ఈ పుట ఆమోదించబడ్డది
364
సౌగంధిక ప్రసవాపహరణము
ఎద గాయముల థాత్రి నీల్గువారలకు
నెదురుగా వచ్చుగుబేరపుష్పకము [1].
కుపితచిత్తుండవై కురువంశమునకు 465
నపకీర్తి దెత్తువే! యన్న ! రాధేయ !
పారక తిరుగుము బవరంబు సేయఁ
దేరువిండ్లమ్ములు దెప్పించి యిత్తు
ననుపల్కు విని విననట్లు భేదిల్లి [2]
చనుకర్ణుఁ జూచి యాచార్యనందనుఁడు 470
అశ్వత్థాను కర్ణునికి సాయపడుట
అధిక వేగంబున సరిగి వేరొక్క
రథముపైఁ జే పట్టి రాధేయు నునిచి
యెలమి మణిగ్రీవు నేడంబకములఁ
గళవళఁబడ నేసి కవచంబు చించి
నలకూబరుని పదునాల్గు బాణములఁ