6
20. తిమ్మరుసుమంత్రి.
గ్రంధకర్త:- చిలుకూరివీరభద్రరావు పంతులుగారు.
ఆంధ్రదేశమున తిమ్మరుసు పేరు తెలియనివారు లేరు. అట్టిమహనీయుని చరిత్రము చరిత్రాత్మకముగ వ్రాయబడినది. అవశ్యపఠనీయము
వెల చందాదారులకు రు 0-5-0 ఇతరులకు 0-8-0 లు.
__________
పునర్ముద్రణము కావలసిన గంథములు.
2 అక్బరుచరిత్ర. 4 వివేకానందస్వామి జీవితము. 5 సిక్కులచరిత్ర. 6 విద్యాసాగరుని చరిత్ర. 7 రామమోహన రాయలచరిత్రము.
__________
శ్రీశివాజిచరిత్రము.
మహారాష్ట్ర దేశోద్ధారకుడును హైందవ జాతీయనాయకుడును అగు ఈ మహనీయుని చరిత్రము మ-రా-రా. కే. వి. లక్ష్మణరావు పంతులు .ఎం. ఎ. గారిచే వ్రాయబడినది.
పెదరువైటు పేపరు. క్యాలికోబైండు. రంగులపటములు.
వెల రు 1-0-0 మాత్రము.
ప్రతి హైందవుడును చదివి తీరవలసిన పవిత్ర గ్రంథము .
మావద్ద సరస్వతీ పత్రికాప్రకటన గ్రంథములు విడివిడిగాను వాల్యుములు గా బైండు జేయబడియును ఉన్నవి. ధరలు చాలాతగ్గించబడి యున్నవి. కేటలాగు కావలసినవారు పయివిలాసముసకు వ్రాయవలెను. స్వల్పప్రతులు మాత్రముకలవు.