ఈ పుట అచ్చుదిద్దబడ్డది
186
రెడ్డి విద్యార్థులే హైద్రాబాదులో నితరుల నాశ్రయించి కష్ట పడుచుండిరి. నేడు 130 కన్న నెక్కుడు విద్యార్థులు రెడ్డి హాస్టలులో నుండుట రాష్ట్రీయు లెల్లకును బ్రశంసింప వలసిన విషయమే.
ఇట్లు సంఘాభివృద్ధికి పాటుపడు శ్రీ వేంకట రామా రెడ్డి కొత్వాలుగారికి సర్వేశ్వరుడు నిత్యైశ్వర్యముసు, ఆయు రారోగ్యాభివృద్ధిని ప్రసాదించుగాత.