పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము


బరిమాలి చెప్పిన నతడించుకయు నొప్ప
లప్పడవ్యానుని నొప్పుగులుక
నెదలోన దలచిన నేతెంచి యాతదు
తల్లికి మ్రొక్కిడిదండనిలిచి

యామెపంపున నంబిక యందుబుట్టు
గ్రుడ్డిధృతరాష్టృ రెండవకొమ్మయందు
బొల్లివానిని బాండుని బోనకతై
యందు విదురుని గలిగించె

వ.అందు.

తే.పెద్దవాడైన ధృతరాష్టృ బెంపుమెరయ
బుడమి బూంనిచ్ న పరిరేండ నడగదొక్కి
విదురుమదిబల్మి భీష్ముని వంటిబలిమి తనకు సాయంబుగా దొరతనము చేసె

తే.అంత గాంధారముననేల నమరనేలు
సుబులుడనురేనికూతునుసేగమున
నచ్చరలమించు గాంధారి యనెడుదాని
భీష్ముడాయెకిమీనికి బెండ్లిచేసె

మ.మరియు న్వేలువుటేటిపట్టి కరమున్మన్నించి పూబోండ్లబ
ల్మరుదేరన్ ధృతరాష్టృుడాడ్రుగను గేల్వ ట్టెందగన్నూ ర్వురన్
జురుకుంజందముమీర బాండుడును మిన్కుల్సాములున్నే ర్చి యం
దరళో బేరిమిగాంచి మించుటయు నంతంబెండ్లి గావింపగన్

క.తలపోసియు వను దేవుని
చెలియలి శూరుడనువాని చెలువపుగూతున్
వెలయగ బెండ్లిచేసెను
వెలదు గుంతి యనుదాని భీష్ముడు వేడ్కన్