ఈ పుట ఆమోదించబడ్డది
కృపాబాయి
43
కొన్నిగ్రంథములు వ్రాసియుండును. కాని దేశముయొక్క దౌర్భాగ్యమువలననే యామె యాయువు క్షీణించెను. ఇఁక ముం దయినను విద్యావతులును సద్గుణసంపన్నులు నగుస్త్రీ లుద్భవించి యీదేశమును సౌభాగ్యసంపన్నముగా జేయుదురుగాత మని కోరుచు నీచరిత మింతటితో ముగించెదను.