పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, కరణ ము ocכx సంభవించినవి. హిందూ సభ చెన్నపురియందప్ప డే తలదూపి విజృంభింప నారంభించినది. అందులో ప్రముఖులనేకులుచేరిరి. ఆ సభ వారు సాంఘిక సంస్కారమునకు విరోధులమని చెప్పక సంస్కారమును దేశీయ పద్ధతుల నను సరించి జరపవలెనని చెప్పదురు ; ఆసభ్యులలో బహుసంఖ్యాకులు మనస్సు లలో సంఘసంస్కారమునందే యిష్టములేనివారు. ఈసమాజస్థాపకు లేలాపన నైన నాసంవత్సరపు సాంఘిక మహా సభలో వితంతువివాహ విషయమునెత్తుకో కుండఁ జేయవలెనని విశ్వ ప్రయత్నములుచేసిరి. అందునిమిత్తమయి వారు ముం దుగా తమలాశీ నేర్పాటుచేసికొని వితంతూద్వాహమునకు విరోధులు గానున్న মত"8 పట్టికనొకదానిని సిద్ధముచేసికొనివచ్చి యాండర్సను హాలులో నొక సభ 三盏忍 యాపట్టికలోనివారినందతిని సాంఘిక మహాసభకు చెన్నపురి వారి ప్రతి నిధులను"గా నేర్పతి చినట్టు నిర్ణయముచేయించిరి. ఆట్లుచేయుటయందలి వారి యుద్దేశము సభలో తామెక్కువసంఖ్యగలవారయి వితంతువివాహ విసయ మును నిర్ధారణాంశములలోనుండి ఛ్'లఁగింపవలెనని. నేనును నారి యు పారియు మునకు సతిక్రియ నాలాచించి వితంతు వివాహపకువు వారి పట్టిక నో"కచా-నిని వారిపట్టికకంటెను పెద్దదానిని సిద్ధముచేయించి చెన్నపురి హిందూ సంు సం స్కరణ సమాజముపకమున ఆండర్సను హాలులాశనే సభసమకూర్పించి, యికొత్తపట్టికలాశని వారినందతిని సాంఘికమహాసభకు ప్రతినిధులనుగా నేర్పతిచి నట్టు సభ వారిచే నిర్ణ యము చేయించితిని. ఈ కొ త్తప్రతినిధుల సంఖ్య హెచ్చు గానుండుటచేత హిందూసమాజమువారు చేసినకృషి విఫలమగునట్లు కనఁబడెను. అదిచూచి వారు సమాధానమునకువచ్చి సంఘసంస్కారపక్షమువారిలాశీ రెండు విభాగములుండుటయుక్తముగాదనియు, ఉభయపకములవారును నొక్కటిగా జేరి యీసంవత్సరపు సాంఘిక మహాసభను జయప్రదముగాఁజేయుటధర్మమని యు, ఆందుచేత రెండవవూఱు జరిగినసభను రద్దుచేసికొని వెుదటిసిబోనే యుద్ధ యుల సభను గాభౌవింపవలసినదనియు, వారు నాయొద్దకు రాయబారులను బంపిరి. మొదటిసభలో నేర్పఱుపఁబడిన ప్రతినిధులలోను నావంటి సంస్కార ప్రి యులనామములుకొన్నియుండినవి కాని యట్టివారిసంఖ్య యత్యల్పమైనదిగా