పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

248 ఆంధ్రకవితరంగిణి గొట్టక వాడ లేడు కొళ్లు కొక్క_cడు ప్సుక ము కి రాదుకూరి పట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయమణీ ! -ఈ సింగమంత్రియెవ్వరో జక్క-య కవి యిగా పద్యములనుగాని పద్యము లున్న శతకమునుగాని గచియించెనో లేదో యింకను סרססכC బరిశోధింపవలసియున్నది. ముప్పది ఇద్దరు మంతులను వంచిన సీస మూలిక గ్రr fప తుఁజట్టమటంచుఁ బల్క_గాఁ ధనమిచ్చి ಸೆಕ್ಟಿ బెమ్మయసింగ তোe29?? শুই) ఈ పెమ్మయసింగ δ53οι 3 θ జెప్పియున్నాఁడు.

  • we ": r_iతో ** : ఇక్షా

60. విన్న కోట పెద్ద న్న ఈ కవి నియోగి బాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; కాశ్యప గోతుఁడు; గోవింద రాజపుత్తుఁడు, విన్న కోట యను గ్రామును కృష్ణామండలములోని గుడి వాడకు సమినాపమున నున్నది. దానినిబట్టి ౧ూకవి గృహనామ మేర్పడియుండును. విన్నకోట వా రిప్పడు నా గ్రామమునం దుండిరని తెలియుచున్నది కృష్ణా, నికోదావరి, విశాఖ పట్టణమండలములలోను విన్న కోటవారు కలరు. వీరికందఱకు నాదివు నివాసము కృష్ణా మండల మేయైయుండును. గోదావరివిశాఖపట్టణమండ లములలో విన్న కోట లేదు. ఈకవి కావ్యాలంకార చూడామణి" యను తొమ్మిదియుల్లాసములుగల యలంకార శాస్త్రమును రచియించి, చాళుక్య వంశీయుఁ డగు విశ్వేశ్వర భూపతి కంకితము చేసెను. ఇతఁడు పురవర్ణనమున కుదాహరణముగా రాజమహేంద్ర వరము సీక్రింది పద్యములో వర్ణించియున్నాఁడు. సీ. గంభీర పరిఘ నాగన్రీల కశాంత కేళీబహారదీక <文3ざ○だく నుత్తాలసాల మన్యుల కుబ్బిదివిఁ బాఁకఁ చేసిన దీర్ఘ నిశేణి యనఁగఁ