పుట:Cheppulu Kudutu Kudutu....pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కర్ణాటకకు చెందిన మాదిగలలో 'జంబు” అనే పూజారి జాతి ఉంది. వారికి లౌకికులతో వివాహసంబంధాలు లేవు. అందరూ ఇచ్చిన దానిమీదనే ఆధారవడి జీవిస్తారు. వారనత్వంగా వచ్చే పూజారిత్వంతో పెద్ద పూజారి తరచుగా పల్లెలు తిరుగుతాడు. తన అనుయాయూలకు బోధలు చేన్తుంటాడు. తెగ పెద్ద కాలక్రమంగా పూజారి పెద్ద అయాడని గ్రహించటం కష్టంకాదు. తెగ చెల్లాచెదురవుతూండగా దూరప్రాంతాలకు వలస పోయినవారి మీద పూజారుల వారసత్వం పట్టు కోల్పోయింది. జనాభా లెక్కలలో మాదిగల ఉపకులాలుగా చెప్పబడే జాంబవులు, జాంబవంతులు ఆది జాంబవుడికి దగ్గరి వారసులయుంటారు.

“మాదిగల పితామహుడు” రామునికి యుద్ద విషయాలలో గౌరవనీయుడైన నలహాదారుడని పురాణగాథ చెపుతుంది. గొప్ప నంన్కృతిక ఇతిహనవ్లైన రామాయణాన్ని ఆది జాంబవుడి చివ్నోలకోనం తిరగేశాను. కవి ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుని గురించి చెపుతాడు. బహుశా ఆయన ఆదిమాదిగ అయిన ఆదిజాంబవుడయుండాలి. కవిత్వపు ముసుగులో ఇతర వీరులతో సమానం చేయటానికి జాంబవంతుడు గౌరవప్రదంగా చెప్పబడ్డాడు. అతని భావాలు సుదీర్ధంగా వివరించబడ్డాయి.

రామునికి యుద్ధంలో సహాయపడిన వీరులను చెప్పుటపుడు రామాయణ కవి వారిని దృశ్యమానం చేసేందుకు వారి రాజ చిహ్నాలతో వారిని నంభోదించాడు. వానరులు, ఎలుగుబంట్లుగా చెవృబడినవారు బవాశా ఆ జంతువులను మూజించి ఉండేవారయుండాలి. ద్రవిడ రాజవంశాలకు వారి ధ్వజాలుగా జంతువులు ఉండటం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావడం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావటం వల్ల కవి ఆ విధంగా వారిని సంభోదించి ఉండవచ్చు. దండకారణ్యం బుందేల్‌ఖండ్‌కి దక్షిణంగా కృష్ణానది వరకూ విస్తరించి ఉండవచ్చు. ఈ రోజున మాదిగలు చెల్లాచెదరుగా వ్యాపించి ఉన్న ప్రాంతంలోనే ఆనాడు రాముడి సైన్యం పోగయింది.

రామాయణం కథా నాయకుడు రాముడు ఓథ్‌కి చెందిన రాజకుమారుడు. ఆయన్ని వనవాసానికి పంపాక, తన సారధిని నగర నరిహద్దులలో వదిలేశాక దండకారణ్యంలో ప్రవేశించాడు. రాముని మీద భక్తిశ్రద్ధలు గల భార్య సీత, ఆర్య స్త్రీలలో అందగత్తె ఆయనని అనునరించింది. బర్త వీద అనురాగంతో అరణ్యవానంలోని కష్టాలను భరించింది. ఈనాటి నిలోనును ఆనాడు పాలించే రాక్షసుల ప్రభువు రావణుడు వచ్చి ఆమెను తీనుకుపోయాడు. రాముడు పత్నీ వియోగంతో కృంగిపోయి ఆ ప్రాంతంలోని బలవ్లైన తెగల నాయకులని కలిని నీతని రక్షించటంలో నవోయం కోరాడు. వానరుల పెద్ద అయిని సుగ్రీవుడు అందరిలోకి శక్తిమంతుడైన మిత్రుడు. కాని, ఇతరులు కూడా ఉన్నారు. వారిలో ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు నుప్రసిద్భడు.

నీత రక్షణకోనం అందరితోనూ కూడిన గొవ్స సైన్యం బయలుదేరింది. వారు దక్షిణం వైపు సాగి సముద్రాన్ని చేరుకుని ఆగిపోయారు. రాముని మనోహరమైన భార్య సీతను రావణుడు చెరపట్టి ఉంచిన లంక అవతలి ఒడ్డున ఉంది. సముద్రం ఒడ్డున బలవంతులైన వానరులు నిలబడి ఈ అగాధాన్ని దాటాలని (గ్రహించారు. వాళ్ళు కలవరపడ్డారు “వానర వీరులారా! మీమీ శక్తులను ప్రదర్శించండి. లంఖింంచండి!”” అంటూ మవో సేనారీపతి నంగ్రీవుడు అజ్ఞాపించాడు. అనేకమంది గట్టిగా చెప్పారు. కాని ఎవరూ ఆ ఘనకార్యాన్ని చేయటానికి ముందుకు రాలేదు.

చివరకు జాంబవంతుడు అన్నాడు “ ఒకప్పుడు నాకు లంఘించే శక్తి గొప్పగా ఉండేది. నేను వృద్దుడినయిపోయాను. నా శక్తులు ఉడిగిపోయాయి. నేనిప్పుడు లంఫించలేను.” మవాోజ్ఞాని అయిన జాంబవంతుడు అన్నాడు. “కాని సేనాధిపతి ఆజ్ఞావించినవుడు ఆయన గౌరవాన్ని కాపాడటం సేవకుల విధి.” జాంబవంతుని సలహా ఫలించింది. చిట్టచివరికి వానర డ్రేవ్చుడైన హనుమంతుడు అతని ధైర్యమూ ప్రతిష్టా గుర్తుచేయగా సముద్రాన్ని లంఘించటానికి సిద్సమయాడు.

బలవంతుడైన రావణుని భవనం నుంచి ఎంతో శక్తియుక్తులతో పరాక్రమంతో నీత రక్షించబడింది. రాక్షన వీరులతో బాటు రావణుడు నేలకొరిగాడు.

మాదిగలకు నంబంధించిన ఇతర గాథలన్నింటిలోనూ అవమానాలు, అణచివేతలూ ఉంటాయి. “ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు” ఆది జాంబవంతుడితో సహా ఉన్నత స్థానంలోనే ఉంటారు. వారిని ఎవరూ తక్కువ చేయరు. వారి ఆదిమకీర్తిలో వారికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుంది. వారి వారసులు మాత్రం పూర్తిగా వెలివేయబడ్డారు!


చెప్పులు కుడుతూ..కుడుతూ...తెలుగు మాదిగల గాథలు

10