ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి
398
ఐనది. అందు నేనుపడి దొర్లునప్పుడు నాబాధలును మిక్కుటములైనవి. కాబట్టి నాశిక్షను నరకమున అనుభవింతితినని చెప్పితిని" అని సమాధానము చెప్పినాడు. నారదుడు యీపలుకులను హృదయపూర్వకముగా నమ్మి చెప్పినాడు. కావున విష్ణువును వాని సమాధానమును అంగీకరించినాడు!"
సమాప్తము.