தி _9) Ο σ) స్వి య చ రి త్ర ము నఁట ! ఆమృతపాన విశేషముచేత రాహువు చావక తలయెుకటియు వెుండె మొకటియుఁగా రాహుకేతు నామములతో రెండు ఘాశరరూపములఁదాల్చి యొక్కఁడిద్దఱయి సూర్యచంద్రులు చేసిన యుపకారమునకయి పగపట్టివారిని బట్టి పర్వదినములయందు పెద్దసామువలె さr"8窓) మింగి విడుచుచుండునఁట! ఇటువంటి మూఢవిశ్వాసములు నశించి చేశములో గ్రహణవిషయమున వుంచి జ్ఞానము వ్యాపించుటకయి నిజమయిన కారణములను దెలుపుదము. నిజమయిన "కారణములు సర్వజనులకును గెలిసిన తరువాత సహితవు గ్రహణ సంబంధము లయినకర్త లభ్యాసవశముచేతఁ గొంత-ప్రాలము జనులను విడువక పోవచ్చును. う 。 స్త్రములలో నేనురచించిన మూఁడవది జంతు స్వభావ చరి త్రము. దీనియందలి పథమ భాగమును 1896 వ సంవత్సరమునందు దాదాపు గా నఱువది జంతుపటములతోఁ బ్రకటించితిని. జంతువులన్నిటిలోను జరాయు జములనఁగా మావిలోనుండి పుట్టిన జంతువులు శ్లేష్టములయినవి. మనుష్యుఁ డును జరాయువునుండి పుట్టినవాఁడే, ఈజంతువులు పిల్లలకు పాలిచ్చిపెంచు. ను. వూవినుండి పుట్టినపిల్లలకు H స్తన్యమిచ్చెడి యాజాతి జంతువులను గూర్చియే. యీప్రథను భాగమునందు వ్రాసియున్నాను. పుస్తకము చదువువారికి మనో హరముగా నుండుటకయి జంతువుల స్వభావాది వర్ణనము చేయుటయే కాక యక్కడక్కడ వానినిగూర్చిన కథలను మనుష్యులకు వానిని గూర్చి గల యఖి ప్రాయములనుగూడ చేర్చియున్నాను. మన దేశమునందలి హనుమద్వానరము లను గూర్చి యిట్లు వ్రాసియున్నాను. కృతి ਕ੍ਰਚ تة ا ‘చక్కగా నెదిగిన హనుమానులు ముక్కు మొదలుకొని తొ*ఁక మొద టికి మూఁడు నాలుగడుగుల పొడుగుండును. తోఁక దేహమునకం పెను పొడు. గు"గానుండును. ఈవానరముయొక్క వర్ణము మనము సాధారణముగాఁజ-చెడు పండుకోuతివంటి రంగుకలదిగానేయుండును"గాని వీపు పొడుగునను నల్లనిచాఱ. యుండును. ఈజాతి వానరములే పూర్వకాలమునందు రామరావణ యుద్ధ ములో గ్హామునికి దోడుపడి రాక్షసులతో యుద్ధము చేసెనని చెప్పదుగు, అందుచేత నీ హనుమానులయందు, హిందువుల కత్యంత を క్తికలిగియున్నది, ఇవీ