మూ ఁ డ వ ప్రు కరణ ము _g)3Fー నడచినచర్యలు చిత్రవిచిత్రములయినవిగా నుండెను. వానినిందు వివరించుట యనావశ్యకము, గ్రవిధముగా నాకు పెండ్లిండ్లు చేసికొన్నవారివలనను బహు విథములయిన శ్రమలు కలుగుచుండెను. గోపాలపురపు మహాలక్షియను కంసాలివితంతువును, ఆమె యొక్క_ వితంతు పుత్రియైన యన్నపూర్ణయు, రాజమహేంద్రవరమునుండి వచ్చి కొంత కాలమునుండి నావద్దనేయుండిరి. వారినిమి త్తమయి యొకగది కట్టించి వా8ని వూయింట నే కాపురముంచి, అన్నవత్రములిచ్చి పోషించుచు చదువు నిమి ية మిద్దతిని పాఠశాలకుఁబంపుచుంటిని. తల్లి బిడ్డలు తఱచుగా తగవులాడుచుం డెడివారు. కూఁతురు తల్లిని బండబూతులు తిట్టు చువచ్చెను. నేను వుంచి మూటలతో* బుద్ధి చెప్పటవలనఁ బ్రయోజనము లేకపోఁగా రెండు మూఁడుసా రులు శరీరదండనముచేసిన తరువాత కూఁతురు తల్లిని తిట్టుట మాని వేసెను. 1908_వ సంవత్సరము ఫిబ్రవరి 14-వ తేదిని గంజామమండల నివాసుఁడైన కొత్తుర్తినమశ్శివాయ యనునతఁడు కూఁతురయిన యన్నపూర్లను వివాహము చేసికొనెను. ఇతఁడు పెండ్లినాటికే సర్వ కలాశాలా ప్రవేశపరీక్షయందుఁ గృతార్థఁడయి యుండెను. పెండ్లియైనతరువాత నీతనిని ప్రథమశాత్ర పరీక్ష తరగతిలూrశిఁ బ్రవేశపెట్టి కొంతకాలము చదివించితిని గాని యతఁడు చదువు o-f( యుద్యోగ ములాvశిఁ బ్రవేశించి తనభార్యను ず3o&ocR"○ చెన్నపట్టణ(8 ירכב మువిడిచి స్వస్థలమయిన గంజాము మండలమునకుఁబోయెను. భ్మతనిది స్వర్ణ కారవితంతు వివాహములలో మొదటిది. ఇతడు సంస్కార ప్రియత్వముచేత నితరులకు తాను దారిచూపవలెనన్న పరిశుద్ధచింతచేతనే వితంతు వివాహమును చేసికొనెను గాని యితరత్ర వివాహము కాకయు ధనాశకలిగియు వివాహము చేసికొన్నవాఁడు"గాఁడు ఇతఁడును చెన్నపట్టణములోనున్న -కాలనులాr* శళ భయ్యగారి తగవులాటలలో సమాధానముచేయఁ బోయి నూయనవలన బహుమానములుపొంది జుగుప్సతో వెనుక మరలినవాఁడ్లే,