్దాం.

75