భారత నీతికథలు/అర్జునుఁడు - ఈశ్వరసాక్షాత్కారము

వికీసోర్స్ నుండి

________________

అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము. 1 జరిగినది. ఆసపు మహీకహంబులం బెజికి కొంత సేపును, పాషాణంబులువట్టి "త సేపుము గలహీం, క్రమముగ మల్ల యుద్ధమునకుఁ 12:12. మధ్య మధ్య యుధిషిుఁడు “ఈ క్రిసూ ! భీముకు శరణాగతుఁడ నగుము బ్రదుకి గల " వని బోధించు చుండెను. 5 మల్ల దుము బ్రచండ గోప బువ భీముఁడు విజృ భించి, తీర ముష్టి ఘాతముల వానిని హీససత్వునిగాఁ గావించి కృశాంతి దండా'ను కారంబు లైన తన భాహుదండముల నిమనుజ కంటకుని కటి కంఠ ప్రదేశంబులు పట్టి నేలం బెట్టి విజేచి బకుఁ జంపిన విధంబునం జంపి విడి .

గీ. కార్యగతుల జుంగు కలచూపు 'సెప్పిన
సధక మతు దాని నాదరింతు
రల్ప భాగ్యబు లగువారలకు నది
విరసకారణంబు విషముఁగోలె.

20. అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము.


వ్వినవసంబు నుండి పాండవులు బ్రాహణులతో గామ్యక వనంబుగ రిగి సరస్వతీతీరము: ( గోత కాలము నివా సము చేసిరి. ఆసనములు" "కనాడు యధిష్టి కుఁ డర్జునున కిట్లనియె. “పామో ! మహావీరులైన భీషా ములు ధనుర్వేద పారంగతులు, దుర్యోధనా రాధితులై రణరంగమునఁ గౌరవ a పక్షమున నిలిచి ము నందు మనల నవశ్యము నెదిరించువారు. దివ్యాస్త్రకోవిదులైన యట్టి మహావీరుల నోగ్చునట్టి యుపా యంబు నీకుఁ డే స్పెద. కృష్ణ ద్వైపాయనుండు నాకు ప్రసాదించిన ‘మతిస్మృతి' యను విద్య నీ కోసం గెదను. కవచ కార్ముక ప్రాసఖడ్గధరుండి నై యస్యల క జేరుండ వై యుత్తర దిక్కున కరిగి పోయోగ బలంబున నింద్ర ని బ్రత్యక్షము సేయము. తొల్లి వృత్రుసకు వేజుచి వేల్పులు తిమళమ యూయ ధంబులు మహేందుకు సమర్పించిరి. ఇంద్ర ప్రసాదంబున సవియెల్ల నీకు లభింపఁ గలవు. పిమట నీశ్వరు నా ఫించి వాని యను గ్రహంబున నిష్టసిద్ధి వడయ ము .

ఇట్లు చెప్పి ధర్మరాజునునకు బ్రతిస్మృతీ సుపదేశిం చెను. అర్జునుంది. విద్యాగ్రహణ ప్రభావమున 2 4క "తేజో మూర్తియై ది హ్యసలా భాగ్ధం బగ్రజు చేత ననుజ్ఞ వడసి, హోమంబు గావించి, బ్రాహణా గ్వాదములతో బయలు జీజెను. బయలు ఉఱునప్పుడు పాంచాలి వచ్చి “డగన్ను తా! పరాభవ దుఃఖమున మునిగి యన్న మాయఁదజని నీ నే దయతో నుగ్ధ రింపవలయును. సూర్యచుద్రులును, భూమ్యా కాశముల ను నిన్ను ప్ర: తరము ( గా పాడుచుండు గాక!” అని దీవించెను. అర్జునుఁడల్లు బయలు దేజీ పూర్వోత్తర దిశాభి ముఖుండై యొక్కరుండ యఃగి, హిమ శైల గంధమాధనంబు -తిక్రమించె. అచ్చటనుండి యింద్రకీలమును పర్వతము పై పోవుచుండ సొకస్మికముగ నర్జునునకు నిలునిలుము. ________________

