ఈ పుట అచ్చుదిద్దబడ్డది
125
ఇదిగాక శ్రీ ప్రభువుగారు రెడ్డిగారిని ఈ క్రింది ముఖ్య విషయములను విచారించుటకు సంపూర్ణాధికారమును ప్రసాదించి (కమిషనరు) నిర్ణయకర్తగా నియమించిరి.
(21) నగరాభివృద్ధి శాఖ వారు వీధులను విశాలముగా చేయు సందర్భములో కొందరుద్యోగులు గోరీలకవమాన ముకలిగించినారను అభియోగమును విచారించుటకును,
(22) కెప్టన్ మొహియుద్దీన్ అలీఖాను అనునతనిపై కావింపబడిన ఆరోపణములను విచారించుటకును,
(23, ఫయ్యా జున్నిసా బేగం అనునామె అబ్బాస్ హుసేన్! అనుపోలీసు అమాను పై మోపిన నేరములు విచారించు టకును,
(24) సెంట్రల్ జైలు హైద్రాబాదు నుండి కొందరు ఖైదీలు పారి పోయినప్పుడు ఆ కారణములను విచారించుటకును,
(25) అఫజలున్నిసా బేగం అనునామె మిర్ ఖాజి మలీ సాహెబ్జాదాపై చేసిన ఆరోపణములను విచారించు టకును,
(26) నూరుద్దీన్ షా ఖాదిరీ అనునతని జాగీర్లను కోర్టు అధీనమునుండి విడుదల చేయు విషయమున విచారించుట కును,