280
పద్మపురాణము
శంకరుం డంబిక కెఱింగించుటయును, భృగుండు రుద్ర ద్రుహి ణుల శపించుటయు, విష్ణుండు పరమబ్రహ్మణ్యదైవం బని కొని యాడంబడుటయు, విని దిలీపుండు కృతకృత్యుండై [1]పరమ పదంబునకుం జనుటయు నన్నది సర్వంబు నేకాదశాశ్వాసము.
సంపూర్ణము