పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

            లంకాద్దీపము

లేక విదివిహితమయిన తమవృత్తికే భంగమురా నారంభించినందున జ్యొతిష్కులడఱును జేరి ముహూత౯ములు పెట్టించుకొనకుండ యాత్రలుచెయుట పాతకములలో నెల్ల ఘూరపతకమనియు కాలజఞలయిన విప్రొతములు జీవనాదరమును మూలచేదమనిమ చేయులషములలో నెల్ల మహదొషమనియు ఘొషఫెట్టీకి.రాజావలంబము లేకపోవుటచే వారఘొషము లన్నియు చేవిటివానిముందఱి శంఖఘొషములే యయినవి,

మహ—ఆహహా;మిదేశమున కిప్పుడెంత కష్టమువచ్చినది; అయ్యో; శాస్త్రమన్యాయముగా చెడిపోవుచున్నదే జనులను సన్మార్గముననడిపించుతకు మిదేశములో మతగురువులులేరా పీఠాదిఓతులులేరా ఎవ్వరును లేకపొయినను మతాభిమానులందరునుజేరి పొగబండ్లనుప్రతిస్దలమునుండియు రాహుకాలములను వర్జ్యములను వారశూలలను గ్రహవేదలను నక్షత్రదోషములను తారాబలములను చంద్రబలములను విచారించి మరి బయలుదేరదీయునట్లు శాసనమేర్పరువ వలసినదని ప్రభుత్వమువారికి సంఘవిజఇపనములు పంపులొనరాదా

సత్య—ఈ యాలోచన సర్వోత్తమముగానున్నది. ఇటువంటి మంచి యాలోచనయీవరకు మావారలబుద్దులకు గోచరము కాలేదు.మాదేశము చేరఁగానే యీసంఘనిజాఇపనల విషయమయి నేనుకృషిచేసి దొరనమువా రొకవేళ నామొర వినకపోయినను నాదేశాభిఅమానమాననీయతను గనఁబరిచి దేశమునకు మహహొపకారము చేసెదను.

మహ—అట్లుచేయుము. అక్కడమికేగాని మిప్రభుత్వము వారికి జ్యోతిశాస్త్రవిశ్వాసము లేనటున్నది.

సత్య—లేదు, వారికి ముహూతములులేవు; జాతకములులేవు; ఎమియులేవు.