ఈ పుట అచ్చుదిద్దబడ్డది
"అస్య వాడస్య పరితస్య మొతుస్తస్య భ్రాతా మధ్యమో అస్త్యశ్నః
తృతీయో భ్రాతా ఘృత పృష్టో అస్యా త్రాతస్యం విశపతిం సప్త పుత్ర"
ఋగ్వేద సంహితమూ, తైత్తిరీయారణ్యములనూ, వారముల క్రమాన్ని గురించి విపులంగా చెప్పి ఉంది; మిగిలిన సిద్ధాంత గ్రంథాలు వీటిని విశదీకరించినవి. దీనిని బట్టి వారాలను భారతీయులు గ్రీకుల వద్దనుంచి గ్రహించారని భావించటం పొరబాటు. వత్సర ప్రమాణాన్ని గురించి పోపు గ్రెగరీ (1582) కాలంవరకూ పాశ్చాత్యులు ఎరుగరు. గ్రీకుల ఆ కాలమే వత్సర ప్రమాణాన్ని క్రీ.శ. 1752 వరకూ ఇంగ్లండు అంగీకరించలేదు కూడాను.
(అసంపూర్ణం)
సంస్కృతి
395