మొు ద టి ప్ర, కరణ ము どFー వాది విూఁది సందేహములను చెప్పితి నని ప్రతివాది 4 వ సాకి చెప్పు చున్నాఁడు; ఆగష్టు 2 వ తేదిని జరగిన సభలో తన విూఁద నెవ్వరును నను మాన పడలే దనియు ప్రతివాది మాత్రమే తన మిఁద దోషారోపణము చేయుచున్నాడనియు వాది బహిరంగముగా చెప్పినప్పుడు శంకరవు సందే హములను తా నావఱకే తెలిపియుండిన సంగతిని వాదికి స్తరణకుఁ దెచ్చితి నని యతఁడు రూఢిగా చెప్పుచున్నాఁడు. ఇది వాది ਠੰ దనుచున్నాఁడు; కాని యది యే నిశ్చిత మార్గమున చేయఁబడవలె నో స్పష్టము కాక పోయి నప్పటికిని ఈ సభలో జరగిన దాని యొక్క పర్యవసానము వాది 4 వ సాషీ రైున జోగయ్యచేత సహితము వాది తన నడతను శుద్ధపఱుచుకో వలెనన్నయభిప్రాయము తెలుపుట యయినందుకు సందేహము లేదు. ఆట్లను టలో తన యభిప్రాయ మంతయు ప్రతివాది గౌరవము గలవాఁడు గనుకను నేరము మోపుచున్నాఁడు గనుకను వాది ప్రతివాది వద్దకుపోయి శాంత సమయమునందు సంగతులను వివరించి చెప్చి తన్ను శుద్ధపఱుచుకోవలె ననుటయే యని వాది 4 ఐ సాకీ చెప్పుచున్నాఁడు. అంత మంది మనుష్యు లతనికి వ్యతిరేకముగా చెప్పచున్నప్పుడు వాది న్యాయ సభలో తన నడతను శుద్ధ వఱుచుకోవలసిన దని వాది 4 న సాకీ యొక్క యభిప్రాయమయినట్టు తాను గ్రహించితి నని ప్రతివాది 4 వ సాకీ చెప్పచున్నాఁడు. 24. ఈ సభ జరగిన తరువాత మూడు వారములకు రాళ్ల వేఁత యభి యోగము తాలూకా దండ విధాయకుని సభలో తేఁబడినది; గాను చేసిన వినారణల నన్నిటిని •မန္တီ Бу¬8 రాళ్లు వేయుటను ప్రోత్సాహపణిచినా డని యభియోక్తచేసిన దోషారోపణమునకు మంచియాధార మున్న దని పతివాది తన 27 వ సాషి యైన పీ. శ్రీనివాసరావుతో చెప్పినది యింతకు rంత కాలము ముందు, 25. రాళ్లు చేయుట రామబ్రహ్రము మిక - యింటిలో కాపురమున్న వారియొక్క పని యునియా, దాని నిజమయిన కారణము స్త్రీలతో వనపాల నోద్యోగి (ప్రతివాది 54 వ సాషీ) యొక్క యయుక్త సంబంధ మనియు, 4.