మూ ఁ డ వ క ర ణ ము os-3 رنةى మువలనను వూపురజనుల యాదరమువలనను ముందటి వైపరీత్య మెప్పడును కలుగకుండును"గాక ? సేననుష్టానిక బ్రాహుఁడనయిన నాలుగు మాసములకును పోలవరము విూదారు-గా8 వివాహమునుగూర్చి వ్రాయఁబడిన తరువాత మూడు వూసవు లకును నన్ను తిట్టుటకయి. మాపట్టణములో “హిందూదేశాభివర్ధని" యును -BS* నొకపక్షపత్రిక బయలువెడలినది ఇది పోలవరము జమియోదారుగారి యాదరణము క్రింద బైలు వెడలినదని త్సాుకS"క వృత్తాంతపత్రికకు వ్రాయగా వారు తమకాపత్రికతో సంబంధము లేదని యుత్తరము వాయుటచేత వారి సంబంధము లేదనియే నమ్మదము. మొదటి పత్రిక యువ తె"రికలో నిది హిందూ సవూజము పకమునను మతికొన్ని యితర సమాజముల పక మునను బ్రకటింపఁ బడునట్లు వ్రాయబడెను గాని హిందూసమాజస్థాపకులును తదధ్యకులును నంున న్యాపతి సుబ్బారావుపంతులుగారు తవు సమూజవున కాపత్రికతో సంబంధము లేదని తెలిపిరి. ఎవ్వరోప్రముఖుల ప్రోత్సాహముండినఁగాని కాధిపతి యట్టిపత్రికను ప్రక టింపఁజాలియుండఁడు. పత్రికాధిపతి శ్యామారా పను నతఁడు ; ఆతఁ డే డెనిమిది రూపాయలు సంపాదించుకొని జీవనము చేయు చుండిన వీధిబడిపంతులు ; ఆతఁడు దూరదేశమునుండి రాజమహేంద్రవరము నకు క్రొత్తగా వచ్చినవాఁడు ; అతఁడు నన్నెఱుఁగఁడు; నే నాతని నెఱుఁ గను ; అతఁడు పత్రిక కచ్చుకర్చుల నిచ్చుకొనుటకైన శక్తిలేనివాఁడు. ఈ పక్సపత్రికకు చందా సంవత్సరమున కంచెకూలితోఁగూడ నొక్కిరూపాయ. -84 పకపత్రికరాయిక్క మొదటిసంచికయందనగా 1906-వ సంవత్సరము జూలై నెల 1వ "dదిని వృత్తాంతము లనుశీర్షికక్రింద నీ క్రిందివి వ్రాయఁబడినవి. “బ్రహ్లా శ్రీ కాశీభట్ల బ్రహ్రయ్యగారిచే చమకు వ్రాయఁబడిన యుత్తర వునకుఁగాని, తమగ్ర ంథముపై చేయఁబడిన విమర్శనముకుఁగాని శ్రీకందుకూరి త్రయు వింతగదా ! සුධි నిజముగానే యుండునా ? ఏమో !