రచయిత:విఠపు బాలసుబ్రహ్మణ్యం
స్వరూపం
| ←రచయిత అనుక్రమణిక: వ | విఠపు బాలసుబ్రహ్మణ్యం |
విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, విద్యావేత్త, శాసనమండలి సభ్యుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రొటెం స్పీకర్గా పనిచేశాడు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, జనవిజ్ఞాన వేదికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించాడు. విఠపు బాలసుబ్రహ్మణ్యం రచనలు స్వేచ్ఛా లైసెన్సుతో విడుదల చేయబడ్దాయి.
బాల సాహిత్యం
[మార్చు]- సైన్సు ఎలా పుట్టి పెరిగింది?(పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- ఆనందంగా ఉండాలంటే (1992) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- అమ్మ ఒడి (1992) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- మనుషుల్లో మాణిక్యాలు (1992) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు? (2008) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- ఎవరి తోక (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- చదువు
- చదువుల ప్రపంచం (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
విద్యపై రచనలు
[మార్చు]- విద్యా ప్రస్థానంలో ప్రత్యేక ప్రయోగాలు (2011)(పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- పాఠశాల విద్యారంగంలో ప్రపంచబ్యాంకు ప్రయోగాలు, పర్యవసానాలు (2021) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- నూతన విద్యా విధానం 2020 (పాఠశాల విద్య) (2021) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- విద్యావికాసం (2008) (పాఠ్యీకరణ ప్రాజెక్టు)