పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంద్రోత్తర రామాయణము

 ఉ. అంతకుమున్న వారులటు లచలకుంచెను దెంచుచున్నలా
గంతయు వేగవేగరులె యాగక బోగున వినవించెన్
పంతసమంది ప్రెగడలుసందడినేయుదు నూరివారల ౌ
గంతునబిల్వనంపి సరగంజిని ప్రోల్గయి నేయి బ్రంచినన్.

పి, కమ్మకస్తురినీట గలయంపి చల్లించి
జిగితెటపన్నిట జగతులలికి
యాణిముత్యంబుల సవరించి ంరుగులు
పందిళు కురవేళ్ళుబొందుపరచి ట్లలరించి
పచ్చలదోరణాల్ బలియజేసి

పసిడికంబముల నబ్రంటంటులునిల్పి
కప్రంపుబొగ లెల్లకడలనించి
విడికై సెసి తామును వెలకొలది
విలువసొమ్ములుదలిచి చలువవలువ
లందరును గట్తియడు బ్రొలందు మెంది
కరముకనుల పండువు గాగ నుండు.

వ. అంత

మ పదియార్వన్నెకడనిమేడలయించి బాల్లిండ్లువొంగొర నె
మ్మదిలొ గొరికలుర గ్రొముడులుర పై పై జార లెజర్వ నుల్
కదియవ్వచ్చును నున్నరాకొమవంకం జూడలోదాల్మియుం
జెదరం బైరుగ మిద్రజల్లి రల్లరుల్చేవండమ గీలిగింపు.

గీ. వేల్పులాతండు తదయబింకమడవ
వెల్పుంరాకులు నేత్తవి విరులిగొసి
యలరిపయిజల్లననలరువాన
తెరు వలందరందు గురింప దెరువు దాటి.