పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-69) గౌ ర న ను c | తి 273 స్వేచ్ఛానువాదమును 7ヤ"3)Cゼ) యితివృత్తమునఁగూడ వూర్పులను జేసియున్నాఁడు. నక్షతక పాత కల్పించినదీతఁడే. సత్యవతపరీక్షను కథ కాధారముగాఁ జేసినది సూడ నితఁడే. ఈతని మార్పుల వలన నాంధ లోకమున హరిశ్చంద్రుఁడు సత్యవతుఁడను భావ మేర్పడినది నగ మేధముకొఱకు హరిశ్చందుకు ధన నిచ్చిపశువుగాఁ గొనిన శున A પ્તિ శ్శేపుఁడు, వరుణునిచే రషీంపఁబడినపిమ్మటఁ, దానెవ్వరికుమారుఁడ _ నవి సభ్యులను బశ్నించినప్పడు మహర్షులలో జరిగినచగ్చ చ్చే బాKవ o తిముఁ జాలు మ్యముగా వర్ణిపఁబడినది ఆ కథ ను క్గా కన క్రె కొన లేదు. を E? 6بسسه ఈతిని ద్విపదకాన్యము ననుసరించి, శంక క్ష వియు, వీర శరభ కవియు నాంధమునఁ బన్యకావ్యములను రచియించియున్నారు. ఈ మువ్వురి రచనములయందలి రసమును జవిచూచుట కొఱకే కవిషయమున సీము వ్వురు ను గావి చివ గ్ర చ నలు ইং}০so చ్చుచున్నాఁడను. సుచరితు: డగధర్మసూనుఁ డిట్లనియె ? బిన్న యానాఁటఁ బొంపి వోవుభ_క్తిఁ న్నగ కంకణుఁ బర ఁగ నెుప్పించి మెఱు గుకోe9లతోడి మృత్యువునోరు తగిలక బౌ కాలఁ దన్ని ధట్టించి మునులముత్తాతి లై మూఁడు లోకవుల వినుత్తికెక్కి_న తపోవృద్ధులు మిరారు ముందు విూ రెఱిఁగిన భూతలాధీశు లందు రాజ్యంబు .5°ママ& ぎ మ్మఆను భుజవికమంబున భూచకమెల్లఁ బజలుసన్నుతి సేయఁ బాలించినట్టి మనుశేశతిలకుని మహిత చారితు ననురాగ మిగురొత్త నానతీవలయు నని విన్నవించిన నాధర్మపుతుఁ గనుఁగొని పలికె మార్కండేయుఁ డెలమి. గౌరనమంతి.