ఆంధ్ర శాసనసభ్యులు 1955/కర్నూలు జిల్లా

వికీసోర్స్ నుండి

కర్నూలు జిల్లా

మహబూబ్ ఆలీ ఖాన్

కాంగ్రెస్: కర్నూలు నియోజకవర్గం, జననం: 1890, విద్య: మూడవఫారం, పర్షియన్, అరబిక్ భాషలలో స్కాలర్, 1918 రాజకీయాలలో ప్రవేశం, డైరక్టరు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, హనుమాన్ కో ఆపరేటివ్ స్టోర్సు, హౌస్ కన్‌స్ట్రక్షన్ సొసైటీ, 1947 -52 కర్నూలు మునిసిపల్ చైర్మన్, ప్రస్తుతం కౌన్సిల్ సభ్యుడు, సిటీ ఇంప్రూవ్‌మెంటు బోర్డు, రాజధాని కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రా ముస్లిం కల్చరల్ అసోసియేషన్, ఉస్మానియా కాలేజి మేనేజింగ్ కమిటీ సభ్యుడు, ఆరబిక్ కాలేజీ, కర్నూలు ధర్మకర్త, ప్రత్యేక అభిమానం: ప్రజాసేవ, అడ్రస్సు: కర్నూలు.

నక్కా వెంకటయ్య

కాంగ్రెస్ : ఎఱ్ఱగొండపాలెం నియోజకవర్గం, జననం: 19-6-1909. విద్య: బి.ఎ.,ఎ.ఆర్.ఐ. 4 సం.లు కిర్లంపూడి పంచదార ఫ్యాక్టరీ జనరల్ మేనేజరు. 6 సం.లు సామర్లకోట పంచదార ఫ్యాక్టరీ కెమిస్టు, 8 సంవత్సరములుగా ఉయ్యూరు పంచదార ఫ్యాక్టరీ చీఫ్ కెమిస్టు, ఆంధ్రా సిమెంటు కంపెనీ కన్‌సల్‌టింగ్ కెమిస్టు. 1952 ఎన్నికలలో లోక్ పార్టీ అభ్యర్ధిగా శాసనసభకు ఎన్నిక. ప్రత్యేక అభిమానం: పరిశ్రమలు, వాటి అభివృద్ధి, అడ్రస్సు: మార్కాపురం, కర్నూలు జిల్లా.

పిడతల రంగారెడ్డి

కాంగ్రెస్ : గిద్దలూరు నియోజకవర్గం, జననం: 9-10-1917. విద్య, స్కూలుఫైనలు, 20 సం.లు జాతీయోద్యమాలలో జైలుశిక్ష. ఇదివరలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ సంఘం అధ్యక్షుడు. పార్లమెంటు సభ్యుడు, 1952 ఎన్నికలలో అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభకు కంభం నియోజకవర్గం నుండి ఎన్నిక, అడ్రస్సు: గిద్దలూరు.
[[దస్త్రం:|425px|page=97]]
[[దస్త్రం:|425px|page=97]]

ఇ. అయ్యపురెడ్డి


యన్. కె. లింగం


విజయభాస్కరరెడ్డి


దామోదర సంజీవయ్య

కాంగ్రెస్ : ఎమ్మిగనూరు (రిజర్వుడు) నియోజకవర్గం. జననం 14-2-1921 విద్య, బి. ఎ., బి. యల్. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ రాజీయిచ్చి 1950 లో కాంగ్రెస్ సభ్యుడుగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక, 1952 లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికై రాజాజీ మంత్రివర్గంలో సహకార శాఖామంత్రి, ఆంధ్రరాష్ట్రానికి ప్రకాశంగారి నాయకత్వాన ఏర్పడ్డ ప్రధమ మంత్రివర్గంలో ప్లానింగ్, ప్రజారోగ్యశాఖల మంత్రి, ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడు, అడ్రస్సు: కర్నూలు.


టి. జి. తిమ్మయ్య సెట్టి

గోపవరం రామిరెడ్డి


హనుమంతరెడ్డి


బి. పి. శేషారెడ్డి


జి. బుసన్న


హర్దగేరి రామలింగారెడ్డి

కాంగ్రెస్: ఆలూరు నియోజకవర్గం, జననం: 1912 విద్య, బి. ఎ. యల్. యల్. బి. 1945 బళ్లారి జిల్లా బోర్డు సభ్యుడు, 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా మద్రాసు శాసనసభకు ఎన్నిక, ప్రత్యేక అభిమానం: రాజకీయము. అడ్రస్సు: వకీలు, ఆదోని.

చింతకుంట పి. తిమ్మారెడ్డి

బి. వి. సుబ్బారెడ్డి

కందుల ఓబులరెడ్డి

కాంగ్రెస్ మార్కాపురం నియోజకవర్గం, ఇదివరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కృషికార్ లోక్ పార్టీ సభ్యుడు. కొంతకాలం ఆంధ్ర కృషికార్ లోక్ పార్టీ అధ్యక్షుడు, అడ్రస్సు: C/o జి. కోటిరెడ్డి షక్కర్ నగర్ వయా. నిజామాబాద్ (దక్కన్)
[[దస్త్రం:|425px|page=100]]
[[దస్త్రం:|425px|page=100]]
[[దస్త్రం:|425px|page=101]]
[[దస్త్రం:|425px|page=101]]
[[దస్త్రం:|425px|page=101]]
[[దస్త్రం:|425px|page=102]]