అర్జునుఁడు - ఈశ్వర సాక్షాత్కారము. a పోవకు " మనుమధుర ధ్వని వినవచ్చెను. దానికి విస్త యంబంది, పోవుచు ముందట కొక్క, వృశు మూలంబున నున్న వృద్ధ బ్రాహణు నోళనిం గాంచెను. కాంచి నమస్కరించెను. అప్పుడు బ్రాహణుండు, నీ వెచ్చటి దాఁడవు. ఈ ప్రదేశము శాంతతపస్వుల కాస్పదము. ఇట్టి పుణ్యనివాసంబున నాయుధ ములుధరింపఁగూడదు. ఈ కణము వా: నిఁ బారవిడువు" మని చెప్పెను. అర్జునుండా మాటలు లేశమును లక్ష్య పెట్టక, భయ పడక, తన మార్గమునఁ బోవుచుండ, వాని ధైర్యమునకు మెచ్చి, బ్రాహణకూపంబు విడిచి సహస్రాతుడు వానికి! బ్రత్యక్ష బై “అర్జునా ! నీ ధైర్యమునకు మెచ్చిని. పరమేశ్వ రుని గూర్చి నీ కావింపనున్న తపంబు నిర్విఘ్నంబుగఁ గొనసా గుఁగాక ! నీకు దివ్యాస్త్రలాభం బగుఁగాక" యని యశీర్వదించి యంత్ముతుండయ్యె.

మహేంద్రదర్శనమునను దదాశీ క్వాదము:నను ధనంజ యుఁడు సంతుసు యింద్రకీలమునుండి హిమ శే లశిఖ రం:23న కరిగి, యందు రమ్య బై సయొక తపోవసంబు సొచ్చి యచ్చటఁ దపమును ఆరంభి ) చెను. ' పాంచి, మనో వాక్కాయకర్త, నియతుం . పరమేశ్వమునందే చిత్తము నిలిపి, నిరంతర రాత్రోపవాసముల నొక మాసము గలి, ద్విగుణి త్రిరాత్రోపవాసుల రెండవ సూసము సలిపి, పపవాసు . ల మూఁడవ మాసంబు సలిపి, యూర్ధ్వ బాహుం పై యేక సాదాంగుష్ఠాగంబున నిలిచి, వాయు భక్షణము సేంకుకు "లవనసము సలిపి, యతి ఘోరం జన ఆపంచను . : భారంబు ని ప లేక , య్య శ్రమం21: " చ మ లెల్లు, శను - కేగి, యుచును . శ్రీ " ప 2 | ... 32. న్ను ..... S సర్వజన, A1, 4 న 20 tyr' ' ' ని ఉప్పు - 3 తపంబును నా ... : న మ మేశ్వ.... - మన 301, పాస్టుని బకకు : C A FT రూ. 2 -ల్చెను. జననాత య: పార్వతయుఁ గీత భార్య యయ్యెను. వారి ఈ వారము వాల్లమును గూడఁ ? నా పైన డి.

ఇట్టిసన్నాము s" ( బర మేశ్వమును ధనంబుని తపోవనఁ బుఁ బ్ర', మూంను తొక్క ... శ్యునకు సూకర కూపంబు కల్పించి : చెను. ఆ ఉర్యు నిపుచిని, జూచి గాండీవ గుణ భ్వం చేసి దాస్ నే ... M. 'సపడుచు, డ వలదు వలదు.. దాని చేయకు మేయ X, " మనియె:43 గు గాజు వారించెను. అషసుండాగక కణను గ్రాణమును బయో గించెను. అంతకుము. "న్నే కి "త " జుగూడ నొక 23"ణము నేసెను. కీరా పనుల బాణములు రెం: ను దాకి. ఈ నే యాసూకరము గిర గిరి దిరిగి నే: వ్రాలి సిజము , 'ల్బీ మాయమయ్యెను. అసంకర మెవరి బాణముచేఁ గడు తన దని కిరాతార్జునులకు వినాదము గలిగి: ది. ఆ వివాదము ముదిరి పరస్పర దూషణమునకు గారణ మైనది. ఆ పరస్పరగూషణము వారిని యము: కుఁ బురికొల్పినది. అర్జునుఁడు కిరాతుని పై , ________________

