సప్తమాశ్వాసము
477
తే. | కాశి నుండంగ నర్హుండు గాఁడు వీఁడు | 197 |
వ. | అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల (దన్ను)నధిక్షేపించి పలికినం గలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుం డయ్యాదిమదంపతులపాదారవిందంబులకుం బ్రణమిల్లి యేనపరాధంబు సేసితిఁ గోపం బుపసంహరింపవలయు నని ప్రార్థించిన. | 198 |
సీ. | కాశికాపురిఁ దొంటికట్టడ నుండక | |
తే. | మంచు నంతర్హితుం డయ్యె నగజతోడ | 199 |
తే. | అనిన విని కుంభసంభవుఁ డాదరమున | 200 |