ఈ పుటను అచ్చుదిద్దలేదు
మాసములో వచ్చుటలేదు. పుష్యమాసములో వచ్చుచున్నది. ఈభేదమునుబట్టి జ్యౌతిషసిద్దాంతరీతిగా లెక్క వేసిచూచిన భీష్మనిర్యాణకాలము క్రీ|| పూ|| 16 వ శతాబ్రముజ్న నైనదని బాలగంగాధరతిలకులు ధీరేంద్రనాధపాలుగారు మున్నగు విధ్వాంసులు చెప్పుచున్నారు.
ఇట్టిశాస్త్రీయ కారణములనుబట్టి చూదగా శ్రీకృష్ణభగవానులవారు క్రీస్తుపుట్టుట కు బూర్వము 16 వ శతాబ్దము వారని తెలియవచ్చుచున్నది. దీని కితరవిషయములును దోడ్పడుచున్నవి. *
శ్రీకృష్ణుఁడుజారుఁడా?
"శ్లో, నూతనజలధరరుచయే గోవవధూటీదుకూల చో
రాయ | తస్త్మైకృష్ణాయనమస్సం సారమహీరుహస్య బీజా
య|| ముక్తావళి.
యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ హిందువులకెల్లను బరమ దైవముగ నున్నాడు. సకలకళ్యాణ గుణపరిఫూర్ణుండగు గోపాలుండు జారుడని యజ్ఞలగు వారు భ్రమపడుచున్నారు. ఈదురూహమొదట పరమతస్థులకుని బర