ఈ పుటను అచ్చుదిద్దలేదు
వక్కలంక వీరభద్రకవి.
ఈకవి కూచిమంచి తిమ్మకవి జగ్గకవుల కాలములోనే పిఠాపురమునందుండి మిక్కిలి ప్రసిద్ధిగన్నవాడు. కూచిమంచి తిమ్మకవి వలెనే యితడును దెందులూరి లింగనారాధ్యుని శిష్యుడయి తన వాసవదత్తా పరిణయమునం దాతని నిట్లు స్తుతించి యున్నాడు -