పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

పద్మపురాణము


శంకరుం డంబిక కెఱింగించుటయును, భృగుండు రుద్ర ద్రుహి
ణుల శపించుటయు, విష్ణుండు పరమబ్రహ్మణ్యదైవం బని కొని
యాడంబడుటయు, విని దిలీపుండు కృతకృత్యుండై [1]పరమ
పదంబునకుం జనుటయు నన్నది సర్వంబు నేకాదశాశ్వాసము.


సంపూర్ణము


  1. పరమపదంబు బొందుటయు ననుకథలం గల పద్మపురాణోత్తరఖండంబు సర్వంబు (హై)