పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృపాబాయి

43

కొన్నిగ్రంథములు వ్రాసియుండును. కాని దేశముయొక్క దౌర్భాగ్యమువలననే యామె యాయువు క్షీణించెను. ఇఁక ముం దయినను విద్యావతులును సద్గుణసంపన్నులు నగుస్త్రీ లుద్భవించి యీదేశమును సౌభాగ్యసంపన్నముగా జేయుదురుగాత మని కోరుచు నీచరిత మింతటితో ముగించెదను.