మొు ద టి ప్రు క ర ణ ము O OO బడిన తెలుఁగు బౌలవితంతువు. ఈ కడపటి చిన్నదానిని సోమనాధరావు "గా8 తమ్ములైన గోపాలశర్త గారికిచ్చి వివాహము చేసితిని. మొదటి చిన్నది మిక్కిలి తెలివిగల దయి పాద్రశాలలో బహుమతులను బడసి సంవత్సరకాల ముండిన విూఁదట తండ్రివచ్చి వేసవికాలపు సెలవులలో తనయొద్దనుంచు కొని వురలఁ బంపెదనని ਜਾਂ` నవుఁబలికిరానని యేడ్చుచుండఁగా పిల్లదానిని బలవంతముగా తీసికొనిపోయి బంధువుల బాధ చేత మరలఁ బంపకపోయెను. 宗 నక్క-డనున్న -కాలములో మూయింట పదివితంతు వివాహములు జరగినవి. ఈ పదింటిలా మూడవదియు నేను చేసినదానిలో ముప్పదవదియు నైన యొక్క వివాహమును గూర్చి మాత్ర మిందు ముఖ్యముగా ముచ్చటింపవలసి యున్నది. o గోదావరి మండలములాగ ను పదండవిధాయియు నాతోడ సహాధ్యాయి యు నయి యుండిన కనప సంజీవరాయఁడు గారి రోడలును, కొంతకాలము సహాయకరగ్రాహిగా నుండిన కొమూరి వేంకటాచలము పంతులు గారి కొవూ8 తయునైన శ్రీమహా లక్తవయను నామెు -కాకినాడనుండి వచ్చి రెండు సంవ త్సరములు చెన్నపట్టణములో "סיס యొద్దనుండెను. ఆTవెు కొTOతరూపవతియం విద్యావతియు ధీమతియు నయి యుండెను. ఆమె పూర్వచరిత్రమును గూర్చి కొన్ని ప్రవాదము లుండెనుగాని నాయొద్దనున్నప్పడు సత్పనరనముకలది గా"చే యుండెను, "నా యొద్దకు వచ్చిన వారిని సాధారణముగా నేను చెడు నడత కవకాశము కలుగకుండునట్టు నిర్బంధములోనే యంచుచుందును.ఆమె కప్పటికిరువది సంవత్సరములు దాఁటియుండవచ్చును. ఆమె తాను పట్టపరీక యందుకృతాస్థఁడయియున్న వానిని గాని వివాహము చేసికోనని నియమము చేసికొనెను. ఆ నియమమున కనుకూలముగా పట్టపరీక్షా సిద్ధుడయిన విభు రుఁబ్రొక్కఁ డామెను కామించి పరిణయముచేసికొనుట కంగీకరించెను; ఆమెయు నాతనిని కామించి వివాహమాడుట కొప్పకొనెను. నేనును సవ్లు తించి రెండు మూడు సారులు మూయింట నా యెదుట నుభయులను మాటాడుకో నిచ్చితిని. ఇట్లించుమించుగా కార్య నిశ్చయ మయిన తర