ఈ పుట అచ్చుదిద్దబడ్డది
394
సింహాసన ద్వాత్రింశిక
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిలాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ కొఱవి వెన్నయామాత్య పౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతంబైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కుసాహసపరోపకారస్వప్నశాంతివైభవదానశూరత్వప్రశంసనం బన్నది నవమాశ్వాసము. | |