పుట:TeluguSasanalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధమల్లుని బెజవాడ శాసనము.

(క్రీ. 930 ప్రాంతము నాటిది.)

ఇదియు కొరవి శాసనము ఇంచుమించుగ నొకే కాలమునకు జెందినవి. ఈ పద్యములు మధ్యాక్కరలు. శ్రీ జయన్తి రామయ్య పంతులుగారు ఎపి. ఇండికా XV లో ప్రకటించిరి. వారి శాసన పద్యమంజరి నుండి యిచట గ్రహింపబడెను.