రచయిత:శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: శ | శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి (1888–1954) |
| సంస్కృతాంధ్ర పండితులు, నాటక రచయత. తిరుపతి వేంకటకవుల శిష్యులు. సావిత్రీ గ్రంథమండలి స్థాపకులు |

రచనలు
[మార్చు]- సావిత్రి (1915) అధిక ప్రాచుర్యం పొందింది (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- లలిత (1939)
- బృంద (1941)
- దివోదాసు (1950)