ముప్పదియాఱవ ప్రకరణము
275
కడమ తురుష్క సైస్యములువచ్చి యీ వైపున రామ రాజుతో బోరుచుండగనే కృష్ణ కావల దిగువడియుండిన గోల్కొండ నవాబును, అతని సైన్యములును వచ్చి హిందు వులపైసం బడిరి.
హిందు పుల్యముల వలెనే ఆ నల్గురు సనాబుల పై
స్యయులును మూడు భాగములుగా విభాగింపఁ బడెను. ఆది
ల్శాహా తిరుమలరాయని,గోల్కొండ నవాబు 'వేంకటాద్రిని,
అహమ్మద్ నగను బేదరు వవాబులు రామరాజును, ఎదు
ర్కొనిరి.
పోరు ఘోరంబాయెను. సూర్యోదయమగు చుండెను.
ఉభయ పక్షములయందు.. వీరుల హృదయములు పొంగి
పొరలుచుండెను. " లు, తళతళలు, లోక మెల్ల నిండిపో
యెను. కన్ను లప్పుడప్పుడే పొడి చూపుచున్న సూర్యుని కిరణ
ములందు నిశుభ్రకాంతుతులచే బ్రకాశించుచుండెను. సేనా
నాయకులు నడిపినట్లు , భటులు పర్విడుచు నొండొరులందాకు
పరాక్రమముం జూపుకొనుచుండిరి. పూర్వ
వైరముగల యోధులోండొరులందార్కొని పౌరుష సూచక
వాక్యములు పల్కుము దిట్టు కొనుచు స్వేచ్ఛగా యుద్ధమునం
బ్రవర్తించి తలను నరుకుకొను చుండిరి.
నిముసములోపలరక్తము కాల్వలుగట్టను. 'ఏఱు
లై పారదొడగెను. నదులాయెను. మహాప్రవాహ రూపము