పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయాశ్వాసము. 123 గీ. అమర పతిపంపునను వచ్చినట్టికుంభ కతన నే మయ్యెనో మణికంతునిత పం బిపుడు మీర లటు దృష్టి పజపి చూడుఁ డనిన నొకకొంతతడ వతఁ డట చేసి. వ. ఇట్లు దివ్యదృష్టింజూచి. 6. నగుచు నిఁక నేమి తపమో మగువ సలుపుచున్న వాఁడు మణికంధరుఁ డో మృగలోచనతో నదె యొక చిగుకుంబొదరింటిలోనఁ జిత్త జులీలల్, క వ. అనిన విని కలభాషిణి యమ్మణిస్తంభునిబోధ మహిమకు వె అంగందుచు న నేక ప్రకారంబులఁ బ్రశంసించి యోమహాత్మ యొకటి రెండుపూఁటలు మాయింట నిలిచి యేము సేయుపరి చర్య గైకొనవలయు ననిన నతంకు గానలోభంబున నీభవ నంబునకు వచ్చు టింతియ కొని మణి వీకు వారునుం బలెఁ బట్టణుబుల నెట్టుకొని యిట్టునట్టు మహిమలు పచరించువా రముగాము గూఢ ప్రకారంబున నిలుప నోపు దేని నిసేయు నుపచారంబులు గైకొనియెద ననుటయు నట్ల చేయుదు నని తనగృహా రామంబునంద నిలిపి యతిరహస్యంబుగా నాసిర్దు నకునిష్టంబు లైనయన్న పొనాదుల మోదంబోనర్చుచు నచ్చ టికి నెవ్వరిం బోనీక తాన పరిచర్య సేయుచు రెండుమూఁడు