పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్యరాజాపూర్వదేశయాత్రలు

శకమునందు భోగపురుఘులయాత్ర మల్పవిద్య అభ్యసింతురుగాని అవి వారివ్రుత్తికి అనుకూలముగ వుండెను .మగవారిని చదువుకొండని చెప్పినచొ గొప్ప తప్పిదముగ నెంచి వారు కొపపడి ఘొరపపమును జేయుడన్నవానిని తిట్టునట్లు తిట్టుదురు. విద్య లేకపోవుట చెతనో మరి యేహేతువుచేతనొ ఆ దెసము నందు మగవరికి నగలయందానికి మన స్త్రిల కొంటెను విశేషముగ వుండెను.అక్కడ స్త్రిలకు నగలు అంతగ వుండవు.నగల నిమిత్తమె కాకపపొయిన పక్షమున పురుఘులకు మీసములను గడ్డములను భగవంతుడె కలిగించెనని యచ్ఛటి వారడుగుదుత్,