మొదటి ప్రకరణ ము ど3 ములను బలపఱుచుటకు ప్రబలముగా తోడుపడునదిగా నున్నది. అడ్డు పరీ కు లాr వాదియే యూ యంశమును ఒప్పకొనెను; తిరుగు పరీకు లాగ దానికి వ్యాఖ్యానము చేయుట కేమియు నడుగఁ బడలేదు; కాని యూతిని 11వ సాక్ష్నీ oూ విషయమంు వేంకట్రామయ్య (ప్రతివాది 4వ సాక్షి) యింటివద్ద ప్రతివాదికిని వేఁడి వూటలు నడచినందున నాతc దూరకుం డె నని ס888י הכ చెప్పచున్నాఁడు. అయినను ఆగస్టు 2వ తేదివఱకును వేంకట్రామయ్య యింటినద్ద సమావేశమే నిశ్చయము గా జరగనందున ఈ సమాధాన ჯეთზ కరింపఁబడఁ దగినది కాదు. 20. జూలయి 30వ తేది సభలో వాదియొక్క 11వ సాక్ష్నీ కుత్తర ముగా ప్రతివాది తనకు సమాచార మిచ్చినవారి పేరులను చెప్పెను; అను వూనింపఁబడిన పిల్లవాండ్రతో కూడ వారందరిలును పిలిపింపఁబడిరి; అక్కడ జరగిన దానినిబట్టి వాదికి వ్యతిరిక్తమయిన తన నవ్రుకము స్థిరపడె నని ప్రతివాది చెప్పచున్నాఁడు; వాదియొక్క 11వ సాకీ సహితము సందేహింపఁబడిన ముగ్గురు బాలురును పంపివేయఁ బడవలసిన దన్న నిశ్చయమునకు వచ్చితి నని చెప్పచున్నాఁడు. సభరయం దప్పడున్న ప్రతివాది యొక్క 17వ సాకీ పీల్ల వానిభార్య నతనితో నుండుటకు పంపవలసిన దని వాది చేసిన ప్రార్థనను తా నంగీకరింపక నిరాకరించిన హేతువుచేత వాది యీ శిష్యులను రాళ్లు వేయ పురికొల్పినట్టు శంకరవు తనతోనే మొట్ట పెట్టుకొన్న దని తా నప్పడు వాదీ యెదుటనే చెప్పితినని ప్రనూణము చేయుచున్నాఁడు. ರಾಳ್ಲಪೆಠ వ్యవ హారములో forరవ్రు యొక్కయు రామబ్రవ్యము యొక్క_యు న్యాయవాది రైున ప్రతివాదియొక్క 5వ సాl కూడ ఆ సభలో నుండెను. అతఁడు తాను చేసినీ విచారణయోుక్క పర్యవసానమును ప్రతివాదితో చెప్పితి ననియు, ఆ సభలో తాను వాదిపై నభియోగము తేనున్నాఁడ నని చెప్పినప్పుడు వాది పలుకక యూరకం డె ననియు, చెప్పచున్నాఁడు. ఆంతేకాక యీ స్నా తొందరపడి యభియోగము తీసికొని రావల దనియు సమాధానము చేయుట కయి మాటాడుదున్నవాది యొక్క 11 వ సాకీ తో ముందుగా నీ విషయ