పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

305

నలువది యొకటవ ప్రకరణము


జాలకపోయెను. ఆతఁడు వేంకటాద్రి తిరుమల రాయల నిరు పుర నొకపరి సంస్మరించెను. గతాశుఁడాయెను.


బుద్ధిసాగరుఁడు శోకించెను - శోకించెను. మూర్చిల్లెను. కనులట్లే మూసికొనిపోయెను.