పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కర ణ ము _Oර් 3 రును వేఱుగాఁదలఁపలేదు. ఎవ్వరడిగినను మమ్మామె తన తల్లియఁ దండియు ననియే చెప్పచుండెడిది : నా భార్యయ నితరులతో నామె తనకూతురనియే చెప్పచుండెడిది. ఆమె యిప్పటికిని నన్ను చూచుటకయి వ్యయ ప్రయాసము eుకు లోనయి వుంగుళూరి నుండి వచ్చుచుండును. గ్ర దంపతులు నన్ను చేూచు టకు రాజమహేంద్రవరము వచ్చినప్ప డిక్కడ నుండి పనిచేయువారెవ్వరును శేరని నేను ప్రస్తావించితిని. ఆయన తనకు రెండు వేల రూపాయల ఋణమున్నది గాని లేని యెడలఁ దాము వచ్చి యిక్కడనుండి పనిచేయుదువుని చెప్పెను. సేనా బుణమును కీ ర్చెదననియు, వారిని రావలసినదనియు, చెప్పి, నేనుప -్య-రచేతనమును బొందుటకు ముందొకనిధిలో నిలువచేసికొన్న వేయిరూపాయ లు ను వడ్డితో ఁగూడ రామచంద్రరావుగారి కిచ్చునట్లు వాసి, తక్కిన వేయి రూ సాయలు ను మరల రామచంద్రరావుగారు పచ్చినప్పడిచ్చుటకు వాగ్దానము చేసి ని. ఆయనయందుచేత తన భార్యను రాజమహేంద్రవరములో నావద్ద విడిచి, నూఱుమాసములలోఁ దానువచ్చి చేయనట్లు చెప్పిపోయెను. ఆయన మిలి మంచివాఁడేకాని భూములు సంపాదింపవలెనన్న పిచ్చయొకటి యా యననాశ్రయించివిడువకుండెను. అందుచేతనేనిచ్చిన వేయి రూపాయలతోను ఋణముతీర్చుటకు వూఱుగా మఱియొక క్రొత్త భూమినిగొని మునుపున్న ఋణ మును ద్విగుణము చేసికొనివచ్చెను. 1906-వ సంవత్సరారంభమున నక్కడిపనిని నూనుకొని రామచంద్రరావుగారు తిరిగివచ్చువలకును శ్రీమతిలక్ష్మీకాంతవు Úo ఛానోపాధ్యాయురాలుగానుండి వూ సాండర్టాలలాr నత్యంతశ్రద్ధతోఁబనిచేయు చుండెను. ఆయన వచ్చిన తరువాత ప్రధానోపాధ్యాయత్వమును ఆయన వహిం ను. ఇరువురసను గలిపి నెలకు నలువదిరూ సాయలిచ్చుచుంటిని. ఆయన తిరిగినచ్చులోపల వారి నిమితమై యా బ్రు నూఱురూపాయులు వ్యయ పెట్టి $*c టలో నొకియిల్లు కట్టించితిని. తోఁట యొక్కడిదో ముందు తెలిపెదను. ఇప్పటికి నేను పాఠశాలలో నాలుగు రుపాధ్యాయినులను ಪಟ್ಟಿತಿನಿ. వాగ్రిలాగ నిద్దఱు మాధ్యమిక పరీకయందుఁ గృతకృత్యలయి క్రమశిక్సను బొందినవాడు , తక్కినవారు "థమిక పరీక్షనిచ్చిన వారు. ఆయన యిక్కడఁ బనిచేయ నా