184
చేరి, క్రమ క్రమముగా నగర రక్షకాధికారమందు శ్రీ నిజాము ప్రభువుగారి చేతను,
మన్నించబడి రాష్ట్రమందలి సర్వజనులచేతను గౌరవింపబడిన వారైరి. హైద్రాబాదు రాష్ట్రమండలి యాంధ్రులలో వీరొక్కరే యున్నతోద్యోగమందుండిన వారు. బ్రిటిషు ఇండియాలోని యాంధ్రులు కూడ యనేకులు వీరి పేరు వినిన వారు కలరు.
వీరిని హైద్రాదు హిందూ, ముసల్మానులందరును గౌరవించుచుండినను ముఖ్యముగా వీరిని రెడ్లు గౌరవించుటలో రెడ్డి సంఘమువారు తమ్ము గౌరపించుకొనిరి. ఇంతటి గొప్ప యధి కారము, ఇచ్చటకు, నింతవకె కెన్నడును, నేరెడ్డియును వహించి యుండ లేదు.
శ్రీ కోత్వాలు గారి 'నామము రెడ్డి విద్యాలయముండు నంత కాలము స్మరణీయముగా నుఁడునసటలో సందేహము లేదు. ప్రతిచిన్న విషయమందును వారు శ్రద్ధవహించుట, ప్రతి విద్యార్థిని విచారించుకొనుట, వారిని నెరిగిన వారికే తెలియును. వీరు రెడ్డి సంఘమునకు చేసిన సేవ యపొరము.మోటకు లందు తిరుగు మహారాజులు మొదలుకొని యెండలో మడక దున్ను మోటు కాపు వరకును, వీరి నీరాష్ట్రమున నెరు గనివారు లేరు.