ఈ పుట ఆమోదించబడ్డది
| సరసాభినయాదీనా మాపాదన సుధీ జుషా, | |
తా. సరసాభినయాదులను జెప్పుటయందు సమర్థుఁడైన నీడామంగలం తిరువేంకటాచార్యులచే భరతశాస్త్రాదులవలననుండి అనేకవిషయములు సంగ్రహింపఁబడి అభిజ్ఞుల సంతోషముకొఱకు అభినయదర్పణము అను గ్రంథముతోఁ జేర్చి అచ్చువేయింపఁబడెను.
ఇతి అభినయదర్పణాఖ్యోగ్రన్థః.
గ్రన్థాంతరస్థశిరోభేదాదిసహితః సమాప్తః.