se అర్జునుఁడు - ఈశ్వరసాక్షాత్కారము. నలిగి గాండీవ విముక్తంబులైన యుమోఘణము లనేక ము) బ్రయోగం చేసు. " (యు... ఒక పైఁబడు వక్ష ధార లగ నిష్పలు , 3x 7 జేయు శని, బు తన నెకటి దేంగు టయుఁ దలచి యు - న్యాశ్చరని నొంటు, యూత రూపము: వచ్చ.. . - - * * , పగ చేశం - శ్వరం :కాన.... P... యనుకొనుము. నాకు కుగ వాని దీనిలో సున్న 7. శ్రీవ:33. నూరు మె; 3. అర్జును కు సుజీ, చింత ప్ర... ... S T కు పౌష్య కితఁడు - గ్రహిం చిరు.. వె: భుక వా: తో మల్లయుఁ జును సార: బి)చెను. ఈశ్వ" " ఆవస్య గాత్రమునఁ ఁడవుని శ్రమను నొప్పి: ప నతండు భరిం లేక వె.టనే నేల వ్రాలి ముచ్చిల్లెను.

నేలవ్రాలిన కంగార దయామము పై న శంక గుండు . ఆ వ్వు నవ్వచు, వానిభక్తికిని నృత్తిని మెచ్చి 'మేex E" M.పి ప్రత్యక్ష దర్శనము క్ష - ఫించెను. ఇట్లు ప్రసన్ను ని స యీశ్వమని , యుసుండు పాదాక్రాం తుయుని భక్తితో స్తోత్రము గాని, చను. ఆలోచనః (కు వా: పో ను మన్నించి అం ! 5 Wష్ట వై సవరంబు వేరు. " మ సతం సు పాశుపతాస్త్రము'ను బ్రసాదింపుమని ప్రార్థించారు. తోడనే సర్వేశ్వగం.కు బానిం గగుణించి మధ్యా: జపహో' : పూర్వం X ను, సంధాన 'మోక్షణ సంహార సహితముగన, 1శుపతాస్త్రంబిచ్చి “వత్సా! AAJ-1 4 ________________


ఈయస్త్రంబున సాధ్యం "బెట్టియు లేదు. దీని నల్పు నియందుఁ బ్రయోగించిన జగత్సంహారంబు సేయు, ఈ దివ్య బాణంబున నీపఖలలోకములు జయింపఁగల" వని చెప్పి పురాంతకుం డంతర్షితు డయ్యె. క. వరములు వేల్పులచే దు. వ్కరతపమునఁ బడయుదురు జగంబున నొకు లీ శ్వరుచే వరములు వడ సెం గరుణ ధనంజయుడు తనదు కారు, కశక్తిన్.

21. అగస్త్యుఁడు - వాతాపిజీర్ణము.


పరమేశ్వరునిచే బాశుపతాస్త్రంబువడసి య నుండు మహానందముతో దిరిగివచ్చుచుండ "దేవగణంబులతో నింద్రుఁడు 'వాసి కిఁ బ్యక్షమై , దేవతల 'బాధంచుచుండిన నిజాత వళులను దానవులను సంహరి(పుమని కోరెను. అటును. ( డును మగప్రనాడు యమరావతికింబో) దేవ గంటకు బైన రాక్షసుల జంపి పొరు: బహుమాస పూర్వ కంబుగ నొసంగిన దివ్యాస్త్రము: లను గైకొని మహా వైభ వముతో భూలోకమునకు వచ్చి తన వారిం జేరికొ నెను. అర్చను జూచి వాని వృత్తాంతం తయు విని వాని దివ్యాస్త్ర లాభంజనక గాండవులను అంచాలియు సంతసంత సించి, యెవరు పగ్గంప గలకు!