vii
చేసిన బలి విష్ణుపాదంబునఁ బాతాళంబునకేఁగెను. అయిదు కోట్ల కన్యాదానంబుచేసిన ధ్రువుండు కాశీక్షేత్రంబుగఁ బండ్రెండువేల యేండ్లు భిక్షంబెత్తెను. నాలుగుకోట్ల వస్త్రదానంబులు చేసిన మార్కండేయుండు మతిహీనుండాయెను. రెండుకోట్లన్నదానంబులు చేసిన ధర్మజుండు యమపురి తొంగిచూచెను. కోటిస్నానంబులు చేసిన కుమారస్వామి కోరిక సిద్ధించదాయెను. దేవా ! మీ నామోచ్చారణంబు చేసి ప్రహ్లాద నారదపుండరీక వ్యాసశుక శౌనక భీష్మదాల్భ్య రుక్మాం గదార్జున బలివిభీషణ భృగుగాంగేయాక్రూర విదురాదులకు పరమ భాగవతోత్తములు కృతార్థులైరి. కావున యతిరామానుజ మునిపరందాతారు (?) అనాథపతియైన స్వామీ సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ.” (సింహగిరి నరహరి వచనములు) కృష్ణమాచార్యసంకీర్తనములు
సీ. | కటకేంద్రుకూఁతురి కౌఁగిటిలోఁదక్కెఁ జెళ్లపిళ్లస్వామి చేతఁగాదు, | |
సీ. | తాళ్లపాకచినన్నదఁడెమీటులుగావు గోమాంసభుగ్ధనుర్గుణరవంబు బంటొసంగినబంకమంటిపువ్వులుగావుయవనాధములచిలుకంపగములు సాముడిగ్గియనీటిచల్లులాటలుగావు పాశ్చాత్త్యభటుల తుపాకిగుండ్లు | |
సీ. | పొట్టేళ్లగతిఁబట్టిబోడిసన్న్యాసుల ఢీయనితాఁకులాడించునొకఁడు | |