రె 0 డ న ప్ర, కరణ ము ○ 2)以 నానునస్సు నెప్పడును బాయకుండునుగాన నేనే పుస్తకమునుజేసినను దానిలో నవకాశమున్నయెడల నే సందర్భమున నైనను వానినించుక చొప్పించుచుం దును. కాబట్టి యీ పుస్తకమునందును వాని చిహ్న ములు కానవచ్చును. ఇందు నృసింహమూ § నోటఁ బలికించిన మూటలను వినుఁడు. సీ. శ్రీమహావిష్ణుండ సింహముఖంబును నరరూపమునుదాల్చి కరుణతోడ 8y భక్తునిఁగావంగ వచ్చితి నిచటకు విన రయ్య జనులార వీనులలర! దుడునానువు పెటి తులసి పేరులుదాల్చి మొక్కుమాత్రనె విూకుము కిలేదు Q} &O - سفہ నా పాదభక్తులై ననుఁదృపుఁ జేయంగఁ దలఁతురేనియం విూరు తెలియవినుఁడు ముందుగా విూరలు భూతకోటులయందు చయగల్లిసత్యంబుతప్ప కెపుడు కావూదులజయించి కరుణాత్రపూర్గులై పరవంచనము లేక పరవనితల {T}^ ടൂറ് డఁబుట్టువులట్లుఁదోడిమానవులను సోదరులటును జూచుకొనుచు (T) నీతిమార్గంబున నిత్యాదరముతో డ విూ ರಲ್ಲ నిరతox)"మొలఁగవలయుఁ జిత్తశుద్ధిలేని సేవచే నింతయు ఫలములేదుగాన భక్తితోడ నన్నుఁ గొలుచుచుండి నాకుఁదృప్తినొనర్చు పనులుసలిపి ము_క్లిపదవిగనుఁడు. ఈ నాటకముతరువాతఁ జేయఁబడిన నాటకము రాగమంజరి. ఇది పెరిడన్” అను నింగ్లీ పుకవిచే రచియింపఁబడిన ఁడ్యూయన్నా' యను నాటక కథ ననుసరించి చేయఁబడినది. ఇందలికథ మిక్కిలి రమ్యమయి యుండును. కథయెంత నునోహరముగానున్నను కొంచెము చిక్కుగానుండుటచే సామాన్య జనులు దీనిని చక్కఁగాగ్రహించి పొందవలసినంత యానందమును బొందఁజూ లరు. ఈ క్రిందిపద్యమును ద్విపదమును రాగమంజరిలోనివి. ஆக். పుత్రికలుద్భవిల్లిన నె పోవును సౌఖ్యముకొంత తండ్రికికా చిత్రము!శాంతియుండ దిటుచిత్తములో కణ కాలమేమియుకా ధాత్రిని నిర్వదేండ్లు కడదాఁటెడులా ననె చెప్పబుద్ధులకా బుత్రిక లిట్లు విూతి కరము స్వెతగూర్తురు కన్నవారికి కౌ.