దేశీయ విద్యాలయము, రాజమండ్రి.
వితంతు శరణాలయము.
ఈమె యీసంచికలో నొకవ్యాసమును వ్రాసియున్నది. ఆంధ్రభాషను జక్కగా జదువుకొనిక నారీరత్నము. కాకినాడ స్త్రీసమాజములో నీమెయప్పుడప్పుడు వ్యాసములను వ్రాసి చదువుచుండును.
రావుబహద్దరు విలియం వేంకటరామయ్యగారు బి.ఏ.బి.ఎల్.
ఈయన బరంపురములో న్యాయవాదిగనున్నాడు. కల్లికోట కళాశాలకు ఉపాధ్యక్షుడు. గవర్నమెంటు ప్లీడరు. డిస్ట్రక్టుబోర్డు మెంబరు. దేశాభిమాని.
సుబ్బారావుగారు నియోగిబ్రాహ్మణులు. 1856 సం॥ గోదావరిమండలములో జన్మించిరి. బి.ఏ; బి.ఎల్; పరీక్షలలో నుత్తీర్ణులై చెన్నపురిలోనున్నత న్యాయసభలో న్యాయవాదిగనుండిరి. అత్యద్భుతమేధాసంపన్నుడు. బ్రహ్మవిద్యావిశారదుడు. ముప్పదినాలుగవయేటను లోకాంతరగతులైరి. వీరు జీవించియుండిన గొప్పస్థితిలో నుండియుందురు.
ప్రవృత్తిమార్గము.
మ. రా. శ్రీ. చెన్నాప్రగడ భానుమూర్తి బి.ఎ., ఎల్.టి. గారిచే రచియింపబడినది.